ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకి పెట్రేగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడిస్తూనే మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతూ ప్రత్యేక్షంగా దాడులు చేస్తున్నారు. See Also:జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..! ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో వక్ఫ్ భూములను జేసీ బ్రదర్స్ అన్యాయంగా అక్రమంగా కబ్జా చేశారు అని …
Read More »ఇంకా న్యాయం బ్రతికే ఉందని నిరూపించిన హైకోర్టు..!
ప్రస్తుతం సోషల్ మీడియా తీసుకున్న ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్న ..ఆఖరికి యావత్తు భారతదేశాన్ని తీసుకున్న హాట్ టాపిక్ సీనియర్ నటి శ్రీదేవి అకాలమరణం.శ్రీదేవి గత శనివారం రాత్రి పదకొండున్నర గంటలకు బాత్రూం లో బాత్ టబ్ లో ప్రమాదశావత్తు పడి మృతి చెందారు అని నిన్న మంగళవారం దుబాయ్ పోలీసులు తేల్చి చెప్పారు.అయితే జాతీయ మీడియా కానీ స్థానిక మీడియా కానీ దేశంలో సమస్యలే లేవన్నట్లుగా శ్రీదేవి …
Read More »B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..!
ఏపీ రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం వెళ్లారు.ఇటివల అనారోగ్యానికి గురైన రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ గంగిరెడ్ల మేఘలాదేవిని పరామర్శించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలానికి ఒక ఫుడ్ పాయిజన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. See Also:జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..! దీంతో ఒక్కసారిగా అవాక్కు అయిన స్థానిక ప్రజలు ,మీడియా …
Read More »జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నేటితో 100రోజులకు చురుకుంది. గత ఏడాది కడపజిల్లా ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..! ఇక ప్రకాశం జిల్లా ప్రత్యేకత ఏంటంటే జగన్ పాదయాత్ర ఇక్కడే సెంచరీ కొట్టడం విశేషం. ఇక వందరోజుల …
Read More »నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విషయంలో పెద్ద తప్పు చేశాను అని తేల్చి చెప్పారు. See Also:జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..! అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటిదాకా తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల వ్యవహరిస్తున్న …
Read More »జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్లారీటీ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో జనసేన పొత్తు మీద క్లారీటీ ఇచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధినేత,ప్రముఖ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు గత నాలుగు ఏండ్లుగా పలుమార్లు ప్రస్తావించారు. See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..! అయితే తాజాగా తను …
Read More »సోది చెప్పకు.. అసలు విషయం చూడు..! పవన్ పై శివాజీ ఫైర్..!!
ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై నటుడు శివాజీ మరోసారి విరుచుకుపడ్డారు. అయితే, ప్రత్యేక హోదా అంశంపై పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా పోరాడకుండా జేఎఫ్సీ అంటూ వేసిన కమిటీ కాలయాపన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో శివాజీ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, జేఎఫ్సీ కమిటీపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది..? ఆ …
Read More »కేంద్రానికి మంత్రి కేటీఆర్ కీలక సూచన
రైతులు అనారోగ్యానికి గురైనా, అకాలమరణం చెందినా రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన ఓ ట్వీట్లో పేర్కొన్నారు. రూ.5 లక్షల పరిహారం రైతన్నల సంక్షేమంలో కీలక ముందడగు అని పేర్కొంటూ కేంద్ర మరిన్ని నిర్ణయాలు తీసుకుంటేనే నిజమైన అచ్చేదిన్ అని వివరించారు. see …
Read More »సమైక్య రాష్ట్రంలో ఆదిలాబాద్కు తీవ్ర అన్యాయం.. సీఎం కేసీఆర్
అన్ని వనరులున్న ఆదిలాబాద్ జిల్లాకు సమైక్య రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్లోని డైట్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను సమృద్ధిగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని చెరువుల అభివృద్ధికి రూ.500కోట్లు ఖర్చు చేస్తున్నామని.. వీటి ద్వారా దాదాపు 20వేల …
Read More »నష్టాలతో ముగిసిన మార్కెట్లు..!
సోమవారం ఇంటర్నేషనల్ మార్కెట్ల ఉత్సాహంతో లాభాలతో ముగిసిన మార్కెట్లు నేడు మంగళవారం మాత్రం నష్టాలతో ముగిశాయి.మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సూచీ సాయంత్రం అయ్యే సరికి నష్టాలను చవిచూసాయి.బీఎస్ఈ సెన్సెక్స్ తొంబై తొమ్మిది పాయింట్లను నష్టపోయి ముప్పై మూడు వేల మూడు వందల నలబై ఆరు పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ మాత్రం ఇరవై ఎనిమిది పాయింట్ల నష్టంతో పదివేల ఐదు వందల యాబై నాలుగు పాయింట్ల దగ్గర చేరింది.అయితే …
Read More »