Home / SLIDER (page 1984)

SLIDER

మోదీతో- జగన్ రహస్య ఒప్పందం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక‌హోదా పై వ‌రుస‌గా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు.. స‌వాళ్ళ దెబ్బ‌కి టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యి.. మ‌రోసారి దిక్కుమాలిన వ్యాఖ్య‌ల‌కు తెర‌లేపారు. ప్ర‌త్యేక‌హోదా పై జ‌గ‌న్ దూకుడు త‌ట్టుకోలేక పోతున్న‌ టీడీపీ బ్యాచ్ మొత్తం.. జ‌గ‌న్ పై ప‌వ‌ర్‌లెస్‌ అటాక్ మొద‌లు పెట్టారు. అందులో భాగంగానే ఏపీ హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప యూజ్‌లెస్ కామెంట్స్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి- …

Read More »

చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేరు -మంత్రి సంచలన వ్యాఖ్యలు …

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు ఇక శత్రుపక్షాలుగా మారనున్నయా ..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,జనసేన మిత్రపక్షాలుగా ,బీజేపీ ఇంకో పార్టీను చూసుకొని బరిలోకి దిగనున్నయా అంటే అవును అనే అంటున్నారు ఏపీ రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు . see also : అవిశ్వాస తీర్మాణం.. ప‌వ‌న్‌కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జ‌గ‌న్ గత ట్వంటీ రోజులుగా ఇటివల …

Read More »

అవిశ్వాస తీర్మాణం.. ప‌వ‌న్‌కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జ‌గ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంట‌ర్ ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రాజ‌కీయంగా జ‌గ‌న్ పై చాలా కామెంట్లే చేశాడు. అయితే జ‌గ‌న్ మాత్రం ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌ను చాలా ఓపిక‌గా భ‌రించాడు గానీ వాటి పై స్పందించ‌లేదు. అయితే తాజాగా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం చిత్త‌శుద్ధి ఉంటే.. …

Read More »

సీఎం కేసీఆర్ ను కల్సిన NOA అధ్యక్షుడు శ్రీను రాథోడ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు,కార్యకర్తలు ,కేసీఆర్ అభిమానులు పలుచోట్ల రక్తదానాలు ,అన్నదానాలు ,పూజలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రుల దగ్గర నుండి ఎమ్మెల్యేల వరకు పలువురు కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అందులో …

Read More »

కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు క్లారీటీ

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే ఇటివల కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ ఆరో తారీఖున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ ప్రకటించడంపై స్పందించారు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ …

Read More »

లేటు వయస్సులో లేటెస్ట్ రికార్డు..

టీం ఇండియా మాజీ కెప్టెన్ ,స్టార్ ఆటగాడు ,వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ఇప్పటికే పలు రికార్డ్లను తన సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా ధోని మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్ లో హెన్ డ్రీక్స్ ఇచ్చిన క్యాచ్ ను అందుకున్న ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ …

Read More »

ఎంపీ గీతకు ఘోర అవమానం …!

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత ఇటివల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ఆమెకు ఘోర అవమానం ఎదురైంది.ఎంపీ గీత అనంతగిరి గ్రామంలో పర్యటించాలని నిర్ణయించుకొని తన అధికారక కార్యక్రమాల షెడ్యూల్ ను సంబంధిత అధికారులకు పంపించారు. See Also:ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేష‌న్.. …

Read More »

ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేష‌న్.. జ‌గ‌న్ కూడా ఊహించ‌ని విధంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు సంచ‌ల‌న నిర్ణ‌యం..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు ఏపీ రాజ‌కీయాల్ని ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశాయి. ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం అవ‌స‌ర‌మైతే ఏప్రిల్ 5వ తేదీన లోక్ సభ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జ‌గ‌న్ ప్రకటన చేసిన సంగ‌తి అందరికీ తెలిసిందే. జ‌గ‌న్ అనూహ్య ప్ర‌క‌ట‌న‌తో ఏపీ రాజ‌కీయాలు రంజుగా మార‌గా.. జ‌గ‌న్ మ‌రో ప్ర‌క‌ట‌న చేసి ర‌చ్చ‌లేపారు. కేంద్రం పై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉంద‌ని.. టీడీపీ కూడా సిద్ధ‌మా …

Read More »

ఏపీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి….

ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు మృతి చెందారు.రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,సీనియర్ నేత అయిన పగడాల రామయ్య గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అందులో భాగంగా రామయ్య తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు.రామయ్య రాచర్ల …

Read More »

ఏపీ వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కె రక్షణనిధి ఇంట విషాదం నెలకొన్నది.ఎమ్మెల్యే మాతృమూర్తి అయిన సూర్యకాంతం నిన్న ఆదివారం సాయంత్రం మృతి చెందారు.గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రాష్ట్రంలో విజయవాడలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే నిన్న ఆదివారం ఆమె పరిస్థితి కొంచెం విషమం కావడంతో కన్నుమూశారు.సూర్యకాంతంకు ముగ్గురు కుమారులు ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat