Home / SLIDER (page 1949)

SLIDER

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను తుంగలో తొక్కిన కేంద్రంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు …

Read More »

ఫ‌లించిన ఎంపీ క‌విత కృషి..!

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన కృషి ఫ‌లించింది. నిజామాబాద్  రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు అయ్యింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎంపీ క‌విత‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 1000 మెగా వాట్ల రైల్వే సోలార్ మిషన్ లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను ఎంపిక చేయాలని గత ఏడాది మార్చి 14 వ తేదీన అప్పటి …

Read More »

wood India Expo 2018లో పాల్గొన్న తాడూరి శ్రీనివాస్..!

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 3 రోజుల పాటు జరుగుతున్న wood India Expo 2018 ను తెలంగాణ రాష్ట్ర తరుపున  ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బి.సి కమిషన్ సభ్యులు జూలూరి గౌరి శంకర్ , ఎం.బి.సి. కార్పొరేషన్ సి.ఏ.ఓ అలోక్ కుమార్ సందర్శించారు. విశ్వకర్మల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందిస్తున్న స్కీమ్స్ కోసం ఇది ఎంతో ఉపయోగకరమని తాడూరి తెలిపారు. మారుతున్న ఆధునిక ప్రపంచంలో కుల వృత్తుల …

Read More »

వైఎస్సార్ చరిష్మా ఉన్నోడు.ఢిల్లీని గడగడలాడించాడు..ఆయన ముందు బాబు ఎంత?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.ఇటివల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నాను.దేశంలో అత్యంత సీనియర్నాయకుడ్ని నేనే..నాపై ఒక్క కేసు లేదు.ఇప్పటివరకు నేను నిజాయితీగానే బ్రతికాను.నిప్పులా ఉంటున్నాను.ఇప్పుడు ఎవరన్న నన్ను చూస్తె మర్యాదిస్తారు అని తన …

Read More »

నేతన్నల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తాం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో పర్యటించారు.పర్యటనలో భాగంగా చేనేత సహకార సంఘాన్ని పరిశీలించి.. నేతన్నల తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నేతన్నల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తామన్నారు.చేనేత మరియు పవర్ లుమ్స్ కు వేరు వేరుగా ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పారు చేస్తున్నామని తెలిపారు.చేనేతకు 1200 కోట్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందే నన్నారు.నేత కార్మికులకు లాభం చేకూరేలా పథకాలు …

Read More »

ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి పలు పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు భారీగా చేరుతున్నారు.ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వలసల జోరు మొదలైన సంగతి తెల్సిందే. అందులో భాగంగా తాజాగా రాష్ట్రంలో మంథని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహదేవపూర్ నుండి వంద  మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే   పుట్ట మధు  యువకులకు …

Read More »

టీఆర్ఎస్ హయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు..మంత్రి హరీష్

కాంగ్రెస్ పార్టీ గతంలో 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయింది… టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ యే అధికారంలోకి వస్తుందన్నారు.రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్మే పరిస్థితి లేదన్నారు.టీఆర్ఎస్  పార్టీ హయంలో ప్రజలందరు సంతోషంగా ఉన్నారన్నారు. SEE ALSO :పార్టీ మార్పుపై …

Read More »

నిద్రిస్తున్న మహిళకు నిప్పు పెట్టి మరి …!

ప్రస్తుతం దేశంలో మహిళలపై అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచార దాడులు ,హత్యలు ఏదో ఒక చోట అరాచకాలకు పాల్పడుతునే ఉన్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం .తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బల్దియా జిల్లాలో జజౌళి గ్రామంలో నిన్న గురువారం రేష్మా దేవి అనే మహిళా గ్రామానికి చెందిన ఒక వడ్డీ వ్యాపారీ దగ్గర తీసుకున్న రూ.20వేలకు అప్పు చెల్లించలేదని కారణంతో నిప్పు పెట్టి తగులబెట్టారు . …

Read More »

సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు..!

దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది.ఈ క్రమంలో కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ రోజు శుక్రవారం తీర్పును ప్రకటించింది.వైద్యానికి చికిత్స చేయలేని కోమాలోకి వెళ్ళితే ఆ బాధితులను లైఫ్ సపోర్ట్ మీద ఉంచోద్దని క్లారిటీ ఇస్తూ రోగులు చికిత్సకు ముందే లివింగ్ విల్ కూడా రాసేందుకు అనుమతిచ్చింది. ఈ విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు …

Read More »

ఎంఎస్ ధోని హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ ఎందుకు ఉండదో తెలుసా..!

టీంఇండియా తరపున ఆడే ప్రతి ఆటగాడి క్యాప్ దగ్గర నుండి హెల్మెట్ వరకు అన్నిటిపై నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది.అయితే టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం తన క్యాప్ ,హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ లేకుండానే ధరించడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు భారత క్రికెట్ రంగానికి సేవలు అందిస్తున్న ఎంఎస్ ధోని ఎందుకు నేషనల్ ఫ్లాగ్ లేకుండా హెల్మెట్ ,క్యాప్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat