తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ పర్వదినాన తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు కానుకను ప్రకటించారు.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు . మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ దేశంలోనే అత్యుత్తమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ పలు అవార్డులను దక్కించుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకి ప్రధాని మోదీ మరిచిపోలేని కానుక ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ శ్రీవిళంబి నామ ఉగాది పండుగ పర్వదినాన అదిరిపోయే గిఫ్ట్ అందించారు.ఇటివల ఇటు రాష్ట్ర మంత్రి వర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేలు ,అటు ఎన్డీఏ మంత్రి వర్గం నుండి టీడీపీ ఎంపీలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా రేపు సోమవారం టీడీపీ కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా …
Read More »రేపు కోల్కతాకు సీఎం కేసీఆర్..!!
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయస్థాయిలో ఏర్పాటు చేయనున్న ఫ్రంట్ కార్యరూపానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయాలు, ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకు ఆయన రేపు ( సోమవారం ) కోల్కతా వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఆయన భేటీ అవుతారు. మమతతో సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రధానంగా ఫ్రంట్ లక్ష్యాలు, జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల పాత్ర, భవిష్యత్ కార్యాచరణ, …
Read More »యెల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్.. ఒక్కొక్క షేర్ తో ఒక్క చెప్పు దెబ్బ..!!
గోబెల్స్కు సమానమైన తెలుగుదేశం పార్టీ ప్రచారానికి మరోమారు దిమ్మతిరిగిపోయే కౌంటర్ వచ్చింది. `వైసీపీకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నే బీజేపీ రాష్ట్రంలో ప్రచార వ్యూహకర్తగా నియమించింది. దీంతో వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలకు ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. గత ఏడాదిన్నరగా వైకాపాకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీకి కూడా అదే పని చేస్తారు. రాష్ట్రంలో రెండు పార్టీలు విజయం సాధించేందుకు ప్రశాంత్ …
Read More »ఏపీ మంత్రి కోల్లు రవీంద్రకు ప్రమాదం ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కోల్లు రవీంద్ర ఈ రోజు శనివారం కృష్ణా జిల్లాలో కంకిపాడు మీదుగా వెళ్ళుతున్న సమయంలో ఎదురుగా బైక్ రావడంతో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.దీంతో మంత్రి రవీంద్ర ఉన్న వాహనం ఎస్కార్ట్ వాహనాన్ని డీకోట్టింది. అయితే సడెన్ గా జరిగిన ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడం ..ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు .విజయవాడ నగరానికి వెళ్ళుతున్న సమయంలో ఈ …
Read More »ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? కేటీఆర్ సంచలన ట్వీట్
కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర యువనేత, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో సారి ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.వివరాల్లోకి వెళ్తే..కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కాలంతో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీ హయంలో ఇసుక ద్వార ప్రభుత్వాని వచ్చే ఆదాయం వంద రెట్లు పెరిగిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. see also :అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..! 2004 నుండి 2014వరకు ఇసుక ద్వారా సగటున …
Read More »కర్నూలులో జోరుగా వైసీపీలోకి వలసలు ..!
వైసీపీ పార్టీలోకి మరల వలసల జోరందుకుంది.ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన కర్నూలు జిల్లాకు వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా ఇదే జిల్లాకు చెందిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకు చెందిన నేతలు వైసీపీ గూటికి చేరారు. కర్నూలు జిల్లాకు చెందిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీ మార్కెటు యార్డు చైర్మన్ ద్వారం …
Read More »అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం”వస్తున్నా మీకోసం “పేరిట పాదయాత్ర చేసిన సంగతి తెల్సిందే.అయితే అప్పటి నారా చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర గురించి మంత్రి నారా …
Read More »సీఎం కేసీఆర్ ఉగాది కానుక.!!
ఉగాది పండుగ వచ్చేసింది.ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అక్షర కానుకను అందిస్తున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు , చరిత్ర, పండుగలు, పాటలు ఈ తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో.. ప్రజలందరికీ ‘సాంస్కృతిక’ కరదీపికను ఉచితంగా అందజేస్తున్నారు. మామిడాకుల తోరణాలు కట్టిన తెలుగు లోగిలిలో కేసీఆర్ ఫొటోతో కూడిన కవర్పేజ్.. పండుగ శోభను కళ్ల ముందుంచింది. ‘తీయనైన తెలుగు.. తెలంగాణ వెలుగు’ అన్న శీర్షికతో ఈ నేల సాంస్కృతిక వైభవాన్ని …
Read More »వైసీపీలోకి ఆ ఫిరాయింపు ఎంపీ ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని దక్కించుకోగా..వైసీపీ ప్రతిపక్ష హోదాలో కూర్చుంది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎంపీలలో ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్నారు అని వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.ప్రస్తుత రాష్ట్ర …
Read More »