Home / SLIDER (page 1810)

SLIDER

గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ..!!

ఇవాళ గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు.గవర్నర్ నరసింహన్ గత ఐదు రోజులు దేశ రాజధాని డిల్లీ లో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ చేరుకున్న తరువాత సీఎం కేసీఆర్ వెళ్లి కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ , సీఎం చర్చించారు. ఐదురోజుల పర్యటనలో భాగంగా… తెలంగాణ, ఏపీల్లోని పరిస్థితులను గవర్నర్ … ప్రధానమంత్రి, హోంమంత్రి… ఢిల్లీ పెద్దలకు …

Read More »

సిల్లీ ఫెలోస్ ఫస్ట్ లుక్ రిలీజ్..!!

తెలుగు ప్రజల మనసు దోచుకున్న సూర్యవంశం, సుస్వాగతం లాంటి మంచి హిట్ సినిమాలో డైరెక్షన్ తో అదరగొట్టిన డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్. తాజాగా హాస్య నటుడు సునీల్, అల్లరి నరేష్ హీరోలుగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఇవాళ సిల్లీఫెలోస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. see also:ప‌వ‌న్ గురించి చెప్పిన …

Read More »

పట్టపగలే రాసలీలలు ..వీడియో వైరల్ ..!

ఆయన కానిస్టేబుల్ .అయితేనేమి తనను ఎవరు ఏమంటారులే అని ధైర్యం .వెరసి పరాయి స్త్రీతో రాసలీలలు .అసలు విషయానికి వస్తే చిత్ర దుర్గ పరిధిలోని రామనగర్ ట్రాపిక్ డీఆర్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ గత కొంతకాలంగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కొనసాగించేవాడు . ఇదే క్రమంలో తనకు రాసలీలలు చేయడానికి ఇదే అనువైన సమయం అనుకున్నాడెమో కానీ ఏకంగా తను విధులు నిర్వహించాల్సిన సమయంలోనే ఏకంగా …

Read More »

నాని కాపురంలో నిప్పులు పోసిన శ్రీరెడ్డి ..!

శ్రీరెడ్డి గతంలో కొన్నాళ్ళు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని గడగడలాడించిన పేరు .ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాడి వార్తలోకి ఎక్కింది శ్రీరెడ్డి.తాజాగా నేచురల్ స్టార్ హీరో నాని గురించి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది .సోషల్ మీడియాలో తన ఫేస్ బుక్ లో హీరో నాని గురించి “మేమిద్దరం కలిస్తే ఇక డర్టీ పిక్చరే . see also:వీడియో షూట్ చేసి మరి సోషల్ మీడియాలో పోస్టు ..! …

Read More »

వీడియో షూట్ చేసి మరి సోషల్ మీడియాలో పోస్టు ..!

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న బక్కపలుచు భామ .ఒకపక్క అందంతో మరోవైపు చక్కని అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ .అయితే తన అసిస్టెంట్ గురించి ఈ ముద్దుగుమ్మ సంచలన విషయం ఒకటి చెప్పింది. see also:కాలా మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్‌..! see also: ఇండస్ట్రీలో ఎవరు కూడా తన సహయకుల ,తన దగ్గర పనిచేసే …

Read More »

1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి వైసీపీలోకి చేరిన

పశ్చిమగోదావరి జిల్లా దుద్దుకూరులో టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ కాకర్ల శ్రీను తన అనుచరులు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి గురువారం సాయంత్రం వైసీపీలో చేరారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు కాకర్ల శ్రీను, పలువురు టీడీపీ నాయకులకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ దుద్దుకూరులో వైసీపీకి పూర్వవైభవం తీసుకువచ్చి రాబోవు ఎన్నికల్లో మెజార్టీ …

Read More »

రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ

తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీ లనుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.. గత నాలుగు  సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు . see also:ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారిణి..!! see also: దామోదర్‌రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో …

Read More »

ఇంటివాడైన టీం ఇండియా ఆటగాడు సందీప్ శర్మ ..!

గత కొంతకాలంగా టీం ఇండియాకి చెందిన ఆటగాళ్ళు వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాం.తాజాగా మరో టీం ఇండియా ఆటగాడు వీరి సరసన చేరాడు .ఈ ఏడాది హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్ లో సత్తా చాటిన టీం ఇండియా బౌలర్ సందీప్ శర్మ ఎంగేజ్మెంట్ అయింది. ఈ విషయం గురించి సందీపీ శర్మ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు .అంతే కాకుండా …

Read More »

ఏపీ అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటుంది-గిడ్డి ఈశ్వరీ ..!

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టిన తాయిలాలకు లొంగి టీడీపీ పార్టీ కండువా కపుకున్న పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. see also:1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి …

Read More »

ప్రధాని మోదీ హత్యకు కుట్ర ..!

భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ హత్యకు కుట్ర జరిగిందా .ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఈ ప్లాన్ కు సిద్ధపడిందా ..అంటే అవును అనే చెప్పాలి .సరిగ్గా ఎనిమిదేళ్ళ కింద ముంబై పేలుళ్ళ కేసులో ప్రధాన సూత్రదారి అయిన హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాకిస్తాన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన జమాత్ ఉద్ దవా మరోసారి పబ్లిక్ గా ప్రకటించింది . పవిత్ర రంజన్ సందర్భంగా శుక్రవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat