ఏపీ రాష్ట్ర అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతల్లో అప్పుడే ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతల పనితీరుపై నిర్వహిస్తున్న సర్వే గుబులు మొదలయ్యింది. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికిస్తే బాగుంటుందో అభిప్రాయం తెలపాలని ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా నియోజక వర్గానికి చెందిన ఓటర్ల నుంచి తెలుసుకుంటుండడం చర్చనీయాంశమైంది. అందులో …
Read More »వాట్ అమ్మా ఎల్లో బ్యాచ్.. జగన్ పేరు మార్చుకున్నాడా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కష్టాల్ని స్వయంగా తెలుసుకోవడం కోసం ఆరు నెలల పాటు సుధీర్ఘ పాద యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారి నైవేద్యం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ను తిరుమల వేద పండితులు ఆశీర్వదించారు. అయితే ఈ నెల 6వ తేదీ నుంచి …
Read More »మెర్సల్ తెలుగు రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
తమిళనాట సంచలనం రేపిన విజయ్ తాజా చిత్రం మెర్సల్ తెలుగులో నవంబర్ రెండో వారంలో విడుదల కానుంది. అదిరింది పేరుతో దీపావళికి తెలుగులో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా ఆగిపోయింది. అక్టోబర్ 27 రిలీజవుతుందని నిర్మాతలు తాజాగా ప్రకటించినా, సెన్సార్ నుండి గ్రీన్సిగ్నల్ రాకపోవడంతో అక్టోబర్ 27 కూడా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఈ చిత్రానికి అన్ని సమస్యలూ తీరాయి. సినిమాని నవంబర్ 9న …
Read More »చంద్రబాబు సర్కారుకు కేంద్రం సంచలన లేఖ..!
ఏపీ సర్కార్కి కేంద్రం షాక్ ఇచ్చింది.. షాక్ అంటే అలా ఇలా కాదు.. చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న తీరు పై ఓ లేఖ రాయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. సాక్ష్యాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కే విధంగా వ్యవహరించటం సరికాదని కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో పేర్కొంది. కేంద్ర హోం శాఖకు చెందిన అండర్ సెక్రటరీ ముఖేష్ షెనాయ్ ఘాటు పదజాలంతో నవంబర్ 2న …
Read More »లైంగిక వేధింపుల పై.. సింగర్ సునీత
సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులు నివారించేందుకు ఆయా ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. చిన్నారులపై లైంగిక వేధింపులు, అవగాహన, ఫిర్యాదులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. జాగో.., బదలో.., బోలో.. నినాదంతో పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో సింగర్ సునితీ పాల్గొన్నారు. అమ్మాయిలు తమపై జరుగుతున్న, జరిగిన లైంగిక వేధింపుల విషయంలో గళం విప్పాలని …
Read More »ప్రభుత్వ ఆస్పత్రిగా ఎన్టీఆర్ భవన్ ..
ఎన్టీఆర్ భవన్ అటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కదా ..ఎన్టీఆర్ భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభపై పార్టీ జెండా ఎగురవేస్తామని ..ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాము అని తెలిపారు …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం నైవేద్య సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపం చేరుకున్న వైఎస్ జగన్ను వేద పండితులు ఆశీర్వదించారు.అక్కడి నుంచి శారదా పీఠం అతిథి గృహానికి చేరుకుని స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు కూడా వైఎస్ జగన్ తీసుకున్నారు. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని కోరకుంటున్నట్లు …
Read More »వీకెండ్లలో మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారంటే….
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేజ్ త్రీ సెలబ్రిటీలతో సమానంగా ఫాలోయింగ్ ఉన్న నాయకుడనే సంగతి తెలిసిందే. సహజంగా ఈ కేటగిరీలో ఉన్నవారు వారాంతాల్లో సరదాగా గడుపుతుంటారు..అయితే బిజీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏం చేస్తుంటారు అనే ఆసక్తి అందరికీ ఉండే సంగతి తెలిసిందే. దీనికి బీబీసీ తెలుగులో ఇంటర్వ్యూలో ఆయనే క్లారిటీ ఇచ్చారు. మీ వారాంతాలు ఎలా ఉంటాయనే ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ…“వీకెండ్లు …
Read More »రేవంత్ను..కోదండరాంను..వాయించేసిన మంత్రి కేటీఆర్
సముద్రాలు ఉప్పొంగి పోయి తెలంగాణకు వస్తాయి. రాహుల్ గాంధీ అంతర్జాతీయ నేత, రేవంత్ జాతీయ నాయకుడు అవుతారని అంటున్నారు’….ఇది రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఏం జరుగనుందని బీబీసీ వంటి ప్రముఖ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ పంచ్ రిప్లై. మీడియా ప్రచారంతో తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారని…కొందరు వ్యక్తులు ఇది నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. బీబీసీ తెలుగు చానల్తో లైవ్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సదరు ఇంటర్యూలో …
Read More »బాబుకు దిమ్మతిరిగిపోయేలా కేటీఆర్ సూటి ప్రశ్న
నోరు తెరిస్తే చాలు హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని..ప్రపంచ పటంలో పెట్టానని ప్రగల్భాలు పలికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గాలి తీసేశారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. తన ప్రచారానికి వాస్తవానికి ఎంతో తేడా ఉందని…బీబీసీ ఇంటర్వ్యూలో మంత్రి స్పష్టం చేశారు. గతంలో సీఎంలుగా చేసిన ఎన్టీఆర్, చంద్రబాబు వలే…హైదరాబాద్ నగరంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముద్ర ఏమైనా ఉండనుందా అని జర్నలిస్టుల అడిగిన …
Read More »