Home / SLIDER (page 2085)

SLIDER

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్

మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం  బ్యాడ్ న్యూస్  చెప్పింది . తెలంగాణ   రాష్ట్రంలోమద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం మంగళవారం సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  మీడియం, ప్రీమియర్ బ్రాండ్ల ధరలను 5 నుంచి 12శాతం పెంచిన ప్రభుత్వం రూ.400 లోపు ఉన్నవాటిని మాత్రం యధావిధిగా ఉంచింది. ఎమ్మార్పీ ధరలకు అనుగుణంగా నిర్దేశితశాతం ప్రకారం ధరలు పెరుగుతాయి. ఒక్కో క్వార్టర్ బాటిల్ (180 ఎంఎల్ )ఎమ్మార్పీ మద్యం …

Read More »

తొలిసారి జనగణమన పాడింది ఈరోజే..!

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన… మన జాతీయ గీతాన్ని మొదటిసారి ఆలాపించింది ఈరోజే. కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో 1911 డిసెంబర్ 27న ఈ గీతాన్ని పాడారు. బెంగాలీ జనగణమన గీతంలో మొదటి భాగాన్ని తొలిసారి మనరాష్ట్రంలోని మదనపల్లె బిసెంట్ థియోసాఫికల్ కాలేజ్ లో పాడి వినిపించారు ఠాగూర్. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో జనగణమనను గుర్తించింది. జనగణమన అధినాయక …

Read More »

జగన్ జవాబుకు కదిరి నియోజకవర్గమే ఫిదా…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కదిరి నియోజక వర్గంలో చేస్తున్నారు .పాదయాత్రలో భాగంగా జగన్ కు ఎవరు ఊహించని విధంగా ఒక యువతి ప్రశ్నల వర్షం కురిపించింది .అయితే యావత్తు నియోజకవర్గమే …

Read More »

అందులో తెలంగాణకు రెండో స్థానం. ఏపీ కి ఎనిమిదో స్థానం

భారతదేశ వ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యధికంగా అటవీ భూములు మళ్లించిన రాష్ట్రాల్లో హరియాణా మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. హరియాణా 7,944 హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోగా.. తెలంగాణ 7,149 హెక్టార్ల అటవీ భూములను మళ్లించింది.అలాగే ఆంధ్రప్రదేశ్‌ 3,343 …

Read More »

తెలంగాణలో 6,127 మంది ప్రజాప్రతినిధులపై వేటు..

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వేల నూట ఇరవై ఏడు మంది ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటిచేసిన అభ్యర్ధులు చేసే వ్యయ వివరాలు ప్రకటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్ తెలిపింది . ఇలా వేటు పడినవారు పంచాయితీ రాజ్ చట్టంలో నియమాలు …

Read More »

సీఎం కేసీఆర్ కు రాష్ట్రపతి ఫిదా ..

భారత ప్రధమ పౌరుడు ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ నగరంలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు . ఈ క్రమంలో రాష్ట్రపతి …

Read More »

సర్కార్‌ ఆస్పత్రులకు మహర్దశ..!

రాష్ట్రంలోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపడుతోంది. కీలకమైన వైద్య సేవలు అందించే బోధన ఆస్పత్రులు అన్నింటిలోనూ రోగుల పడకల సంఖ్యను భారీగా పెంచాలని భావిస్తోంది.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ఆస్పత్రుల్లో కొత్తగా 8,500 పడకల పెంపునకు వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో పెద్దాసుపత్రులైన ఉస్మానియా, గాంధీల్లో 2,000 చొప్పున పడకలను పెంచనున్నారు.ఈ నేపధ్యంలో …

Read More »

కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన వార్నర్ ..

టీం ఇండియా స్టార్ ఆటగాడు ,కెప్టెన్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలోఇప్పటివరకు మొత్తం టెస్టుల్లో 20 సెంచరీలను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇండియా లో పర్యటిస్తున్న శ్రీలంకతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ తన ఇరవై శతకాన్ని పూర్తిచేస్కున్నాడు . కోహ్లీ సృష్టించిన ఈ రికార్డును ఆసీస్ సంచలనం డేవిడ్ వార్నర్ అధిగమించాడు .యాషెస్ …

Read More »

ప్రజసంకల్పయాత్ర..45వ రోజు షెడ్యుల్ ఇదే

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 45వ రోజు షెడ్యూలు ఖరారైంది. రేపు ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండల కేంద్రం నుంచి 45వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.అక్కడి నుంచి దిగువతువ్వపల్లి క్రాస్‌, కొత్తపల్లి క్రాస్‌, మల్లెంవారి పల్లి మీదుగా పాపన్నగారిపల్లికి 11.30 గంటలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. …

Read More »

మంత్రి దేవినేనికి తప్పిన ప్రమాదం..

ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.ఇవాళ మధ్యాహ్నం ఆయన అనంతపురానికి వెళుతూ.. కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలనుకున్నారు. దీంతో కారు ఆపాల్సిందిగా త‌న‌ డ్రైవర్‌కు సూచించారు. డ్రైవర్ ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి దేవినేనితో పాటు మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. దేవినేని బెంగళూరు నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat