కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది .ఒకపక్క ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొని కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని గవర్నర్ వ్యవస్థను కాల రాస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు గట్టి షాకిచ్చారు .బెంగాల్ లోని జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేపుతుంది …
Read More »జగన్ శవరాజకీయాలు మానుకో -జగన్ కు మంత్రి నక్కా వార్నింగ్ ..!
ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వలన పడవ మునిగింది.దీంతో అందులో ఉన్న నలబై మంది గల్లంతయ్యారు . పడవ ప్రమాదం జరగడం చాలా బాధాకరం .కానీ ఈ విషయం గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం విచారకరం.గోదావరి పడవ ప్రమాద సంఘటన మీద మాట్లాడకుండా …
Read More »జగన్ సాక్షిగా భారతిపై ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి ,జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు .అయితే ఈ సారి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన సతీమణి వైఎస్ భారతి పై కూడా విరుచుకుపడ్డారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలను ఆకర్శించుకోవడానికి ..అధికారాన్ని అడ్డదారిన హస్తగతం చేసుకోవడానికే జగన్ పాదయాత్ర చేస్తున్నారు .గతంలో తండ్రిని అడ్డుపెట్టుకొని …
Read More »టీడీపీకి 30 ఏళ్ళ సీనియర్ నేత రాజీనామా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది ,టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ,దాదాపు ముప్పై ఏళ్ళ పాటు పార్టీలో కొనసాగుతున్న గోగుల బ్రహ్మయ్య టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఈ క్రమంలో తను పార్టీ సభ్యత్వానికి ,పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఒక …
Read More »వైసీపీలోకి బడా నిర్మాత -ఎంపీ సీటు ఖరారు చేసిన జగన్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అయితే ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పలువురు వైసీపీ గూటికి చేరుతున్నారు .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. విజయవాడ …
Read More »హామీ ఇవ్వని ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం..!!
గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలే నెరవేర్చకుంటే…తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వని, మేనిఫెస్టోలో పెట్టని అనేక పథకాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 9 గంటల పగటి పూట ఉచిత కరెంటు ఇస్తామని, రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన సిఎం కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నట్లుగానే లక్ష రూపాయల లోపు …
Read More »రైతు బంధు కార్యక్రమం ఎక్కువ ఆత్మ సంతృప్తినిచ్చింది..కేటీఆర్
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టింది.అందులోభాగంగానే రైతులకు ఏడాదికి ఎకరానికి 8వేల చొప్పున రైతు బంధు పథకం పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్నది.రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంతోషంగా ప్రభుత్వం ఇస్తున్న చెక్కులను , పాసు పుస్తకాలను తీసుకుంటున్నారు. అందులోభాగంగానే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. …
Read More »మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఎంట్రీ-కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ ..!
గాలి జనార్ధన్ రెడ్డి వేసిన స్కెచ్ తో కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది .అందులో భాగంగా తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత బలం లేకపోయిన కానీ నిన్న బుధవారం బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఏకంగా గవర్నర్ వాజ్ భాయ్ ను కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు . దీంతో ఈ రోజు …
Read More »“2019లో జగన్ అనే నేను ఏపీ సీఎం” గా…!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోనున్నారా ..గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే గెలుపొందిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారాని పూలలో పెట్టి ఇస్తారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు …
Read More »22ఏళ్ల పగను తీర్చుకున్న వాజ్ భాయ్ ..ఏమిటి ఆ పగ ..?
ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఇరవై రెండు ఏళ్ళ పగను తీర్చుకున్నాడు కర్నాటక రాష్ట్ర గవర్నర్ వాజ్ భాయ్ .రెండు దశాబ్ధాల కింద తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు వాజ్ భాయ్ .1996లో దేవేగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నసమయంలో గుజరాత్ రాష్ట్రంలో సురేష్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. దీంతో ప్రస్తుతం గవర్నర్ గా ఉన్న వాజ్ భాయ్ అప్పటికే మూడు …
Read More »