తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..త్వరలోనే రాష్ట్రంలో ని వైద్యారోగ్య శాఖలో 10 వేల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు.విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్య …
Read More ».చంద్రబాబు వలన గాలి ముద్దుకృష్ణమ నాయుడు ..?
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ,ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఈ రోజు బుధవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.గాలి మృతిపై టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ మీడియాతో మాట్లాడుతూ ఆయన మరణించారనే వార్తను విని షాక్ కు …
Read More »బ్లాస్టింగ్ ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ.. జగన్ సేన చర్యలు ఊహాతీతం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తొలుత కాంగ్రెస్ సీనియర్ గులాం నబీ ఆజాద్ బీజేపీ సర్కార్ పై వ్యాఖ్యలు చేశారు. విపక్షాల గొంతునొక్కి బీజేపీ ప్రభుత్వం వ్యవస్థను మ్యానేజ్ చేస్తున్నప్పుడు ఈ సభలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు, సభలో గట్టిగా మాట్లాడేవారి పై సీబీఐ, …
Read More »గాలి ముద్దుకృష్ణమనాయుడు గురించి మీకు తెలియని విషయాలు
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు(71) ఇవాళ ( ఫిబ్రవరి 7న ) మృతి చెందారు.అయన గురించి మీకు తెలియని విషయాలు.. గాలి ముద్దుకృష్ణమనాయుడు స్వస్థలం చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురం 1947 జూన్ 9 న వెంకట్రామాపురంలో రామానాయుడు ,రాజమ్మ దంపతులకు జన్మించారు.బీఎస్సీ ,ఎంఎతో పాటు న్యాయ వాద పట్టా పొందారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు భార్య సరస్వతి .ఆయనకు ఇద్దరు కుమారులు.ఒక …
Read More »మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతికి అసలు కారణం ఇదేనా..?
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ,ప్రస్తుతం ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.గాలి ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్ 2న ఏపీలో చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన వెంకట్రామపురంలో జి.రామానాయుడు ,రాజమ్మ దంపతులకు జన్మించిన ఆయన ఉన్నత చదువులను చదివి ..అధ్యాపక వృత్తిలో ఉండగా స్వర్గీయ …
Read More »ఖాళీ స్థలం ఉంటే పార్కింగ్కు ఇవ్వండి..ట్విటర్లో మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఖాళీ స్థలాలున్నవారు.. వాటిని పెట్టుబడి లేకుండా ఆదాయ వనరుగా మార్చుకోండంటూ పురపాలక శాఖ మంచి అవకాశం కల్పిస్తుంది..హైదరాబాద్లో పార్కింగ్ వసతి కల్పన కష్టమవుతుండడం, ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుండడంతో ప్రభుత్వం ‘ఆఫ్ స్ర్టీట్ పార్కింగ్’ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘పార్కింగ్ సమస్య పరిష్కారానికి మాకు సహకరించండి. మీ ఖాళీ స్థలాన్ని అనుమతి ఉన్న పార్కింగ్ లాట్గా మార్చుకోండి.. ఆదాయం పొందండి’ అని …
Read More »సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకోండి..కేంద్రానికి ఎంపీ వినోద్ సూచన
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను స్వాగతిస్తున్నట్లు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు.అయితే ఈ బడ్జెట్ లో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారే తప్ప..అందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించలేదన్నారు. ఇవాళ జరిగిన లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై మాట్లాడిన ఎంపీ వినోద్..2022 నాటికి రైతుల ఆదాయం ఏ విధంగా రెట్టింపు చేస్తుందో చెప్పాలని కేంద్రాన్ని కోరారు.అయితే …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 82వ రోజు షెడ్యుల్ ఇదే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 82వ రోజుకు చేరుకుంది.ఈ క్రమంలో 82వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. రేపు ( బుధవారం ) ఉదయం వైఎస్ జగన్ ఆత్మకూర్ నియోజకవర్గం సంగం బైపాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కలిగిరి క్రాస్ రోడ్డు, తలుకురుపాడు క్రాస్ రోడ్డు మీదుగా కొరిమెర్ల క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 …
Read More »ఆ పోలీసుకు మంత్రి కేటీఆర్ ఫిదా..!
ధైర్యం, దయ ఏకకాలంలో ప్రదర్శించిన సీఐకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఫిదా అయిపోయారు. ఆయన తీరును అభినందిస్తూనే నగదు బహుమతితో సత్కరించాల్సిందిగా సూచించారు. శంషాబాద్లో ఓ రోడ్డు ప్రమాదం జరుగగా ఏడేండ్ల బాలుడు గాయపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సీఐ మహేష్ తన వాహనంలో ఆ బాలుడిని దవాఖనకు తీసుకువెళ్లారు. ఆ బాలుడి తల్లిదండ్రులు డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆ సీఐ స్వయంగా …
Read More »రాహుల్ ద్రవిడ్ కి కోపం వచ్చింది …..!
ఇటివల అండర్ 19 ప్రపంచ కప్ ను టీం ఇండియా గెలుపొందిన సంగతి తెల్సిందే .దీంతో బీసీసీఐ జట్టులోని ఆటగాళ్ళతో పాటుగా ఇతర సిబ్బందికి కూడా భారీ నజరానాను ప్రకటించింది.బీసీసీఐ ప్రకటించిన ఈ నజరానాపై అండర్ 19 కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వరల్డ్ కప్ ను గెలిచిన యువభారత్ జట్టులోని ఆటగాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు . కోచ్ కు యాబై లక్షలు ,ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి …
Read More »