ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో మల్టీస్టారర్కు శ్రీకారం చుట్టారని సమాచరం. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రానికి దాగుడుమూతలు అనే టైటిల్ను పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శర్వానంద్, నితిన్ లను హీరోలుగా ఫైనల్ చేశారని దిల్ రాజు కాంపౌండ్ నుండి ఒక వార్త బయటకు వచ్చింది. ఇక ఆ చిత్రంలో ఒక హీరోయినన్గా సాయి పల్లవిని ఫైనల్ చేయగా… ఇప్పుడు మరొక హీరోయిన్గా …
Read More »అమ్మకు ,మమ్మీకి తేడా చెప్పిన సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి .ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ,మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ,తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “అమ్మకు ,మమ్మీకి మధ్య ఉన్న తేడాను వివరించారు .సీఎం …
Read More »జగన్ ఈసారైనా అక్కడ వైసీపీ జెండా ఎగురవేస్తారా..?
ఏపీలో పాదయాత్రతో బిజీగా ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రస్తుతం టీడీపీ కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో తన పాదయాత్రని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 36వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర.. శనివారం ధర్మవరం నియోజకవర్గం ఉప్పునేని పల్లి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం మండలంలోని చిగిచెర్ల, వసంతపురం, గరుడంపల్లి క్రాస్ రోడ్డుమీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఇక ధర్మవరం విషయానికి …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కెదురు …
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేకు కేంద్ర హోం శాఖ ఝలక్ ఇచ్చింది .రాష్ట్రంలో వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ చేతిలో చుక్కెదురైంది .దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుఫ్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదు అంటూ కేంద్ర హోం శాఖ ఆగస్టు ముప్పై ఒకటిన ఉత్తర్వులను …
Read More »బుల్లితెర మెగా షో… జబర్ధస్త్ నుండి నాగబాబు అవుట్..?
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ పాపులర్ షో జబర్ధస్త్కి మెగాబ్రదర్ నాగబాబుకు సంబందించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఓ తెలుగు ప్రముఖ చానల్ వారసత్వ రాజకీయాల పై చర్చపెట్టగా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా.. పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ మధ్య రగడ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఆ షోలో బండ్ల గణేష్ హద్దలు దాటినా.. …
Read More »తెలుగు రాష్ట్రాల్లోనే చరిత్ర సృష్టించిన మంత్రి తుమ్మల …
తుమ్మల నాగేశ్వరరావు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ..దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నాయకుడు .అయితే అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ నేతకు దక్కని అరుదైన రికార్డు తుమ్మల సొంతం చేసుకున్నారు . అప్పటి ఏపీ లో మొట్టమొదటి సారిగా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం …
Read More »తల్లిదండ్రులను, గురువులను, మాతృభూమిని మరవొద్దు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..కన్న తల్లిదండ్రులు, గురువులు, మాతృభూమిని మరవొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య …
Read More »తల్లిదండ్రులే మనకు తొలి గురువులు.. సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలోఅట్టహాసంగా ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరయ్యారు.ఈ క్రమంలో దేశంలోని 17 రాష్ర్టాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఎంతో మంది తెలుగు భాషా పండితులు, …
Read More »టాలీవుడ్ షేకింగ్ న్యూస్… కొణిదెల వారికి అల్లుడు కాబోతున్న డార్లింగ్ ప్రబాస్..!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై వచ్చినన్న పుకార్లు ఏ హీరో పై రాలేదు. ఇక గత కొంత కాలంగా ఎఫైర్ల రూమర్స్తోనే హాట్ టాపిక్ అయిన డార్లింగ్.. ఇటీవల కాలంలో పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాడు. ఇక ప్రభాస్ పెళ్లి కోసం అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. అయితే ఇలా అంతమంది ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభాస్ పెళ్లికి సబంధించి …
Read More »సోనియా గాంధీ రాజకీయ ప్రస్థానం -మీకు తెలియని విషయాలు ..!
సోనియాగాంధీ ..మొత్తం పంతొమ్మిది ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు .అంతే కాకుండా రెండు సార్లు కొన్ని రాష్ట్రాల్లో ..కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతగానో కృషి చేశారు .సరిగ్గా ఇరవై యేండ్ల కింద రాజకీయ ఎంట్రీచ్చిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలను చేపట్టారు . అప్పటి నుండి నేటివరకు ఆమె అదే పదవిలో ఉన్నారు …
Read More »