Home / MOVIES / నష్టపోయిన రైతులను ఓదార్చిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

నష్టపోయిన రైతులను ఓదార్చిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

గత మూడు రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా బోథ్ మండలంలోని ఆయా గ్రామాల్లో వడగండ్ల వానతో పంట పొలాలు నష్టపోయిన సందర్భంగా ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని అన్నారు.

గుండెల నిండా బాధ ఉన్న రైతులకు ఓదారుస్తూ ధైర్యం కలిపిస్తూ అండగా ఉంటాం భయపడొద్దు అని అన్నారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలు ఈరోజు అకాల వర్షంతో చేతికి వచ్చిన పంట నష్టపోవడం బాధాకరం అని అన్నారు.

నష్టపోయిన ప్రతి రైతులకు హామీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఆధ్వర్య పడొద్దని గౌరవ వ్యవసాయ మంత్రి వర్యుల దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పకుండా న్యాయం చేస్తామని గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు హామీ ఇచ్చారు. వీరి వెంట మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, ఎఎంసి చైర్మన్ రుక్మన్ సింగ్, వైస్ ఎంపిపి లింబాజి, సర్పంచ్ సురేందర్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు తాహెర్, ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు గార్లతో పాటు తదితర నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri eburke.org deneme bonusu veren siteler casino casino siteleri bahis siteleri takipçi satın al casino siteleri bahis siteleri