Home / SLIDER (page 1713)

SLIDER

జగన్ కు సవాల్ విసిరి ఉన్న పరవూ పోగొట్టుకున్న అయ్యన్న.. గాలిమాటలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖజిల్లాలో కొనసాగుతోంది. ఈక్రమంలో జగన్ ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపైనా జగన్ స్పందించారు. అయ్యన్నపాత్రుడి అవినీతిని లెక్కలు, ఆధారాలతో సహా జగన్ తన సభలో దుయ్యబట్టారు. అయితే దీనిపై అయ్యన్న స్పందిస్తూ నా అవినీతి ఆరోపణలు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి వాటిని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని జగన్ మాట్లాడుతూ రాజకీయ …

Read More »

కేరళకు అండగా రెబల్ స్టార్ ప్రభాస్

గత పదిరోజుల నుంచి కురుస్తున్నభారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి పలు రాష్ట్రాలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు తమకు తోచినంతుగా సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల కోసం నిధులతో పాటు మంచినీళ్లు, ఆహార పదార్థాలు కూడా పంపిస్తున్నారు.ఈ క్రమంలోనే కేరళ వరద బాధితులకు సాయం చేసేందుకు ఇద్దరు బడా హీరోలు రెబల్ స్టార్ ప్రభాస్, విక్రమ్ లు కూడ మేము సైతం అంటూ ముందుకొచ్చారు.ప్రభాస్ 25 లక్షల …

Read More »

కేరళకు రూ.25కోట్లు అందచేసిన మంత్రి నాయిని

భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ మొత్తం రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కొద్ది సేపటి క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశి అందజేశారు.అంతేకాకుండా తన నెల జీతాన్ని కూడా కేరళ సీఎం సహాయ నిధికి అందజేసినట్లు ఆయన తెలిపారు.వరదలతో కలుషిత నీటి సమస్య …

Read More »

కేరళకు అండగా… ఎమ్మెల్యే కెపి వివేకానంద

గత వారం రోజుల నుంచి భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు తమ వంతు సాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 కోట్లతో పాటు తాను వ్యక్తిగతంగా నెల వేతనాన్ని కేరళ సీఎం సహాయనిధికి చెక్కు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు . తన సహచర శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ స్పందించి తమకు తోచినంతలో స్పందించాల్సిందిగా …

Read More »

నాడు ఎన్టీఆర్‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ఇలానే చెప్పా.. ఇప్పుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విష‌యంలోనూ అదే చెపుతున్నా..!

నాడు ఎన్టీఆర్‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ఇలానే చెప్పా.. ఇప్పుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విష‌యంలోనూ అలానే చెప్తున్నా.. రాసి పెట్టుకోండి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్తో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్నారు. ఇది త‌ధ్యం.. ఏ శక్తి వ‌చ్చినా జ‌గ‌న్‌ను గెలుపును ఆప‌లేదు 2019 ఎన్నికల్లో జగన్ సిఎం అవ్వడం ఖాయమ‌ని చెప్పారు. సీనిమర్ జర్నలిస్ట్ సీతారామ రాజ. కాగా, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు సీనియ‌ర్ …

Read More »

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని ఓడించ‌నున్న‌.. ప‌చ్చ త‌మ్ముళ్లు..!

శ్రీ‌కాకుళం జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నేత‌లు కిమిడి క‌ళా వెంక‌ట్రావు, కావ‌లి ప్ర‌తిభా భార‌తి రాజాం అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి చెందిన వారే. 2009కి ముందు రాజాం జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స్థానంగా ఎచ్చ‌ర్ల ఎస్సీ రిజ‌ర్వ్ అసెంబ్లీ స్థానాలుగా ఉన్నాయి. దీంతో ఎచ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గానికి మారిన కావ‌లి ప్ర‌తిభా భార‌తి 1983 నుంచి 1999 వ‌ర‌కు వ‌రుస‌గా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్ప‌టికీ ఆమెకు ఎచ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉంది. …

Read More »

జగన్, భారతమ్మలను చూడాలని ఉందంటూ విద్యాసాగర్ కోరిక.. రెండు కిడ్నీలు చెడిపోయి

వైసీపీ అధినేత వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డిని, ఆయన భార్య భారతమ్మను చూస్తేనే తన జన్మ ధన్యమవుతుందని అపుడే తనకు ఆనందం అని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్‌ తెలిపారు. జగన్‌ దంపతులను చూడడమే తన కోరిక అని చెప్పిన నేపథ్యంలో ఆపార్టీ నాయకులు జెట్టి రాజశేఖర్‌ వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన విద్యాసాగర్‌ను పరామర్శించారు. ఈ …

Read More »

కేరళ వరద బాధితులకు మహేష్‌ భారీ విరాళం

గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా..గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు కేర‌ళ రాష్ట్రం కుదేలు అయింది.వర్షాలు, వరదల వల్ల కేరళలో మృతుల సంఖ్య ఇప్పటివరకు400 కు చేరింది.ఈ క్రమమలోనే కేరళ రాష్ట్రానికి అండగా..వివిధ రాష్ట్రాలు,సినీ ప్రముఖులు వారికి తోచినంతగా సహాయం చేస్తున్నారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని మెగాస్టార్ చిరంజీవి,రామ్‌ చరణ్ రూ. 25 లక్షల సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. హీరో అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు ,హీరో విజయ్‌ దేవరకొండ …

Read More »

కేరళకు రెండు నెలల జీతం సాయం చేసిన ఎంపీ బిబి పాటిల్

భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి పలు రాష్ట్రాలు, రాజకీయ నేతలు, సినిమా హీరోలు,హిరోయిన్లు తమవంతుగా సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల కోసం నిధులతో పాటు మంచినీళ్లు, ఆహార పదార్థాలు కూడా పంపిస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల కేరళలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 400కు చేరింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 25 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తునట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.కేరళ వరద …

Read More »

వైసీపీలోకి టీడీపీ చైర్ ప‌ర్స‌న్‌, కౌన్సిల‌ర్లు..!

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. ఎమ్మెల్యే కోరుగుంట్ల రామ‌కృష్ణ ప్ర‌వ‌ర్త‌న‌తో వెంక‌ట‌గిరి చైర్‌ప‌ర్స‌న్ దొంతు శార‌ద పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశార‌ట‌. చైర్ ప‌ర్స‌న్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ఆమె ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఎమ్మెల్యేకు న‌చ్చ‌డం లేద‌ట‌. అంతేకాకుండా, మున్సిప‌ల్ ప‌నుల్లో తాను చెప్పిన వారికే కాంట్రాక్టు ప‌నులు ఇవ్వాల‌ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ చెప్పినా శార‌ద ప‌ట్టించుకోకుండా నిబంధ‌న‌ల ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించార‌ట‌. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat