తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి లఘు చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు .విపక్షాలు సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ లకు కాంగ్రెస్ హాయంలో కంటే మా పాలనలోనే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టాము అని చెప్పారు . కాంగ్రెస్ హాయంలో పదేండ్ల సమయంలో కేవలం …
Read More »ప్యారడైజ్ లీక్స్.. జగన్ పై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సక్సెస్ఫుల్గా దూసుకుపోవడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకి వచ్చి జగన్ను టార్గెట్ చేసుకొని.. అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు తాజాగా ప్యారడైజ్ పేపర్ల లీక్స్ .. చంద్రబాబు నిరూపించాలని డిమాండ్ చేయడం అర్థరహితమని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. జగన్కు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన కేసులు విచారిస్తున్న సీబీఐ, అవినీతి మూలాలను మరింతగా బయటపెట్టిన ప్యారడైజ్, వాటిని …
Read More »మండలి సాక్షిగా కాంగ్రెస్ నేతల కుట్రను బయటపెట్టిన మంత్రి హరీశ్
కాంగ్రెస్ నేతల ద్వంద్వ విధానాలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో గురువారం మంత్రి మాట్లాడుతూ గ్రెస్ నాయకులు రైతులు, నీళ్లు, సెంటిమెంట్ లతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ..ఇలాంటి పనులు చేయవద్దని…ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని కోరారు. “మాకు అన్ని ప్రాంతాలు సమానమే. ఏ ఒక్క ప్రాంతానికి నష్టం చేయం. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేదు. …
Read More »జ్యోతి చీకటి కథనాలు..జగన్కు ప్లస్సా.. మైనస్సా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యత్రకు విశేష స్పందన లభిస్తోండడంతో టీడీపీ టీమ్ విషప్రచారానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో పాదయాత్రలో భాగంగానే టీడీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. అసలు విషయం ఏంటంటే జగన్ పాదయాత్ర ప్రారంబించిన రోజే ప్యారడైజ్ లీక్స్లో జగన్ అంటూ చంద్రబాబు అనుకూల మీడియా ఆంద్రజ్యోతి ఒక కథనాన్ని …
Read More »త్వరలో మరో 8వేల టీచర్ ఉద్యోగాలు..కడియం
వచ్చే ఏడాది మరో 8వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి శాసనసభలో తెలిపారు. ఉపాధ్యాయుల ఖాళీలు- భర్తీపై సభ్యులు గ్యాదరి కిషోర్, వంశీచందర్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య, అక్బరుద్దీన్, కిషన్ రెడ్డి ,శ్రీనివాస గౌడ్, సున్నం రాజయ్యలు అడిగిన వివిధ సందేహాలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టులన్నీ భర్తీ చేసే విధంగానే నోటిఫికేషన్ …
Read More »రెండు విడతలుగా..జిల్లాకు 16 వేల డబుల్ బెడ్రూంలు..మంత్రి తుమ్మల
బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తపిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశంసించారు. అసెంబ్లీ లాబీలో గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వచ్చే డిసెంబర్ కల్లా ఖమ్మం జిల్లాలో మొదటి విడతగా మంజూరైన 6 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి కానున్నట్లు తెలిపారు. జిల్లాకు రెండు విడతలుగా 16 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు అయ్యాయని వివరించారు. ఖమ్మంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాపీ మేస్త్రీలకు …
Read More »నేతన్నల మనసు తెలిసిన తామేం చేస్తున్నామో చెప్పిన మంత్రి కేటీఆర్
16,879 చేనేత మగ్గాలు, 49,112 మరమగ్గాల నేతన్నల మనసు తెలిసిన సర్కార్ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణలో పరిపాలిస్తోందని రాష్ట్ర చేనేత,జౌళి శాఖ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత మరియు మరమగ్గాల కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు మరియు ఋణ మాఫీ గురించి ప్రకటన చేస్తూ మంత్రి కేటీఆర్ పలు అంశాలు వివరించారు. మంత్రి కేటీఆర్ ప్రకటన ఈ విధంగా సాగింది. “వ్యవసాయం తర్వాత మనదేశంలో అతి …
Read More »నేతన్నను ఆదుకునేందుకు రూ.1,270 కోట్లు..కేటీఆర్
రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేతను ఆదుకునేందుకు రూ.1,270 కోట్లు కేటాయించామని కేటీఆర్ వెల్లడించారు. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తుందని..నూలు, సిల్క్, డై, ఉన్ని రసాయనాల సబ్సిడీని 40 శాతానికి పెంచామని కేటీఆర్ తెలిపారు. సబ్సిడీ కోసం రూ.100 కోట్ల కేటాయించినట్లు పేర్కొన్నారు. …
Read More »త్వరలో మహబూబ్నగర్లో ఐటీపార్క్.. కేటీఆర్
శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. టీహబ్ సత్ఫలితాలను ఇస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 25 కార్పోరేట్ సంస్థలతో టీహబ్ భాగస్వామ్యం ఏర్పర్చుకుందన్నారు. స్టార్టప్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించామన్నారు. మహబూబ్నగర్లో త్వరలో ఐటీపార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీహబ్ -2 ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ కేంద్రం కానుంది. లక్షా 20వేల ఐటీ ఎగుమతుల …
Read More »జగన్కి కొత్త సమస్య.. ఆందోళణలో వైసీపీ శ్రేణులు..!
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రం నాల్గవ రోజుకు చేరుకుంది. ఇప్పటికే జగన్ దాదాపు 36 కిలోమీటర్లు నడిచారని తెలుస్తోంది. జగన్ పాదయాత్రకి జనం నుండి కూడా స్పందన బాగానే వస్తోంది. అయితే ఇప్పుడు జగన్ ఒక సమస్యతో బాధపడుతున్నారని.. దీంతో వైసీపీ వర్గీయులు కొంత ఆందోళణలో ఉన్నారని సమాచారం. జగన్ పాదయాత్రలో కొంచెం అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. జగన్ కొంత వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ప్రత్యేక వైద్యుడిని తిరుపతి …
Read More »