తెలంగాణ ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసిఆర్ ను ఓడగొట్టి టిఆర్ఎస్ పార్టీని గద్దె దింపడం అనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండు నెలలు గడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ ఎలా ఉన్నారు? కాంగ్రెస్ మార్కు రాజకీయాలను రేవంత్ ఒంటపట్టించుకున్నారా? లేకపోతే కాంగ్రెస్ లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాని అనుకుంటున్నారా? చదవండి స్టోరీ. …
Read More »ఈ నెల 26న కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. !
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఈ నెల 26న కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు.కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే రైతు సమన్వయ సమితి సదస్సు కు హాజరై మాట్లాడనున్నారు.ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ… దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. see also :కర్నూలు జిల్లాలో వేటకొడవలితో దారుణ …
Read More »బాబు గురించి ఆడియో వీడియో టేపులను బయటపెట్టిన వీర్రాజు..
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మంచి హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .కానీ తాజాగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ అధినేత ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అణుబాంబు పేల్చారు.ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ప్రత్యేక హోదా అంటేనే జైల్లో పెడతా అని స్వయంగా బాబు బెదిరించారు.ఏకంగా విద్యార్థులను ,యువతను అయితే ఏకంగా కేసులు ఉంటె ప్రభుత్వ ఉద్యోగం రాదని హెచ్చరించారు. …
Read More »జగన్ నిర్ధోషి.. తెరపైకి ఒరిజినల్ కంపెనీ.. పచ్చ బ్యాచ్కి అర్ధమయ్యేలా షేర్లు కొట్టండి..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ప్రధానికి నోటీసులు అంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూల మీడియాలు ఇష్టం వచ్చినట్టు బురదవార్తలు రాసి.. జగన్ పై మరో మచ్చ వేయడానికి శ్రాయశక్తులా కృషిచేశారు. అయితే ఎల్లో గ్యాంగ్ వారు వేసిన ఎత్తులన్నీ తిరిగి వాళ్ళకే రివర్స్లో తగులుతున్నాయి. వాళ్లు రాసే బుర్రతక్కువ వార్తల వల్ల ఈసారి మాత్రం జగన్కు మేలే జరిగింది. See Also:ప్రకాశం జిల్లా బ్రేకింగ్ …
Read More »నిన్ను నీ కూతుర్నిరేప్ చేస్తామని ఏకంగా ఉపాధ్యాయరాల్నే విద్యార్ధి ..!
ప్రస్తుతం సినిమాల ప్రభావమో ..మారుతున్నా పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ అమ్మాయిలపై ,మహిళలపై ఇంట బయట లైంగిక దాడులకు తెగబడుతున్న సంఘటనలను మనం గమనిస్తూనే ఉన్నాము.తాజాగా హరియానాలో గురుగ్రామ్ గ్రామంలో ఒక ప్రముఖ ప్రయివేట్ బడికి చెందిన ఉపాధ్యాయరాల్ని ,ఆమె కూతురును అత్యాచారం చేస్తాను కేవలం పదమూడు ఏళ్ళ వయస్సున్న ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్ధి సోషల్ మీడియాలో హెచ్చరించిన వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్..హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీష్
ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతులకు వరప్రదాయినిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి కుట్రలు చేస్తున్నాయి . కేసుల మీద కేసులు వేస్తూనే ఉన్నారు . ఈ కుట్రల బ్యాచ్ కు మరోసారి చెంప చెళ్లుమనిపించేలా సుప్రీంకోర్టు …
Read More »అతి తక్కువ ధరకే..రూట్ మ్యాప్ తెలిపే హెల్మెట్..!
ఈ రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయో మనందరికి తెలిసిన విషయమే..ముఖ్యంగా హెల్మెట్ లేకుంటే చలానా రాసి మరీ హెల్మెట్ ఇచ్చి పంపిస్తున్నారు.మరికిన్ని ప్రదేశాల్లో పోలీసులే హెల్మెట్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.అయితే హెల్మెట్ మనకు ఒక రక్షణ కవచంలాగా చెప్పవచ్చు.అయితే ఏదైనా ప్రమాదం జరిగే సమయంలో మన రక్షణ కోసమే కాకుండా ..మనకు దారి చూపించేందుకు సహకరించే హెల్మెట్లు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. see also :మార్కెట్లోకి రోల్స్రాయిస్ …
Read More »మార్కెట్లోకి రోల్స్రాయిస్ ‘ఫాంటమ్–8’ వచ్చేసింది..!
అల్ట్రా–లగ్జరీ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ తాజాగా ‘రోల్స్రాయిస్’ 8 వ జనరేషన్ ఫాంటమ్ కారును భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది.కాగా దీని ప్రారంభ ధర రూ.9.5 కోట్లు. ఈ సందర్భంగా రోల్స్రాయిస్ మోటార్ కార్స్ రీజినల్ డైరెక్టర్ పాల్ హారిస్ మాట్లాడుతూ..మాకు కేయూఎన్ ఎక్స్క్లూజివ్ తోడు లభించిందని…దక్షిణ భారత దేశంలో వ్యాపారం భాగా వృద్ది చెందుతుందన్నారు.కేయూఎన్ ఎక్స్క్లూజివ్ చెన్నై, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కంపెనీకి అధికారిక …
Read More »మానవత్వమా సిగ్గు పడు ..!
సగటు మనిషి సిగ్గుతో తలదించుకునే సంఘటన.మానవత్వం తొక్క తోలు అనేది కేవలం మాటల్లోనే కానీ పాటించడానికి కాదు అని చెప్పడానికి నిలువెత్తు అని నిదర్శనమైన సంఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్నది.స్థానిక పోలీసు అధికారుల సమాచారం మేరకు దాదాపు ఇరవై ఏడు ఏళ్ళ వయస్సున్న మతిస్థిమితం లేని యువకుడు . see also :బస్సుయాత్రకు ముందే..కాంగ్రెస్లో ఓటమి భయం అతడు రాష్ట్రంలో పాలక్కడ్ జిల్లాలో అత్తపాడి గ్రామానికి సమీపాన ఉన్న …
Read More »సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 27న కీలక ప్రకటన చేయనున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత జరిగిన సింగరేణి ఎన్నికల్లో కార్మికులందరు TGBKS ( తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ) కు పట్టం కట్టిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ,టీఆర్ఎస్ పార్టీ అధినేత సింగరేణి యాత్ర పేరుతో యాత్ర చేస్తా అని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే..ఈ మేరకు ఈ నెల 27 న రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు వెళ్లనున్నారు. …
Read More »