Home / SLIDER (page 1785)

SLIDER

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన వెంక‌య్య నాయుడు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల మ‌ధ్య విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌న్న సమాచారం తెలుసుకున్న ప్ర‌జ‌లు వారి స‌మ‌స్య‌ల‌ను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. జ‌గ‌న్ మాత్రం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వింటూ.. వారిలో భ‌రోసా నింపుతూ ముందుకు …

Read More »

ఎన్టీఆర్ నుంచి నేటి చంద్ర‌బాబు వ‌ర‌కు టీడీపీకి కంచుకోట‌ ఉన్న నియోజ‌కవ‌ర్గం ..వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం

ఏపీలోని క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కుటుంబంపై జ‌గ‌న్ పాద‌యాత్ర ఎఫెక్ట్ ఎక్కువ‌నే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. వైసీపీ పార్టీని అన్ని వర్గాలు తమ సొంత పార్టీలా భావించాయి. అందుకే అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగలేదు. టీడీపీ కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలు పంచినా …

Read More »

ఒకే వేదికపై మంత్రి కేటీఆర్,రానా,నాగచైతన్య ,విజయ్ దేవరకొండ..!!

యవ నేత,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,టాలీవుడ్ యంగ్ హీరోలు రానా, నాగ‌చైత‌న్య‌, విజయ్ దేవ‌రకొండ ఓకె వేదికపై కనపడనున్నారు.తెలంగాణ యాస,బాషా తో `పెళ్లి చూపులు` మూవీతో తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఓరుగల్లు యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ తాజగా తెర‌కెక్కించిన సినిమా `ఈ న‌గ‌రానికి ఏమైంది`. ఈ సినిమాకు ద‌గ్గుబాటి సురేష్ బాబు నిర్మాత‌ వహించారు . see  also:విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన …

Read More »

మిమ్ములను లంచం అడిగితే..ఒక్క ఫోన్ చేయండి..ఒక్క షేర్ చేసి అందరికి తెలియజేయండి

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమైనా పని ముందుకు వెళ్ళాలంటే లంచం ఇవ్వాల్సిందే..ఇది ఒక్కప్పటి మాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తరువాత లంచం తీసుకోవాలంటనే అధికారులు భయపడుతున్నారు.స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం లంచాన్ని లంచాన్ని అరికట్టే పనిలో పడింది . ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధకశాఖ (ACB) డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రజలకు కోరారు. …

Read More »

నేడు టీఆర్ఎస్ లోకి 2000 మంది..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ మరియు ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్ రెడ్డి అధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరియు నిజామాబాద్ ఎంపీ కవిత సమక్షంలో …

Read More »

జిల్లాల కుదింపు దుష్ప్రచారాన్ని నమ్మకండి

సోషల్ మీడియా వచ్చిన తరువాత దుష్ప్రచారం ఎక్కువైంది.రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను విభజించిన సంగతి తెలిసిందే.అయితే కొంతమంది కొత్త జిల్లాలను కేంద్రం కుదించినట్లుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే అదంతా పూర్తిగా అబద్దం . ఇలాంటి విషయాలను ఇతరులకు షేర్ చేసి నవ్వులపాలు కాకండి . సమాజంలో అనవసర అపోహలు సృష్టించే వారిపై కేసులు నమోదవుతాయి . తప్పుడు ప్రచారాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి . జిల్లాల ఏర్పాటు …

Read More »

విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..!!

ఎప్పుడూ చూసినా ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారులతో సమావేశాలతో బిజీ ఉంటుంటారు.అయితే ఇవాళ ఆదివారం కావడంతో సాయంత్రం హైదరాబాద్ నగరంలోని యువ కథానాయకుడు, అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ ఇంటికి అతిథిగా వెళ్లారు.. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్ కి ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే.ఆ అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ అవార్డును వేలం వేసి …

Read More »

మంత్రి కేటీఆర్ పై ఈషా రెబ్బ ఆసక్తికరమైన ట్వీట్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత ఏక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే.ఎవరైనా సహాయం అడిగితే వెంటనే వారికి తగిన సహాయం చేసి అండగా నిలబడుతారు.కొన్ని సందర్భాల్లో అన్యాయం జరుగుతోందని ఒక్క ట్వీట్ చేస్తే ఆ సమస్యను అక్కడికక్కడే న్యాయం జరిగేలా చేస్తారు.ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ప్రముఖ హీరోయిన్ అయితే ఈషా రెబ్బ చేసిన ట్వీట్ కు వెంటనే స్పందించాడు. Which Indian …

Read More »

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 100 స్థానాల్లో గెలుపు..సీఎం కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి ఇవాళ ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో దానం నాగేందర్ ఆయన అనుచరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర అని ..ఇప్పుడు రాష్ట్ర పునర్‌నిర్మాణం మరో …

Read More »

చికాగో సెక్స్ రాకెట్..తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వాఖ్యలు

గత వారం రోజులనుండి ఏ టీవీ చానెల్ చూసినా,ఏ నోట విన్నా చికాగో సెక్స్ రాకెట్ గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ క్రమంలోనే చికాగో సెక్స్ రాకెట్ పై సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వాఖ్యలు చేశారు.చికాగో వ్యభిచార దందాలో తెలుగు చిత్రపరిశ్రమాకు సంబంధించిన హిరాయింన్లు తో పాటు ఇండస్ట్రీ వారందరూ ఉన్నారని వివదాస్పద వాఖ్యలు చేశారు.విదేశాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరుకావాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా ఫోన్ కాల్ వస్తే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat