తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోమారు తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రానికి భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ తరఫున రూ. 25 కోట్లను తక్షణ సహాయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. వెంటనే ఈ డబ్బులను కేరళ రాష్ట్రానికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం జరిగినందున నీటిని శుద్ది చేసేందుకు రెండున్నర …
Read More »డీఎస్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారా..?
రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారా? తన తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ విషయంలో ఆయన వైఖరి రాజకీయవర్గాలు ఆమోదించే విధంగా లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. డీఎస్ కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి …
Read More »అందరి సృష్టిని ఆకర్షిస్తున్న ” యూటర్న్ ” ట్రైలర్..!!
తాజాగా అక్కినేని సమంత నటిస్తున్న చిత్రం యూటర్న్.ఈ సినిమా వచ్చేనెల 13న విడుదలకానుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది.అయితే ఈ సినిమాలోని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే సోశాల్మిదియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది.పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు.అంతేకాకుండా ఈ సినిమాలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య …
Read More »కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్..
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులకు కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్పారు.ప్రతిరోజు టీవీలు, పేపర్లలో కనిపించడం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రెస్మీట్లు పెడుతున్నారని అన్నారు.రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా 100 సీట్లు గెలిచి …
Read More »వాజ్ పేయి అంత్యక్రియల్లో అమిత్ షా కాలు మీద కాలేసుకోని దర్జాగా..!
ఒకపక్క యావత్తు దేశమంతా విషాదవదనాలతో మునిగితేలుతుంది. మాజీ ప్రధాన మంత్రి,రాజకీయ కురువృద్ధుడు,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. ఈ రోజు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలో యమునా నది తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్లో అధికార లాంఛనాలతో వాజ్పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈసమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. …
Read More »టీకాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈక్రమంలో గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండీ అంకూస్ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ …
Read More »అఖరికీ వాజ్ పేయి ను వదలని ఏపీ సీఎం చంద్రబాబు..!
ఊరంతా ఒకదారి అయితే ఊసకండ్లనొడిది మరొక దారి అన్నట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరు. ఒకపక్క దేశ రాజకీయాలను ,అభివృద్ధిని తన చతురతతో మార్చి భారత రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న మాజీ ప్రధానమంత్రి ,భారతరత్న వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. అయితే వాజ్ పేయి మరణాన్ని యావత్తు భారతనీకం …
Read More »వాజ్ పేయి పెళ్ళి చేసుకోకపోవడానికి అసలు కారణమిదే..!
మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి వివాహాం చేసుకోలేదని విషయం అందరికీ తెల్సిందే. అయితే వాజ్ పేయి ఎందుకు వివాహాం చేసుకోలేదో ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ఇదే విషయం గురించి అడిగితే వాజ్ పేయి ఏమన్నారో తెలుసా.. అసలు విషయానికి వస్తే 2002లో ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు పెళ్ళి చేసుకునే సమయం లేదు. బాధ్యత లేని జీవితాన్ని గడుపుతున్నాను అని ఆయన చమత్కరించారు.అయితే తాను కవితా …
Read More »బాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు..!
ఏపీలో అధికారక టీడీపీలోకి వైసీపీ నుండి వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో రాష్ట్రంలో పార్వతీపురం మున్సిపాలిటీ కి చెందిన వైసీపీ కౌనిలర్లు ,కార్యకర్తలు ఎమ్మెల్సీ డి.జగదీష్ సమక్షంలో ఏపీ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాస్ ,జ్యోతీతో పాటుగా కౌన్సిలర్లుగా బరిలోకి దిగిన పలువురు నేతలు,ఆ పార్టీ …
Read More »వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుండి అత్యంత దారుణంగా ఓడిపోతున్న మంత్రి ఎవరో తెలుసా…!
ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్ది ఫిరాయింపు రాజకీయాల సైడ్ ఎఫెక్ట్స్ టీడీపీని షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ పంచాయితీని సెటిల్ చేయలేక చంద్రబాబు సతమతమవుతుంటే.. ఇప్పుడు కడప జిల్లా జమ్మలమడుగులోనూ వివాదం రాజుకుంది. ఆదాయంలో 50-50గా పంచుకుని హ్యాపీగా ఉండండని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు, రామసుబ్బారెడ్డికి మధ్య సెటిల్ మెంట్ చేశారని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ మధ్య చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ల గోల …
Read More »