Home / SLIDER (page 1731)

SLIDER

శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోబోయే జంటలకు దిల్ రాజ్ బంపర్ ఆఫర్..!!

శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోబోయే జంటలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు.తాజాగా దిల్ రాజ్ నిర్మించిన శ్రీనివాస కళ్యాణం ఈ నెల 9న విడుదలకానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అయన కళామందిర్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఆలోచన మేరకు ఒక మంచి ఆఫర్ సిద్దం చేశామని చెప్పారు.ఈ శ్రావణ మాసంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా పెళ్లి చేసుకోబోతున్న జంటలకు శ్రీనివాస కళ్యాణం మూవీ టీమ్ …

Read More »

ప్రధాని మోడీకి ఎంపీ బాల్క సుమన్ ప్రశ్న..?

మన్ కీ బాత్ లో అనేక విషయాల గురించి మాట్లాడే ప్రధాని మోడీ మనసులో దళితులు, మైనార్టీలకు స్థానం ఉందా అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ ప్రశ్నించారు.ఇవాళ ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.ఈ రోజుల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మాట్లాడటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్‌ గా …

Read More »

జ‌య‌శంక‌ర్ సార్‌ జీవితం స్ఫూర్తిదాయ‌కం..!!

తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ఆచార్య‌ కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ సార్‌ జీవితం మ‌నంద‌రికీ స్ఫూర్తిదాయ‌క‌మ‌ని నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. సోమ‌వారం డిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌య‌శంక‌ర్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఎంపీలు జ‌య‌శంక‌ర్ చిత్ర ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ఎంపీ క‌విత మాట్లాడుతూ.. జ‌య‌శంక‌ర్ సార్‌ను స్మ‌రించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. …

Read More »

వైఎస్ జగన్ని కాదు…జగన్ పోటో చూసే వణుకుతున్న తెలుగు తమ్ముళ్లు

ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రయత్నించినా.. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఫోబియాలో నుంచి బయటకు రాలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. 230 రోజులుగా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర తెలుగు తమ్ముళ్లకు వణుకు పుట్టిస్తోంది. తమకున్న మీడియా అండతో జగన్ పాదయాత్రను ఎంత తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించినా సాధ్యం కావటం లేదని వాపోతున్నారు. జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా.. ఏపీలో ప్రజాభిమానం మాత్రం …

Read More »

పోలవరం గడ్డపై ఏ జెండా ఎగురుతుంది.? వైసీపీ, టీడీపీ, జనసేనల ప్రభావమెంత.?

పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గం జాతీయస్ధాయిలో పేరుగాంచింది. కారణం ఇక్కడే పోలవరం ప్రాజెక్టు నిర్మితమవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం, గలగలపారే గోదావరి, వాణిజ్య పంటలకు నెలవైన మెట్టప్రాంతం పోలవరం చుట్టూ ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 3లక్షలపైనే.. అయితే విద్యా, వైద్య పరంగా కూడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు తప్ప అత్యవసర పరిస్ధితిల్లో రాజమండ్రి, ఏలూరు, జంగారెడ్డిగూడెం వెళ్లాల్సిఉంటుంది. పట్టిసీమ, బుట్టాయిగూడెంలో గుబ్బలమంగమ్మ గుడి, జీలుగుమిల్లిలో జగదాంబ గుడి, పాపికొండలు పర్యాటక …

Read More »

టీడీపీ నేతలు బెదిరింపులకు భయపడి యువనేత ఆత్మహత్య..!

ఏపీలో అధికార టీడీపీ నేతల అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాఅగా రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాకు జిల్లాకు చెందిన వైసీపీ నేత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలో వేంపల్లె మండలం తంగేడుపల్లి గ్రామం వైసిపికి చెందిన శ్రీకాంత్ (26) అనే యువకుడు ఉరి వేసుకుని అత్మహత్య …

Read More »

బుడుగు కాదు పిడుగు…

తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ పాఠశాలో 5వ తరగతి చదువుతున్న ఇదే గ్రామానికి చెందిన అర్జున్ ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగావర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ నేతృత్వంలోని అరూరి గట్టుమల్లు మోమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత శిక్షణ తరగతుల్లో ఆచార్య …

Read More »

కేసిఆర్ పాలన గురించి ప్రధాని, రాష్ట్రపతి కొనియాడుతున్నారు

వ్యవసాయాన్ని పండగ చేయాలి, రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సిఎం కేసిఆర్ గత నాలుగేళ్లలో అనేక రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, వాటి ఫలితాలు రైతులకు అందుతున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు నేడు దేశం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షిస్తున్నాయన్నారు. వరంగల్ రూరల్ జిల్లా, దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలో రైతుబీమా …

Read More »

తెలంగాణ యువరైతుల “కికి ఛాలెంజ్” కు యావత్ ప్రపంచం ఫిదా..!

ప్రస్తుతం తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నది.కికి ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ యువరైతులు చేసిన ఛాలెంజ్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. సాధారణంగా గత కొన్ని రోజుల నుండి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు కికి ఛాలెంజ్.ఈ ఛాలెంజ్ లో భాగంగా యూత్ కదులుతున్న కార్ల నుంచి బయటకొచ్చి డ్యాన్సులు చేస్తున్నారు. అలా చేసాక తమ ఫ్రెండ్స్‌కు ఈ సవాల్ విసురుతున్నారు.. అయితే ఈ కికి ఛాలెంజ్ ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు …

Read More »

సీఎం కేసీఆర్ గారి నాలుగో సోదరి కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగో సోదరి లీలమ్మ ఇవాళ ఉదయం కన్ను మూశారు.ఆమె గత కొన్ని రోజులనుండి అనారోగ్యంతో బాధపడుతుండగా..కుటుంబ సభ్యులు హైదరాబాద్ మహానగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు.ఈ క్రమంలోనే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..ఇవాళ ఉదయం మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సీఎం కేసీఆర్ ప్రస్తుతం డిల్లీ పర్యటనలో ఉన్నారు.ఆమె సోదరి మరణ వార్త తెలుసుకొని డిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat