ఏపీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద్ రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేనని లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటివరకు అవినాశ్ ను మూడు సార్లు సీబీఐ అధికారులు …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’కు ఆస్కార్ రావడంతో అ చిత్రం యూనిట్ ఆనందంలో మునిగితేలుతోంది. అయితే నిన్న సోమవారం అవార్డుల ప్రదానోత్సవం కంటే ముందు హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన రెడ్ కార్ పెట్ పై ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం రామ్ చరణ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉపాసన ఇప్పుడు ఆరునెలల గర్భవతి. …
Read More »బండి సంజయ్ పై వ్యాఖ్యలు- ఎంపీ అరవింద్ పై చర్యలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే బీజేపీ అధినేత.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు …
Read More »ఏప్రిల్ మూడో వారం నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల అయిన ఏప్రిల్ మూడో వారం నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల మరియు బీసీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కేంద్రం చేతిలో ఉన్న ఎఫ్సీఐ.. ధాన్యం కొనుగోళ్లకు సహకరించకున్నా ఆ సంస్థతో సంబంధం లేకుండా యాసంగిలో పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి గంగుల కమలాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. కనీస మద్దతు ధర …
Read More »ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు- కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సోమవారం జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న సంగతి తెల్సిందే. అయితే ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా ఆమెను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల రవి ఆధ్వర్యంలో ప్రతినిధులు రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబర్ క్రైమ్ …
Read More »70 లక్షల మందికి కంటి పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల్లో కంటి సమస్యలు ఉన్నవారందరికీ పరీక్షలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 70 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో 4,565 గ్రామాల్లో, 1616 మున్సిపల్ వార్డుల్లో క్యాంపులు నిర్వహించామని మంత్రి హారీష్ ఈ సందర్భంగా వివరించారు. క్యాంపులలో …
Read More »Minister Ktr : మోడీ వల్ల ఆస్కార్ వచ్చిందని చెప్తారు ఈ బీజేపీ వాళ్లు.. కేటీఆర్
Minister Ktr తాజాగా అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తమ వల్లే ఆస్కార్ అవార్డు వచ్చిందని ఈ బిజెపి వాళ్లు అంటారేమో అంటూ తెలిపారు. దర్శక దీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్అర్ సినిమాలో నాటు నాటు పాట ఒరిజినల్ విభాగంలో ఆస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనిపై …
Read More »Cm Kcr : హాలీవుడ్కు ఏమాత్రం తీసిపోని తెలుగు మట్టి విజయం ఇది.. నాటు నాటు ఆస్కార్ పై కేసీఆర్
Cm Kcr తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అర్ఆర్ఆర్ సినిమా లో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ తెలుగు మట్టికి దొరికిన అరుదైన గౌరవం అంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఇది శుభవార్త అంటూ తెలిపారు. అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు మాట ఆస్కార్ అవార్డును తెలుసుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ …
Read More »RRR Oscar : అర్ఆర్ఆర్ చిత్ర బృందానికి సన్మానం జరిపిస్తాం.. మంత్రి తలసాని..
RRR Oscar దర్శకధీరుడు రాజమౌళి తెర అర్ఆర్ఆర్ సినిమా లో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత దేశం అంతా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే ఈ విషయంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర బృందాన్ని సన్మానిస్తామంటూ చెప్పుకొచ్చారు. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో …
Read More »Minister Harish Rao : హఠాత్తుగా కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ మంత్రి.. అనంతరం ఏమన్నారంటే
Minister Harish Rao తెలంగాణ రాష్త్రం గజ్వేల్ పట్టణంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సందర్శించారు శిబిరానికి వచ్చిన మహిళలతో మాట్లాడి అక్కడ వైద్య సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు.. గజ్వేల్ పట్టణంలో జరుగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అక్కడ వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయని చెప్పటంతో సంతోషం వ్యక్తం …
Read More »