Home / SLIDER (page 1868)

SLIDER

వైసీపీలోకి టీడీపీ నేత -ముహూర్తం ఖరారు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇటివల కర్నూలు జిల్లాకు చెందినా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి దాదాపు నాలుగు వందల కార్లతో భారీ ర్యాలీగా మూడు వేలమంది కార్యకర్తలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే . మరోవైపు ప్రస్తుత …

Read More »

జగన్ చెప్పినట్టే చంద్రబాబు పీఠం కదిలిందా ?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తన పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఒక మాట అన్నారు – నా యాత్ర ముగుసేలోపు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పీఠం కదిలిస్తాను అని. అప్పట్లో ఆ మాటాను ఎవరు సీరియస్ గా తీసుకొలేదు..అందులో భాగంగా జగన్ పాదయాత్ర చేయడం ఏమిటి ..అందుకు చంద్రబాబు …

Read More »

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ..!

ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్న సంగతి విదితమే .అందులో భాగంగా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి …

Read More »

ఉత్తమ నర్సు అవార్డులకై దరఖాస్తులు స్వీకరణ ..!

మే 12 ….అంత‌ర్జాతీయ న‌ర్సింగ్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని…న‌ర్సింగ్ రంగంలో విశేష సేవ‌లు అందించిన వారిని గుర్తించి, వారికి బెస్ట్ న‌ర్స్ అవార్డ్ లు ఇస్తున్న‌ట్టు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేష‌న్ ( NOA) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. స‌మాజ హితం కోసం, ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం….ప్రాణాలు నిల‌బెట్టే క్ర‌మంలో ఎన్నో బాధ‌ల‌ను పంటికొన కింద ఓర్పుతో భ‌రిస్తున్న సేవామూర్తుల‌ను గుర్తించి…ఫ్లోరెన్స్ నైటింగేల్ జ‌యంతి సంద‌ర్భంగా వారిని అవార్డ్ తో స‌త్క‌రించ‌నున్న‌ట్టు తెలిపారు …

Read More »

40ఏళ్ళల్లో చంద్రబాబు తీసుకొని నిర్ణయాన్ని తీసుకున్న జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడ్ని అని చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో తీసుకొని నిర్ణయాన్ని జగన్ తీసుకొని బాబు అండ్ బ్యాచ్ ను ఇరుకులో పడేశారు.అసలు విషయానికి గత నాలుగున్నర నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప …

Read More »

దేశ్‌కి నేత కేసీఆర్…సీఎం కేసీఆర్‌కు తమిళ ప్రజల బ్రహ్మరథం..!!

గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు టూర్ లో భాగంగా ఆదివారం చెన్నై పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే.ఈ పర్యటన సందర్భంగా సీ ఎం కేసీఆర్ కు అక్కడి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు .సీఎం కేసీఆర్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టు, కరుణానిధి నివాసం, స్టాలిన్ నివాసం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు . దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ తమిళంలో, హిందీలో పెద్ద ఎత్తున …

Read More »

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌..కీల‌క బాధ్య‌త‌లు తీసుకున్న మంత్రి కేటీఆర్‌

దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టికే కీల‌క స‌మావేశాలు నిర్వ‌హించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం..,తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమాలోచనలు …

Read More »

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ..చరిత్ర సృష్టించిన ధోని ..!

టీం ఇండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ మాజీ ఆటగాడు ,ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు .ఐపీఎల్ చరిత్రలో ఎవరు సొంతం చేసుకోలేని ఘనతను ధోనీ సొంతం చేసుకున్నాడు . ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నూట యాభై మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడిగా రికార్డును తన సొంతం చేసుకున్నాడు .2008 నుండి …

Read More »

తెలంగాణ జనసమితి సభ ప్రధాన వేదికపై వెయ్యి మంది ..!

తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పదవికి నిన్న శనివారం రాజీనామా చేసిన ప్రో కోదండరాం గతంలో తెలంగాణ జనసమితి పేరిట కొత్త రాజకీయ పార్టీను పెట్టిన సంగతి విదితమే .అందులో భాగంగా నేడు ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్లో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక జరగనున్నది . అందులో భాగంగా ఈ వేడుక సందర్బంగా బహిరంగ సభ జరగనున్నది …

Read More »

టీడీపీలోకి బీజేపీ నేత ..!

ఏపీలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ పార్టీలు కల్సి బరిలోకి దిగిన సంగతి విధితమే.అయితే రాష్ట్రవిభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని గత నాలుగేండ్లుగా కల్సి ఇరువురు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించి బై బైలు చెప్పుకున్న సంగతి కూడా తెల్సిందే.అయితే తాజగా బీజేపీ పార్టీ తరపున గత ఎన్నికల్లో రాష్ట్రంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ను‍ండి బరిలోకి దిగి ఓటమి పాలైన మాజీ పోలీసు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat