మంత్రి కేటీఆర్ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. ఊపిరితిత్తులు, కాలేయం వైఫల్యం కారణంగా ప్రాణాలకు ముప్పు వాటిల్లిన స్థితిలో ఉన్న చిన్నారికి పునర్జన్మ ప్రసాదించేలా చర్యలు తీసుకున్నారు. ‘కేటీఆర్ అన్నా..మా చెల్లి ఇటీవలే ప్రసవించింది. 3 రోజులుగా గాంధీ ఆస్పత్రిలో ఊపిరితిత్తులు, కాలేయం వైఫల్యం కారణంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో ప్రమాదకరమైన స్థితిలో ఉంది. దయచేసి మీరే ఎలా అయినా..మా చెల్లిని బ్రతికించాలి ప్లీజ్’ అని ఓ నెటిజన్ …
Read More »పవన్ కళ్యాణ్ పై పవర్ ఫుల్ పంచులేసిన రోజా..!
సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వాఖ్యలు చేసారు . ఇవాళ ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు . చిరంజీవి లేకుంటే అసలు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చేవాడా..? అని ప్రశ్నించారు .అలాంటి వ్యక్తి వారసత్వం అనే అంశంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్టును …
Read More »మనుషులతో శృంగారం చేస్తే ఏ ఫీలింగ్స్ వస్తాయో. దెయ్యంతో శృంగారంలో పాల్గొన్నా..!
టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వులో మహిళ దెయ్యంతో శృంగారం చేశానని షాక్ అయ్యే సమాదానం చేప్పింది ఓ మహిళ. యాంకర్లు ఈమె చెప్పేది నిజమా అబద్ధమా తెలియక జుట్టు పట్టుకున్నారట…వివరాల్లోకి వెళ్లితే.యూకే. 27 ఏండ్ల అమెథిస్ట్ రియల్మ్ స్పిరిచువల్ గైడెన్స్ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నది. ఆమెకు కొన్నేండ్ల కింద పెళ్లి అయింది.తరువాత కోన్ని రోజులకు ఓ కొత్త ఇల్లును కొనుక్కున్నారు. అక్కడే కాపురం పెట్టారు. అయితే.. ఆమె భర్త …
Read More »మావోయిస్టులఖిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట సంచలనం. ప్రణాళిక సంచలనం. కార్యాచరణ సంచలనం.ఆచరణా సంచలనమే. వినూత్న రీతిలో చేపట్టిన కేసీఆర్ మూడు రోజుల ప్రాజెక్టుల బాట విజయవంతమయ్యింది. మావోయిస్టుల ప్రాబల్యమున్న గోదావరి తీర ప్రాంతాల్లో ఆయన సాహస యాత్ర సాగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వ్యవసాయ,సాగునీటి రంగాలపై కమ్ముకున్న “అమాస చీకట్ల”ను శాశ్వతంగా తొలగించేందుకు, గోదావరి జలాలు ఉప్పుసముద్రం పాలు కాకుండా చూసేందుకు, ఆకుపచ్చ తెలంగాణలో అంతర్భాగమైన కాళేశ్వరం మెగా ప్రాజెక్టు …
Read More »నాడు పరిటాల రవి గుండు కొట్టించాడనే విషయం పై.. నేడు క్లారిటీ ఇచ్చిన పవన్..!
జనసేన అధినేత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని పరిటాల రవి చితక్కొట్టి మరీ గుండు కొట్టించాడనే వార్తో ఇంటర్నెట్లో వైరల్ అయ్యి పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒకరోజు తాను తమ్ముడు సినిమా షూటింగ్లో ఉండగా.. మా నాగబాబు అన్నయ్య నాకు ఫోన్ చేసి.. పరిటాల రవి నిన్ను తీసుకెళ్లారా అని అడిగారు.. దీంతో …
Read More »తెలంగాణ ఇంటర్ బోర్డు దేశంలో మొదటి స్థానంలో ఉండాలి..కడియం
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇంటర్ కాలేజీలకు కావల్సిన వసతులు కల్పిస్తున్నామని, కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు పెంచామని, ప్రభుత్వ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం చేయాల్సినవన్ని చేస్తున్నందున లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు కలిసి ఉత్తమ ఫలితాలు సాధించి చూపాలన్నారు. ఆర్టీసి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ప్రిన్సిపాళ్ల వర్క్ షాప్ …
Read More »నోరు జారిన అమిత్ షా.. వెంటనే క్షమాపణ
భారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షానోరు జారారు . కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మట్లాడుతూ .. ప్రజలకు ఏమీ చేయని బీజేపీ పార్టీ కి ఎందుకు ఓటేయ్యలని అమిత్ షా ప్రశ్నించారు . దీ౦తో ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు . సీఎం సిద్దరామయ్యను విమర్శించాల్సిన అమిత్ షా..తమ పార్టీ కర్ణాటక చీఫ్ యెడ్యూరప్పను విమర్శించారు.ఈ విషయాన్నీ గమనించిన ఎంపీ అనంత్ కుమార్ అమిత్ …
Read More »బ్రదర్ జేసీ ఇలాకాలో.. జగన్కి బ్రహ్మరధం పట్టిన జనం..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతోంది. నాలుగు వందల కిలోమీటర్లు దాటిన జగన్ పాదయాత్ర ప్రస్తుతం టీడీపీ ఎంపీ జేసీ బ్రదర్స్ ఇలాకాలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతలో తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ మెయిన్ అడ్డా… ఆ నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్కి మంచి పట్టుంది. దీంతో గురువారం జగన్ తాడిపత్రి, శింగనమల నియోజకవర్గంలో పర్యటించగా.. తాడిపత్రిలో జగన్ను చూసేందుకు భారీగా తరలి రావడంతో వైసీపీ శ్రేణుల్లో …
Read More »ఓ అజ్ఞాతవాసి.. ఇదా నీ స్కెచ్.. అయ్యా మీరు మామూలు స్వాములు కాదయ్యా..!
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై మరోసారి ఘాటు ట్వీట్లు పెట్టాడు సినీవిమర్శకుడు కత్తి మహేశ్. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తూ వరస ట్వీట్లను పెట్టాడు ఈయన. గత కొన్నాళ్లుగా కత్తి మహేష్కి పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో పవన్ తాజా రాజకీయ పర్యటనలపై కూడా మహేశ్ వాడీ వేడీగా స్పందించాడు. పవన్ …
Read More »పోలవరంపైకుట్రకు తెరలేపిన బాబు ..పక్కా ఆధారాలు మీకోసం ..
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ పోలవరం ప్రాజెక్టు వివాదం .పోలవరం ప్రాజెక్టు మీద అధికార టీడీపీ పార్టీకి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు .లేదు వైసీపీ శ్రేణులు చేస్తున్న కుట్రల వలన పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతుంది అని అధికార టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది .కాదు అధికార పార్టీ నియమాలను తుంగలో తొక్కి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేస్తుంది అని ఇటు …
Read More »