రెచ్చిపోయిన రాశీ ఖన్నా
కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోన్న చాందిని అందాలు
నష్టపోయిన రైతులను ఓదార్చిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
గత మూడు రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా బోథ్ మండలంలోని ఆయా గ్రామాల్లో వడగండ్ల వానతో పంట పొలాలు నష్టపోయిన సందర్భంగా ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని అన్నారు. గుండెల నిండా బాధ ఉన్న రైతులకు ఓదారుస్తూ ధైర్యం కలిపిస్తూ అండగా …
Read More »నిమ్స్ దవాఖానా.. తీరదు నీ రుణం
నోరు లేని ఎడ్డోడు మా పెద్దోడు.. నోరుండి లోకం తెలువని మూగోడు మా సిన్నోడు.. నేను డ్రైవర్ పన్జేత్త. పదిహేను రోజులు బండి నడిపితే, తతిమా పదిహేను రోజులు కూలీ పనికి వోత. నా పెండ్లాం కన్కవ్వ ఊరంతా తిరుగుకుంట కాయగూరలమ్ముతది. కన్కవ్వ అంటే ఎవ్వలు గుర్తువడుతరో లేదో గని, కూరగాయల కన్కవ్వ అంటే మాత్రం మా ముంజంపల్లి ఊర్లె గుర్తువట్టనోళ్లుండరు. నేను స్టీరింగ్ మీదున్నప్పుడు సీమగ్గూడ నట్టం జేయలె. …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా వైరస్ కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 44,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 918 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,350కి చేరింది. ఇక గత 24 గంటల్లో నలుగురు …
Read More »‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 27వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 27వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు బిహెచ్ఇఎల్ విస్టా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో చేపట్టవలసిన పనులు తెలుసుకున్నారు. కాగా కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే భూగర్భడ్రైనేజీ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు. సీసీ రోడ్లు, కమిటీ హాల్, పందుల బెడద, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలను ఎమ్మెల్యే …
Read More »