రాజకీయాల్లో ప్రధానంగా ఎన్నికల్లో సహజంగా ఏం జరుగుతుంది? బలం ఉన్నవారే విజేతలుగా నిలుస్తారు. మద్దతు లేని వారు తమ పనేదో తాము చేసుకుంటూ పోతుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ అందుకు భిన్నం! తమకేమాత్రం బలం లేకున్నా..కేవలం మీడియాలో కనిపించేందుకు…వార్తల్లో ఉండేందుకు ఓ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం పార్టీని కామెడీ పాలు చేసేదేనని స్వయంగా కాంగ్రెస్ నేతలే చర్చించుకుంటుండటం గమనార్హం. see also :మంత్రి కేటీ ఆర్ ఆసక్తికరమైన …
Read More »ఐదు కోట్ల ఆంధ్రుల ఆశాదీపం టీడీపీనా .. వైసీపీ నా ..?ఆలోచించండి ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియా సమావేశంలో కానీ పార్టీ నేతల సమావేశంలో కానీ అధికారక సమావేశాల్లో కానీ ఆయన తన గురించి చెప్పుకునే విషయం నేను దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేతను.దేశంలో నా అంత అనుభవం ఉన్ననాయకుడు ఎవరు లేరు.నేను నిప్పులా నిజాయితీగా బ్రతికాను అని ఒకటే డబ్బా కొట్టుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం.అయితే గత సార్వత్రిక …
Read More »సొంతగూటికి కాంగ్రెస్ నేత ..!
ఏపీలో ప్రస్తుతం రాజకీయ వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో గతంలో పీసీసీ డాక్టర్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన ,మాజీ కాంగ్రెస్ నేత డాక్టర్ జి.గంగాధర్ తిరిగి తన సొంత గూటికి చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.మొగల్లాజపురం లో ప్రజాశక్తి నగర్ లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎగైన్ అనే నినాదంతో ఈనెల పదకొండో తారీఖున రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ,మాజీ కేంద్రమంత్రి …
Read More »రవితేజకి నో చెప్పిన “కాజల్ “..!
కాజల్ అగర్వాల్ ఒకవైపు అందంతో మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ.యంగ్ హీరోల పక్కన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్రమక్రమంగా స్టార్ హీరోల పక్కన నటించే స్థాయికి ఎదిగి స్టార్ హీరోయిన్ పొజిషన్ కు ఎదిగింది. అయితే అమ్మడు టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ కు బిగ్ షాకిచ్చింది .ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్తగా వస్తున్నా చిత్రంలో రవితేజ హీరోగా …
Read More »అమ్మ.. రోజుకో వ్యక్తితో కనిపించేది..!!
ముంబై అంటే విలాసవంతమైన జల్సా జీవితాలే కాదు.. పచ్చనోటు కోసం ఒళ్లు అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి. పచ్చనోట్లు కోసం సుఖం అందించే సెక్స్వర్కర్లు కామాటిపురా కాచుకుని ఉంటుంది. అయితే, తప్పని పరిస్థితుల్లో పొట్టగడవడం కోసం తల్లులు తప్పని సరి పరిస్థితుల్లో ఆ పనిచేస్తారునుకుంటే సరే..! కానీ వారి పిల్లల పరిస్థితేంటి..? వారు కూడా తల్లుల బాటలో నడవాల్సిందేనా..? see also : పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంట్లో పెంపుడు కుక్క..!! see …
Read More »ప్రధాని మోదీ సోదరి కన్నుమూత ..!
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సోదరి షర్బతీ దేవి కన్నుమూశారు.గత ఏడాది రాఖీ పండుగను పురష్కరించుకొని షర్బతీ దేవి ప్రధానమంత్రి నరేందర్ మోదీకి రాఖీ కట్టాలని ఉందని లేఖ రాసింది. అయితే దీనికి ఆమోదం తెల్పిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ తన నివాసంలో రాఖీ కట్టించుకున్నారు.ఈ రోజు శనివారం ధన్ బాద్ లో ఆమె తుది శ్వాస విడిచారని ఆమె బంధువులు తెలిపారు .ఈమెకు తొమ్మిది మంది సంతానం ..గతంలోనే ఆమె …
Read More »మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ..రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు అరుదైన అవకాశం దక్కింది.ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించిన జాతీయ ప్రజా ప్రతినిధుల సమావేశానికి మోడరేటర్ గా ఆమె వ్యవహరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరైన ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు సూచనలు …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు జగన్ దమ్మున్న సవాలు ..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసిన కానీ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఒకటే రచ్చ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వలైన బీజేపీ ,టీడీపీ పార్టీలు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీను నేరవేర్చమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతృత్వంలో ప్రజలు ,పలు ప్రజాసంఘాలు చేస్తున్న ధర్నాలు ..రాస్తోరోకులు . అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి …
Read More »రేవంత్ రెడ్డి పై మండిపడ్డ జీవన్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేతలు, అదీ జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మానసిక స్థితికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి అర్జంటుగా వారిని …
Read More »వైసీపీలోకి 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ మాజీ మంత్రి …!
ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనారోగ్యం బాగోలేదంటూ కారణాన్ని షాకుగా చూపిస్తూ టీడీపీ వ్యవస్థాపక దగ్గర నుండి పార్టీలో ఉంటూ వస్తోన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ను బాబు మంత్రి వర్గం నుండి తప్పించిన సంగతి తెలిసిందే .అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ కమిటితో పాటుగా …
Read More »