సహజంగా మనకు కొద్దిగా జ్వరం రాగానే ఏదో అయిపోతుందని భయపడతాము.. దీంతో శరీరమంతటా కాలిపోతుందని ఏకమ్గా పిడికెడు మందు గోలీలు వేసుకుంటాం. అయితే ఇలా చేయడం కంటే జ్వరం వచ్చింది అని అలా వదిలేయడమే మంచిదంటున్నారు నిపుణులు. మనకు వచ్చిన జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది, పైగా అంటువ్యాధులేమైనా ఉంటే వాటినీ తగ్గించేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తేలికపాటి జ్వరం రోగనిరోధక శక్తిని పెంచటంలో దోహదం చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా …
Read More »బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టు షాక్
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో చుక్కెదురైంది.గతేడాదిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఉన్న పలు దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. ఈ మేరకు …
Read More »‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద్..
యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ వద్ద 18, 19వ తేదీలలో నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్షిప్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎల్ఆర్ఐటీ అధినేత డాక్టర్ మర్రి లక్ష్మణ్ …
Read More »హద్దులు దాటిన అనన్య అందాల ఆరబోత
ఆషికా అందాలు అదరహో
యష్ శ్రీనిధిశెట్టిని ఇబ్బంది పెట్టాడా…?
చిన్న సినిమాగా విడుదలైన పాన్ ఇండియా లెవల్ ఘనవిజయం సాధించిన చిత్రం ‘కేజీఎఫ్’ ..ఈ మూవీలో రెండు భాగాల చిత్రాలతో నాయికగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కన్నడ తార శ్రీనిధి శెట్టి. అయితే ఈ భామను ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు బాధించాయి.‘కేజీఎఫ్’ హీరో యష్ ఆమెను ఇబ్బంది పెట్టాడని కొందరు నెటిజన్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఈ విమర్శలపై సమాధానం చెప్పిందీ తార. యష్ ఒక జెంటిల్మన్ …
Read More »Cm Kcr : స్వప్న కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదంపై స్పందించిన కేసీఆర్.. మృతులకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా..
Cm Kcr తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా పరిగణింపబడుతుంది. ముఖ్యంగా 2014లోని కే చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి తెలంగాణ యొక్క అభివృద్ధి పుంజుకుందనీ చెప్పవచ్చు. అలాగే తాజాగా తెలంగాణలో సికింద్రాబాద్ దగ్గర జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సికింద్రాబాద్ లో ఉన్నటువంటి స్వప్నలో కాంప్లెక్స్ లో గురువారం అగ్నిప్రమాదం జరిగిందని …
Read More »Minister Ktr : చెత్త ఎత్తుతున్న బాలుడి ఫోటో షేర్ చేసిన కేటీఆర్.. ఆలోచింప చేస్తున్న ట్వీట్..
Minister Ktr తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. ఆయన రాష్ట్ర బాగోగుల కోసం దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలతో రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకతలను మరియు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు పెట్టేందుకు ఇస్తున్నటువంటి రాయితీలను వారికి తెలియజేసి రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడిలను తీసుకు వచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించి వారి కుటుంబాలలో సంతోషాన్ని నింపుతున్నారు. Something to think …
Read More »Ys Jagan : వైసిపి తీసుకున్నా నిర్ణయం పై జగన్ కు ధన్యవాదాలు తెలిపిన నాయి బ్రాహ్మణ సంఘం
Ys Jagan ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి నాయి బ్రాహ్మణ సంఘం యొక్క పెద్దలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి 2019 లో అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వాలు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే సామాజిక న్యాయం కల్పించగా వైఎస్సార్సీ ప్రభుత్వం అన్ని రకాల ప్రజలకు సమన్యాయం సామాజిక సాధికారత రెండిటిని కల్పిస్తుంది. అందువలన తాజాగా జరిగినటువంటి …
Read More »Group 1 :గ్రూప్ 1 విద్యార్థులకు నష్టం కలగకుండా నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..
Group 1 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు, ప్రతిభావంతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దృష్ట్యా ఈ విషయంపై విచారణ జరిపినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఈ నిర్ణయాన్ని వెలువరించింది. రద్దు చేసిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ …
Read More »