గత కొన్ని రోజుల క్రితమే అందాలనటి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె మరణాన్ని తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవిని ఆరాధ్యదేవతగా భావించే ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ కూడా ఎంతో ఆవేదనకు గురై .. వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే . see also :Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..! అయితే తాజాగా శ్రీదేవి గురించి, ఆమెతో తన అనుబంధం …
Read More »రేపే మార్చి 4..పులివెందులలో ఏమి జరుగబోతుంది..!
ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల రాజకీయం మంచి హీటేక్కింది.అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో పులివెందులలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధికార టీడీపీ పార్టీకి సవాలు విసిరిన సంగతి తెల్సిందే. see also :జగన్ మనసున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండహే షేర్లు..! see also : అసలు …
Read More »పెట్రేగిపోతున్న తెలుగు తమ్ముళ్ళ వేధింపులు….!
ఏపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.ఓట్లేసి గెలిపించిన ప్రజలకు పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను పొందాలంటే ఉండాల్సిన ప్రధాన అర్హత అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు ,ఆ పార్టీకి సానుభూతి పరులై ఉండాలి.అలా ఉంటేనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు అమలు చేస్తున్న పథకాలు అందుతాయి. అలా కాకుండా ఇతర పార్టీలకు ముఖ్యంగా వైసీపీకి చెందినవారు అయితే అర్హులైన సరే వారికి అందవు.ఒకనోకసమయంలో పార్టీ …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 103వ రోజు షెడ్యూల్ ఇదే
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వై ఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.ప్రజాసంకల్ప యాత్ర చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు వేలాది మంది జనం జగన్ వెంటే నడుస్తున్నారు.కాగా రేపటి ప్రజాసంకల్ప యాత్ర 103వ రోజు షెడ్యుల్ ఖరారు అయింది.రేపు ఉదయం జగన్ నైట్ క్యాంపు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. తాళ్లూరు శివారు నుంచి రాజానగరం గిరిజన కాలనీ, కంకుపాడు, శ్రీరాంనగర్ కాలనీ, …
Read More »జిల్లా రాజకీయాల్లో సంచలనం-మంత్రి సాక్షిగా ఎదురుతిరిగిన తమ్ముళ్ళు..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి కంచుకోట ఉన్న వాటిలో మచిలీపట్నం.అట్లాంటి మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీసింది.అట్లాంటి ఇట్లాంటి ఎదురుగాలి కాదు ఏకంగా ఆ పార్టీకి ,ఆ పార్టీ వలన సంక్రమించిన పదవులకు రాజీనామా చేయడానికి కూడా వెనకాడలేదు.అసలు విషయానికి వస్తే గత కొంతకాలంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవీ భర్తీలో అధికార పార్టీకి చెందిన నేతల మధ్య తీవ్రంగా అసంతృప్తి కల్గించింది. ఈ క్రమంలో తాజాగా జిల్లా …
Read More »జగన్ మనసున్నోడు.. ఇదిగో సాక్ష్యం.. కొట్టండహే షేర్లు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరైనా ఆయన గురించి తెలియని వారు ఆయనకు ముక్కు మీద కోపం ఎక్కువ.ఆయన ఎవరు చెప్పిన కానీ వినడు.తను చెప్పిందే వినాలని అనుకునే మనస్తత్వం ఉన్నవాడు.మహిళలు అంటే అసలు గౌరవం ఉండదు అని ఇటు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,జగన్ అంటే పడని వారు చేసే ప్రధాన ఆరోపణలు. అయితే …
Read More »ముందే గుర్తిస్తే ఏ వ్యాధినైనా తగ్గించుకోవచ్చు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో శాంతా బయోటెక్ కు చెందిన డయాబెటామిక్స్ కంపెనీని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ మాటాడుతూ..శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో డయాబెటామిక్స్ కంపెనీ ప్రపంచంలోనే అరుదైన పరికరాన్ని తయారు చేస్తున్నదని మంత్రి ప్రశంసించారు.ఈ పరికరంతో ఉమ్మిని పరీక్షించి సుగర్ లెవెల్స్ తెలుసుకోవచ్చని చెప్పారు. దీనివల్ల ప్రతిసారి సూదితో రక్తం తీసి …
Read More »Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపించే అభ్యర్థిని ఖరారు చేసింది.అందులో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడానికి కేవలం రెండు సీట్లు మాత్రమే బలం తక్కువ.అయితే ఇదే సమయంలో అధికార టీడీపీ పార్టీ తమ మూడో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటిపై క్లారిటీ ఇచ్చింది.అందులో భాగంగా వైసీపీ తరపున రాజ్యసభ …
Read More »అసలు ఎవరీ జోగినపల్లి సంతోష్ కుమార్..
జోగినపల్లి సంతోష్ కుమార్ ..పరిచయం అక్కరలేని పేరు అది.తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముద్దుగా “సంతన్న” గా పిలుచుకుంటారు.ఆయనో విలక్షనమైన వ్యక్తి..ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ..చిరునవ్వునే చిరునామాగా చేసుకున్న గొప్ప వ్యక్తి సంతన్న .తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ చానెల్ గా సత్తచాతుతూ..ప్రజాశ్రేయస్సు కై పాటుపడుతు..వారిగుండే చప్పుడుగా మరీన టీ న్యూస్ చానెల్ అధినేత.నిర్విరామంగా అకండిత దీక్ష దక్షతతో భాధ్యతలు నిర్వహిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ …
Read More »2019ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?ఎందుకు ..?కారణాలు ఏమిటి..?
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో దర్శి నియోజక వర్గంలో టీడీపీ తరపున బరిలోకి దిగిన శిద్దా రాఘవరావు కేవలం పదమూడు వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతోనే తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.అయితే మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు.ఎందుకు గెలుస్తారు..గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారో ఒక లుక్ వేద్దామా ..దర్శి …
Read More »