ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు తీవ్ర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురంలో జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందారు.కొత్తపేటకు చెందిన కోరం జయరాం ,ఆయన తండ్రి కోరం నాగేశ్వరరావు కారులో ప్రయాణిస్తుండగా రామచంద్రాపురం దగ్గర ఆయిల్ టాంకర్ ను డీకొట్టింది.అంతే కారు నుజ్జు నుజ్జు అయింది.కారోలో ఉన్న వీరిద్దరూ అక్కడక్కడే మృతి …
Read More »ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!-బాబు సొంత సర్వే..!
ఉమ్మడి ఏపీ విభజన సమయంలో అప్పటి కేంద్ర పాలకపక్షమైన యూపీఏ గవర్నమెంట్ ఏపీకిచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రత్యేక హోదా.ఇదే అంశం గత సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారింది.అందుకే మిత్రపక్షాలుగా కల్సి మరి పోటిచేసిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీ తమకు అధికారాన్ని కట్టబెడితే పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని.అందుకే ఏపీ ప్రజలు బీజేపీ ,టీడీపీ చెప్పిన మాటలు నమ్మి ఇటు రాష్ట్రంలో అటు పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ …
Read More »సంతోష్ కు రాజ్యసభ..కామెడీ పాలవుతున్న కాంగ్రెస్..!
తెలంగాణలో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తీరుపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంగా ప్రభుత్వంలోని లోటుపాట్లను ప్రస్తావించి పరిష్కారం చేయాల్సిన విపక్షం వ్యక్తిగత దాడికి పాల్పడుతోందని ప్రజల్లో చర్చ జరుగుతోంది. కుటుంబ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేస్తున్నాయని అంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న పార్టీ యువనేత జోగినపల్లి సంతోష్రావుకు రాజ్యసభ …
Read More »100% రాజ్యసభ కు సంతోష్ అర్హుడే..!
వారం రోజుల్లో మా ఇంట్లో చెల్లి పెళ్లి.. నాయన ఒకటే హైరానా పడుతున్నడు.. అక్కకు ఫోన్ చేసినవా బిడ్డా ! బావా, పిల్లలు బయలు దేరిండ్రా కనుక్కో.. వంటలోల్లకు మళ్లోసారి గుర్తుచెయ్యి చిన్నోడా.. టెంటోడు ఏమన్నడురా ?.. అయ్యగారు నెంబర్ యాడనో మిస్పయిందిరా.. నీ దగ్గర ఉన్నదారా ?.. మీ అమ్మ వట్టిగనే ఆగమైతది. ఫంక్షన్ హాల్కు తీసుకెళ్లే పెండ్లి సామాను ముందే సర్దిపెట్టుకోమని చెప్పు.. నాయన చెప్పుడు తీరు …
Read More »తెలంగాణ టూరిజం పై సీఎం కేసీఆర్ దృష్టి
తెలంగాణ టూరిజం పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు . ప్రకృతితో ముడిపడి ఉన్న కమనీయ దృశ్యాలను , సాగు నీటి అందాలను , చారిత్రిక కట్టడాలను , మిషన్ కాకతీయ ట్యాంక్ బండ్ ఆలోచనలను మేళవించి తెలంగాణలో అద్భుతమైన టూరిజానికి అంకురార్పణ చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ టూరిజం , అటవీ , సాగు నీటి శాఖలను ప్రోత్సహిస్తున్నారు . ఇంకా మున్ముందు ఎక్కువ …
Read More »అదరగొట్టిన చెర్రీ ..రంగస్థలం సెకండ్ సాగ్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం .ఈ సినిమా మొదటి పాటను గత కొన్ని రోజులక్రితమే విడుధలకాగా తాజాగా మరో పాట ” రంగా.. రంగ.. రంగస్థలానా ” అనే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ పాటలో రాంచరణ్ అదరగొట్టాడు.డుంగురు.. డుంగురు అంటూ తీన్మార్ స్టెప్పులు వేశాడు. వినిపించే లా కాదు.. కనిపించేలా వాయించాలి అంటూ చెర్రీ డైలాగ్ అందరిని …
Read More »గవర్నర్కు ప్రధాని పిలుపు..బాబు రచ్చపై స్పెషల్ రిపోర్ట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడే పరిస్థితులు ఢిల్లీ వేదికగా మొదలవుతున్నాయి. ఏపీలో బీజేపీ, టీడీపీ విమర్శల పర్వం కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం గవర్నర్ నరసింహన్ శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరివెళ్తారు. దేశ రాజధానిలో ఆయన రెండురోజులపాటు ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఆందోళనలపై రిపోర్ట్ ఇవ్వనున్నారని …
Read More »మోడీని సీఎం కేసీఆర్ కించపరచలేదు..ఎంపీ కవిత
ఇటీవల రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సదస్సులో ప్రధాని మోదీ పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంలో మోడీగారు అనబోయి.. స్పీడ్ లో తప్పులు దొర్లాయని ఎంపీ కవిత అన్నారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని కించపరిచే ఉద్దేశం సీ ఎం కేసీఆర్ కు లేదని ఆమె వివరణ ఇచ్చారు. see also : ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..! రైతు కష్టాలపై ఆవేదనతో …
Read More »ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్రానికి ఫాదర్ ఆఫ్ తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే..ఫ్యూచర్ అఫ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అని తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు అన్నారు.ఇవాళ అయన హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో తెలంగాణ హస్తకళల సంస్థ చైర్మన్ బొల్లం సంపత్ మరియు హైదరాబాద్ మహిళా,శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్ సుశీలా రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు..ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. …
Read More »మంచి మనస్సున్న మాహారాజు”ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్”…!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ,కుత్భుల్లా పూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ గత నాలుగు ఏండ్లుగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతూ గ్రేటర్ లోనే ఉత్తమ ఎమ్మెల్యేగా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.అందులో భాగంగా ఎమ్మెల్యే తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకోసం అహర్నిశలు కష్టపడుతూ గతంలో ఎదుర్కొన్న త్రాగునీటి ,కరెంటు,నిరుద్యోగ ,రోడ్ల సమస్య …
Read More »