ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజాయాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా మొదటి రోజు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు.రెండో రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపు మూడు జిల్లాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు ,నేతలు ,అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి ,ప్రజాయాత్ర రూట్ మ్యాప్ …
Read More »అలా చేస్తే కాంగ్రెస్కు సపోర్ట్… పవన్ తిక్క వ్యాఖ్యలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజకీయ యాత్ర తెలంగాణ పర్యటనలో భాగంగా ఖమ్మంలో చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ది జనసేన కాదు.. భజన సేన అని వీహెచ్ విమర్శించారు. అయితే హనుమంతరావు వ్యాఖ్యల పై పవన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును గనుక అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన మద్దతు ఆ …
Read More »జగన్ పార్టీకి చాన్సే లేదట.. టీడీపీ మంత్రి జ్యోస్యం..!
పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయ యాత్ర పై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్న.. ఏపీలో మరో పార్టీ అవసరమే లేదని అన్నారు. ఇక జగన్ చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని.. టీడీపీ నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాల అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న సూర్య..!
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.ఒక్క మూవీ హిట్ అయితేనే మైమరిచి కింది స్థాయి పైస్థాయి అని తేడా లేకుండా వ్యత్యాసాలు చూపించే నటులున్న నేటి రోజుల్లో కోలీవుడ్ స్టార్ హీరో ,టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ ను సంపాదించుకొని ..ఒక ప్రముఖ అగ్రనిర్మాత కుమారుడని కొంచెం కూడా గర్వం ప్రదర్శించని సూర్య తనకున్న మంచి మనస్సును చాటుకున్నారు.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు స్వచ్చంద కార్యక్రమాలను చేస్తూ …
Read More »మరోసారి కత్తి దించాడు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణలో చేస్తున్న రాజకీయ యాత్ర పై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ తెలంగాణతో కార్యకర్తల భేటి పెట్టడం వ్యూహాత్మక తప్పిదమని పేర్కొన్నారు. కత్తి ఇలా కామెంట్ చెయ్యగా.. పవన్ మాత్రం తెలంగాణ తల్లి తనకి పునర్జన్మనిచ్చిందని అంటున్నారు. తెలంగాణకు తానేమి వ్యతిరేకిని కానని.. తాను పుట్టిన తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టం, ప్రేమ అని ఇంకా చెప్పాలంటే ప్రాణం …
Read More »సిద్దిపేట లో మంత్రి హరీష్ బిజీ ..బిజీ…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కుల సంఘాల భవనాలు ,భవనాలు ఉన్న వాటికి ప్రహరీ గోడల నిర్మాణానికి ఎనబై లక్షల నిధులు మంజూరు అయినట్లు అన్నారు..నియోజక వర్గ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు ..సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో కులాలకు భవనాలు …
Read More »గజల్ శ్రీనివాస్కు బెయిల్ మంజూరు
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్కు ఇవాళ ( బుధవారం ) నాంపల్లి కోర్డు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.గత కొన్ని రోజుల క్రితం ఈయన లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి చంచల్గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఏ-2 నిందితురాలిగా ఉన్న పార్వతికి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి బుధ, ఆదివారాల్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని కోర్టు షరతు విధించింది.
Read More »యావత్తు ప్రపంచానికి షాక్ కు గురిచేసిన అమెరికా
ప్రపంచ పెద్దన్న అయిన అమెరికా పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది.ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దేశంగా పేరుగాంచిన పాకిస్తాన్ పై అమెరికా అధ్యక్షుడిగా పదవీ భాద్యతలు స్వీకరించిన నాటి నుండి డోనాల్డ్ ట్రంప్ పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలకు పండింగ్ చేస్తున్న పలు సంస్థలపై ట్రంప్ కొరడా ఝులిపిస్తున్నారు . తాజాగా అమెరికా దేశం పాకిస్తాన్ పై డ్రోన్లతో దాడులు చేసింది.పాకిస్తాన్ …
Read More »రియల్ శ్రీమంతుడు వంశీధర్ రెడ్డి..!
జన్మనిచ్చిన కన్న తల్లినే మరిచిపోతున్న ఈ రోజుల్లో..పుట్టి , పెరిగి విద్యాబుద్దులు నేర్చుకొని ఒక స్థాయికి వచ్చిన తన జన్మభూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దృడ సంకల్పంతో తను పుట్టిన ఉరిని దత్తత తీసుకున్న శ్రీమంతుడు గుడి వంశీ ధర్ రెడ్డి…గుడి వంశీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మాదారం గ్రామానికి చెందిన గుడి లక్ష్మారెడ్డి – రమాదేవిలకు జన్మించిన కుమారుడు.అయితే తను చిన్న …
Read More »పవన్కల్యాణ్ను కలిసిన శ్రీజ
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత చేపట్టిన చలోరే…చలోరే చల్ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది.యాత్రలో భాగంగా ఇవాళ మూడో రోజు పవన్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్ కు ఖమ్మం విద్యార్ధిని శ్రీజ ఆల్ ద బెస్ట్ చెప్పింది.పవన్ కల్యాణ్ ఆశీస్సులతో మూడేళ్ల క్రితం కేన్సర్ నుంచి శ్రీజ బయటపడిన విషయం తెలిసిందే..శ్రీజ కోరిక మేరకు మూడేళ్ల క్రితం ఖమ్మం వెళ్లి స్వయంగా కూడా ఆమెను …
Read More »