సినీ నటుడు రాజశేఖర్ నటించిన తాజా చిత్రం గరుడవేగ సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. పుష్కరకాలం తర్వాత హిట్ కొట్టన యాంగ్రి యంగ్మాన్ వరుస పెట్టి చానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. అయితే తాజగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే.. రాజశేఖర్ రియల్ లైఫ్లో ఎఫైర్లు ఎక్కువట. పెళ్లికి ముందునుండే ఎఫైర్లు మొదలెట్టిన రాజశేఖర్ …
Read More »రైతన్నల అండతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం..సీఎం కేసీఆర్
తెలంగాణ రైతాంగానికి భవిష్యత్ బంగారుమయం చేయబోతున్నామని, రైతుల సహాయంతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలిపారు. శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 2018, జనవరి 1 నుంచి కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ఉద్ఘాటించారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని సీఎం ప్రకటించారు. 24 గంటల విద్యుత్తో పెట్టుబడులు …
Read More »జగన్ పాదయాత్ర పై.. టీడీపీ భారీ స్కెచ్..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారు. పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న మీటింగ్లు భారీ బహిరంగసభలను తలపించడం.. ఇసుకవేస్తే రాలనంత జనం రావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. దీంతో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు జగన్ యాత్రకు సంబందించి వివరాలను నేరుగా చంద్రబాబుకు చేరవేస్తున్నాయి. జగన్ పాదయాత్ర ప్రారంబించిన రోజు నుండే అనేక ఆటంకాలు సృష్టించేందుకు టీడీపీ బ్యాచ్లు …
Read More »కృష్ణా నది ప్రమాదం పై.. చంద్రబాబు జోకులు..!
కృష్ణా నది బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 19 మందికి చేరింది. ఇక ఈ ప్రమాదంతో రాష్ట్రమంతా విషాద ఛాయలు అలుముకుంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జోకులు వేస్తున్నారు. ఇప్పటికే బోటు ప్రమాదం వెనుక కొందరు టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా బోట్లు నడుపున్నారని.. వాటిలో ఎక్కువశాతం అనధికార అనుమతులతో తిరిగే బోట్లే ఎక్కువగా ఉన్నాయని.. వారికి కొందరు మంత్రులు …
Read More »రైతాంగానికి పెట్టుబడి ఇస్తుంటే విమర్శలు చేయడం సరికాదు..కేసీఆర్
శాసనసభలో రైతులకు రూ. 8 వేల పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి ఇస్తుంటే విమర్శించడం తగదన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులకు సీఎం సూచించారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో తెలిపేందుకు వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై పాటలు రాయాల్సి వచ్చిందన్నారు. ఆ …
Read More »ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో..కేటీఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.ఈ నెల ]28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే …
Read More »కృష్ణా నది ప్రమాదానికి.. అదే కారణమా..?
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఫెర్రీ ఘాట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పకే అందిన సమాచారం ప్రకారం 18 మంది పర్యాటకులు మృతిచెందారు. బోటులో మొత్తం 38 మంది ఉండగా, గల్లంతైన 9 మంది ప్రయాణికుల కోసం పెద్దెత్తున గాలింపు చర్యలు జరుగుతున్నాయి. పర్యాటకుల్లో ఎక్కువగా ప్రకాశం నెల్లూరు జిల్లా వారు కావడం గమనార్హం. ఇక ప్రమాదం విషయం గురించి …
Read More »సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం..మంత్రి జగదీశ్ రెడ్డ
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సోలార్ విద్యుత్పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 2,792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ప్రకటించారు. థర్మల్ విద్యుత్ వల్ల ఏర్పడే కాలుష్యం, ఇతరత్రా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. సోలార్ విద్యుత్తో …
Read More »ఏపీలో బోటు ప్రమాదం- సంచలన విషయాలు చెప్పిన స్విమ్మర్
ఏపీలో కృష్ణా నదిలో బోటు మునిగి ఇప్పటివరకు ఇరవై మంది మృత్యవాత పడ్డ సంగతి తెల్సిందే .అయితే ,ఇప్పటికే గల్లంతైన వారికోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి .ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్ద పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు .సహాయక చర్యల్లో పాల్గొంటున్న వైసీపీ శ్రేణులపై ,నేతలపై దాడులకు దిగుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు . అయితే ఈ ప్రమాదం గురించి బోటులో స్విమ్మర్ సంచలన విషయాలను బయటపెట్టాడు .ఈ …
Read More »కృష్ణా నది బోటు ప్రమాదం.. టీడీపీ నేతల ఓవర్ యాక్షన్..!
కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 18 మందికి చేరిందని సమాచారం. ఫెర్రీ ఘాట్ వద్ద ఇంకా గాలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రమాదంలో మరణించిన వారి బందువులను పరామర్శించడానికి వెళ్ళిన రాజకీయ నాయకుల పై పోలీసులు చేసిన అత్యుత్సాహం వల్ల రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. అధికార టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం …
Read More »