తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలను నిర్వహించటానికి రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పాల్కురికి సోమనాథుని ప్రాంగణం.. బమ్మెర పోతన వేదికపై …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్ ..టీడీపీలో చేరమని రోజాకి బంపర్ ఆఫర్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ అయిన ఆర్కే రోజాకి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి బంపర్ ఆఫర్ వచ్చింది .ఒక ప్రముఖ మీడియాకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు .ఆ ఇంటర్వ్యూ లో ఆమె పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆర్కే …
Read More »పవన్ కు “గుండు” విషయంపై ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు …
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ ఒకటి ఇటివల ఏపీ పర్యటనలో భాగంగా పవన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి ఎంపీల వరకు పవన్ పై విరుచుకుపడుతున్నారు . రెండోది అప్పట్లో మాజీ దివంగత మంత్రి పరిటాల రవీ పవన్ …
Read More »లక్షల మంది హృదయాలను కదిలిస్తున్న సంఘటన -కొన్ని వేల షేర్లు ..ఏముంది
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్నారు .అందులో భాగంగా గురువారం జగన్ అనంతపురం జిల్లాలోని మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గమైన రాప్తాడులోని గంగలకుంట గ్రామంలో ప్రారంభమైనది .ముప్పై ఐదో రోజు పాదయాత్రలో భాగంగా జగన్ 11 .3 కి.మీ నడిచారు .ఇప్పటివరకు మొత్తం నాలుగు వందల ఎనబై ఏడు కిలోమీటర్లు మేర …
Read More »కోహ్లీ -అనుష్క వివాహం వెనక షాకింగ్ ట్విస్ట్..
టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొన్నెండ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా వాళ్ళు ఇటలీ వెళ్లి మరి వివాహం చేసుకున్నారు .ఈ వివాహం చాలా రహస్యంగా జరిగింది .అతికొద్ది మంది సమక్షంలోనే వీరిద్దరి వివాహం జరిగింది .కానీ కోహ్లీ -అనుష్క వివాహం వెనక షాకింగ్ ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది . అదే ఏమిటి అంటే …
Read More »బాబుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు…అసలు ఏం అన్నారంటే
ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. హైదరాబాద్కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అంటూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే అసలేం జరిగిందనేది అందరీక ఆసక్తిని కలిగించే అంశమే. హైటెక్సిటీ లోని టెక్ మహీందా క్యాంపస్లో జరుగుతున్న మిషన్ ఇన్నోవేషన్ 2018 కార్యకమంలో పాల్గొన్న మంత్రి …
Read More »గుజరాత్ ఎలక్షన్స్.. ఎగ్జిట్ పోల్స్ అవుట్ ..!
గుజరాత్లో మొత్తం 182 స్థానాలకు ఎన్నికలకు ముగిశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా పోటీ చేశాయి. నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటుధరలు, పాటీదార్ల రిజర్వేషన్లు, దళితులపై దాడులు, ఓబీసీ రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థులు 1828 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాని మోడీ, యువనేత రాహుల్ …
Read More »చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టుల పై జగన్ బౌన్సర్లు..!
ఏపీలో జగన్ పాదయాత్ర అనంతపురంలో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులందరికీ చుక్కలు చూపిస్తున్నారు. ప్రశ్నిస్తానని ప్రజల్లోకి వచ్చి చంద్రబాబుకు అండగా నిలుస్తూ.. చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. ఇలా బాబుకు బంటుగా జనసే అధినేత పవన్ కళ్యాణ్ మారిపోయాకరని విరుచుకుపడ్డ జగన్.. తాజాగా సీన్ లోకి రాజమౌళిని కూడా లాగారు. అమరావతిలో ఓ …
Read More »మా సొంత చెల్లే.. తన పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందన్న.. కేసీఆర్
ఉమా మాధవ రెడ్డి తన కుమారుడితో కలిసి గురవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ…ఉమా మాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటివారని, తమ పార్టీలో చేరేందుకు ఆమె ఎలాంటి పదవుల కోసం డిమాండ్ చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంతో దార్శనికత కలిగిన ఎలిమినేటి కుటుంబానికి.. ఇంతకాలం దూరంగా ఉన్నారని బాధపడినట్టు చెప్పారు. ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం.. సొంత చెల్లి …
Read More »జనసేన పార్టీకి తొలి షాక్ ..కోర్టులో కేసు ..
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో జనసేన పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి సారిగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు తెలిపాడు .దీంతో నాలుగు ఏండ్లుగా జనసేన టీడీపీ సర్కారుతో కల్సి పని చేస్తున్నారు . ఈ నేపథ్యంలో జనసేన అధినేత రాష్ట్రంలోరాజధాని జిల్లాలో ఆ పార్టీ కార్యాలయాన్నిఏర్పాటు …
Read More »