భారతీయ జనత పార్టీకి బిగ్ షాక్ తగిలింది.గత సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎన్డీఏ నేతృత్వంలో నరేందర్ మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు.అమిత్ షా బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో ఆ పార్టీను గత సార్వత్రిక ఎన్నికలకు కంటే ముందుగా దేశ వ్యాప్తంగా క్షేత్రస్తాయికి బలోపేతం కావడానికి ప్రధాన కారణమైన ఆ పార్టీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు ప్రద్యుత్ బోరా బీజేపీ పార్టీ సభ్యత్వానికి …
Read More »ప్రజలు మెచ్చిన ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ..!
ఆయన ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యావంతుడు..లక్షల్లో జీతాలు ..హై ప్రొఫైల్ ఉన్న కంపెనీల నుండి ఉద్యోగాలు ఆఫర్లు .లగ్జరీ లైఫ్ ..అయిన అవి ఏమి అతన్ని ఆపలేదు.తను పుట్టిన గడ్డకు ..ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయం.ఆరాటం అన్ని వెరసి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించాయి.అనుకున్నదే తడవుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు.ఎమ్మెల్యే కాగానే కొంతమందికి ఏ ఆశయాలతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అవన్నీ పక్కన పెడతారు.సొంత లాభం చూసుకుంటారు.కానీ …
Read More »సరికొత్త పాత్రలో సాయిపల్లవి ..!
సాయిపల్లవి మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా అనే మూవీతో యావత్తు తెలుగు సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న నేచురల్ బ్యూటీ.ఈ మూవీ అందించిన భారీ హిట్ తో ఆ తర్వాత నేచురల్ హీరో నానితో కల్సి ఎంసీఎ మూవీతో మరింత దగ్గరైంది అమ్మడు. ఈ తరుణంలో సాయిపల్లవి బోల్డ్ సినిమాలో నటించనున్నది అని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.ఇండస్ట్రీలో విలక్షణ …
Read More »వైఎస్ జగన్ వచ్చారని మూడు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చి..కన్నీటితో మహిళలు
ఆంద్రప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మోసపోయిన బాధితులు.. కష్టాలు అనుభవించే బడుగు, బలహీనులు అనేక మంది ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పనులు దొరక్క పొట్టచేత పట్టుకొని జిల్లాలు దాటి వచ్చిన వలస కూలీలను వైఎస్ జగన్ కలుసుకున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా మొత్తం ఇరవై తొమ్మిది సార్లు దేశ రాజధాని ఢిల్లీ మహానగరానికి వెళ్లి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ,కేంద్ర సర్కారులోని పెద్దలను కల్సి రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి ..విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పలుమార్లు కోరాను. అయిన కానీ కేంద్రం నుండి కానీ ప్రధాన మంత్రి నుండి కానీ ఎటువంటి …
Read More »వైసీపీలోకి చిరుకి హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ..!
ఏపీ రాజకీయాల్లో సినీ ప్లేవర్ రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. అధికార టీడీపీకి ఇప్పటికే సినీ గ్లామర్ ఉండగా.. ప్రతిపక్ష వైసీపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇక అసలు విషయానికి వెళితే… వైసీపీలోకి గత కొంతకాలంగా ఒక ప్రముఖ దర్శకుడు చేరుతారని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఆయన ఎవరోకాదు చాగల్లు నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాస్ దర్శకుడు వివి వినాయక్.తాజాగా ఆయన రాజకీయాల్లోకి …
Read More »మీ రాజకీయ జీవితం మా సినిమా వాళ్ళు వేసిన బిక్ష -పోసాని కృష్ణ మురళి ..!
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఒకపక్క ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్న..స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తున్న కానీ ఏసీ రూమ్లో కూర్చొని హీరోయిన్ల అందాల గురించి తెగ పొగుడుతూ ఎంజాయ్ చేస్తున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరిపై విమర్శలు కురిపించారు.సినిమా వాళ్ళపై విమర్శలు చేసిన రాజేంద్ర …
Read More »బాబు & లోకేష్ కు పవన్ కళ్యాణ్ బిగ్ షాక్ ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి అని ఆయన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై నారా లోకేష్ నాయుడు స్పందిస్తూ తనపై ,తన తండ్రిపై ఆరోపణలు చేయడం చాలా బాధాకరం.ఇలాంటి ఆరోపణలు చేస్తాడని అసలు అనుకోలేదు.తనపై అవినీతి ఆరోపణలకు ఆధారాలు …
Read More »ఒక్క కత్తికి రెండు దెబ్బలు ..ఇటు టీడీపీ అటు టాలీవుడ్ అవుట్ ..!
అందితే జుట్టు…అందకపోతే కాళ్లు…అవసరం కోసం ఏదైనా తాము మాట్లాడగలం…తాము మాట్లాడిందే నిజం అనుకుంటారు అన్నట్లుగా వ్యవహరించే టీడీపీకి దిమ్మతిరిగి బొమ్మ కనబడే షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమపై తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా…అదే పంచ్ తిరిగి ఆయనకు తగిలింది.టాలీవుడ్ హీరోలకు హీరోయిన్ల అందాలను వర్ణించడం తప్పా హక్కుల కోసం పోరాటం చేయరా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. అవార్డులు రాకపోతే …
Read More »అందర్నీ ఆకట్టుకున్న కేటీఆర్ తొలి షేడ్ ఆర్ట్ ఫోటో ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కూకట్ పల్లి వై జంక్షన్లో ఉన్న టీఆర్ఎస్ కార్యాలయం గోడల మీద రూపుదిద్దుకున్న రాష్ట్ర ఐటీ శాఖ,మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తొలి షేడ్ ఆర్ట్ చిత్రం స్థానిక ప్రజలను ఆకట్టుకుంటుంది. ఈ కేటీఆర్ షాడో చిత్రం మంత్రి కేటీఆర్ ను కూడా ఎంతలా ఆకట్టుకుందంటే సోషల్ మీడియాలో తన అధికారక ఖాతా ట్విట్టర్ లో సైతం వెంటనే స్పందించే …
Read More »