ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తలపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించి విఫలమైన దక్షిణాది హీరో విశాల్ సంచలన ప్రకటన చేశాడు. ఆర్కే నగర్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన దినకరన్కు తాను అండగా ఉంటానని నటుడు విశాల్ పేర్కొన్నారు. ఆ నియోజకవర్గం ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారంలో తాను ఆయనకు అన్ని విధాలా సహకరిస్తాననిని తెలిపారు. ఈ మేరకు విజయం సాధించిన దినకరన్ కు తన హృదయ పూర్వక అభినందనలు …
Read More »వాజ్పేయి ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా వాజ్పేయి ఇంటికి వెళ్లిన మోదీ ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు వాజ్పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. Birthday greetings to our beloved Atal Ji. His phenomenal as well as visionary leadership made India more developed and further raised …
Read More »చంద్రబాబు అడ్డాలో అడుగు పెట్టనున్నజగన్..!
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ క్రిస్మస్ పర్వదినం సందర్బంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం పాదయాత్ర ప్రారంభంకానుంది. . ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. తిరిగి గాండ్ల పేట నుంచి జగన్ పాదయాత్ర మంగళవారం నుంచి జరుగుతుంది. నిన్నటివరకు వరకూ జగన్ 600కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించిన …
Read More »రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు.. సీఎం కేసీఆర్
రేపు క్రిస్మస్ ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ ద్వరా మానవాలిలో ఆనందం నింపిన ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని సిఎం ఆకాంక్షించారు.
Read More »చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసిన కత్తి మహేష్
గత కొన్ని రోజులనుండి కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇవాళ అయన టీడీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసారు..అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా జనవరి ఒక్కటిన అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..ఈ నిర్ణయం పై కత్తి మహేష్ తన ఫేస్బుక్ …
Read More »మరోసారి పవన్ పై సంచలన కామెంట్ చేసిన కత్తి మహేశ్
జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు చేసారు . ఇటీవలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిద్ధాంతాలకు కత్తి మహేష్ తనదైన శైలిలో కామెంట్ చేశారు. జనసేన సిద్ధాంతాలు మనం ప్రతి రోజు స్కూల్లో చెప్పే ప్రతిజ్ఞలాగా ఉన్నాయన్నారు. ‘కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల …
Read More »బ్రేకింగ్ : భారీ మెజారిటీతో గెలుపొందిన దినకరన్
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పై 40,707 ఓట్లతో ఘన విజయం సాధించారు. డీఎంకేకు డిపాజిట్లు కూడా దక్కలేదు. తొలి రౌండ్ నుంచి దినకరన్ ఆధిక్యతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. దినకరన్ కు 89,013ఓట్లు, అన్నాడీఏంకే 48,306 ఓట్లు, డీఎంకే కు 24,075 ఓట్లు వచ్చాయి. దినకరన్ అమ్మ జయలలిత, ఎంజీఆర్ సమాధిల వద్ద నివాళుర్పించారు. దినకరన్ విజయంతో శశికళ వర్గం సంబరాల్లో మునిగి తేలుతోంది. కార్యకర్తలు మీఠాయిలు …
Read More »ఆర్కే నగర్ ఉపఎన్నిక : దుమ్ములేపుతున్న దినకరన్
తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నైలోని ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు వెళుతున్నారు. దినకరన్ కు ఇప్పటి వరకూ 68,302ఓట్లు, అన్నాడీఏంకే 36,211 ఓట్లు, డీఎంకే కు 17,204 ఓట్లు వచ్చాయి. దినకరన్ విజయం ఖాయంగా కన్పిస్తోంది. ఏ రౌండ్ లోనూ అధికార పార్టీ ఆధిక్యతను కనపర్చలేదు. ఇక డీఎంకే మూడో స్థానంలోనే ఉంది. దినకరన్ …
Read More »వైస్ జగన్ పాదయాత్ర తరువాత రాత్రుళ్లు ఏవరితో మాట్లడుతున్నాడో తెలుసా..?
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 43వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని కదిరి పట్టణం నుంచి ప్రారంభమైంది. మదర్వతండా కదిరి, గంగానపల్లె క్రాస్, కమటంపల్లి, కోటిపల్లి క్రాస్, మిద్దివరిగొండి, డోర్నాల నల్లవారిపల్లి మీదుగా కటారుపల్లికి వైఎస్ జగన్ చేరుకోనున్నారు. అంతేగాక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ.. మళ్లీ వస్తూ ప్రజా సమస్యల కోసం పాదయాత్ర చేసుకుంటూ …
Read More »ఈ నెల 28నహైదరాబాద్ రానున్న జమ్మూ సీఎం
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సయిద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించనున్నారు ..ఈ నేపధ్యంలో ఈ నెల 28న జమ్ము కశ్మీర్ టూరిజం ప్రమోషన్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె భేటీ కానున్నారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీ ఆర్ తో కలిసి మెహబూబా ముప్తీ లంచ్ చేసే అవకాశముంది.ఈ క్రమంలో ఐటీసీ షెర్టన్ గ్రాండ్ కాకతీయలో జమ్ము సీఎం రాత్రి బస చేయనున్నారు.తిరిగి …
Read More »