24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కరెంట్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా దామరచర్లలో 4 వేల మెగావాట్లతో కూడిన యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంటుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్లాంటును బీహెచ్ఈఎల్ సంస్థ రూ. 20 వేల 370 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాంటు నిర్మాణానికి మొదటి విడతగా రూ. 417 …
Read More »పాత నోట్లపై మోదీ సర్కారు సంచలన నిర్ణయం ….
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు గతంలో అప్పటివరకు ఉన్న ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే .ఈ విషయంలో ఇప్పటివరకు కేంద్రంలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,సీపీఎం ,సీపీఐ ,ఎస్పీ ,బీఎస్పీ ,ఎస్పీ ,తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మోది సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి . అయితే …
Read More »ప్రపంచవ్యాప్తంగా గంట సేపు ….వాట్సాప్ సేవలు ఎందుకు ఆగినాయో తెలుసా
ప్రముఖ సోషల్ మీడియాదిగ్గజం వాట్సాప్ సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడటంతో సోషల్మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ట్విట్టర్లో ఫిర్యాదుల వెల్లువ కురిసింది. అంతేకాదు…కొంతమంది యూజర్లు తమదైన శైలిలో స్పందిస్తూ.. వీడియోలను పోస్ట్ చేశారు. చిన్నా పెద్దా తేడలేకుండా..నిత్య జీవితంలో ముఖ్య భాగంగా మారిపోయిన వాట్సాప్లో సందేశాలు నిలిచిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుపుతూ ఈ వీడియోలు పోస్ట్ చేశారు. హిల్లేరియస్గా ఉంటూనే.. ఆలోచింప …
Read More »ఇద్దరి మధ్య బడ్జెట్ చిచ్చు..!
ఎల్ బి డబ్ల్యూ చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయం అయిన ప్రవీణ్ సత్తార్.. తాజా చిత్రం గరుడవేగ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక గరుడవేగ చిత్ర ప్రమోషన్లో భాగంగా పవీణ్ కొన్ని ఆశక్తికర విషయాలు చెప్పారు. గతంలో పవీణ్.. సందీప్ కిషన్తో రొటీన్ లవ్ స్టోరీ చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ టైమ్లో సందీప్ కిషన్కి.. తనకి మధ్య …
Read More »జగన్ తప్పు చేస్తున్నాడు -ఉండవల్లి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఎంతగా అభిమానమో మన అందరికి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా ఉండవల్లి ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కానీ నిత్యం బాబు సర్కారు అవినీతి ,అక్రమాలపై నిరంతరం ఆయన మీడియా ముందు ఎండగడుతూ వస్తు ఉన్నాడు . తాజాగా ఉండవల్లి కి జగన్ మీద …
Read More »మరింత అభివృద్ది చేశే దిశగా తార్నాక డివిజన్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని తార్నాక డివిజన్ పరిధిలో నడుస్తున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తీ చేయాలని తార్నాక డివిజన్ కార్పొరేటర్ అలకుంట సరస్వతీ అన్నారు.ఈ రోజు శుక్రవారం తార్నాకలో స్ర్టీట్ నంబర్ 11 లో రూ. 7 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన డ్రైనేజీ, వర్షం నీటి గుంతల మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అలకుంట సరస్వతి …
Read More »అన్నగారి అభిమానులకు చేదు వార్త..!
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న.. సినీ నటుడు.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెన్నై లో నివాసం ఉన్న ఇల్లు అమ్మాకానికి పెట్టినట్లు సమాచారం. చెన్నై మహానగరం లో ఎన్టీఆర్ కు ఓ సొంత ఇల్లు ఉంది, అయితే హీరోగా వెలుగు వెలిగిన రోజుల్లో ఆ ఇంట్లోనే ఉండేవాడు కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించే ముందు హైదరాబాద్ కు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆ ఇంటికి …
Read More »ఆ వార్తల్ని ఖండించిన సుశీల..!
ప్రముఖ గాయని సుశీల మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ వార్త విని ఒక్కసారిగా షాక్ తిన్న సుశీల..నేను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నానని.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నానని త్వరలోనే ఇండియాకి తిరిగి వస్తున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో నా మరణ వార్త పై వస్తోన్న వార్తలను వెంటనే ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే గురువారం రాత్రి గాయని సుశీల మరణించినట్లు వార్తలు రావడమే కాకుండా …
Read More »రెచ్చిపోయిన రెజినా ..
రెజినా ఒకప్పుడు తన అందాలతో వరస సినిమాల్లో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ,యువతను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ .చూడటానికి బక్కగా ఉన్న కానీ అందాలను ఆరబోయడంలో తనకు సాటి తానే అని నిరూపించుకుంది అమ్మడు .ఆ తర్వాత అవకాశాలు లేకపోయిన కానీ హాట్ హాట్ ఫోటో షూట్లతో వార్తలోకి ఎక్కిన అందాల రాక్షసి తాజాగా యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడిగా దర్శకుడు పవన్ మల్లెల తెర కెక్కిస్తున్న లేటెస్ట్ …
Read More »సినిమ రివ్యూ : పిఎస్వి గరుడవేగ
రివ్యూ : పిఎస్వి గరుడవేగ బ్యానర్ : జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ తారాగణం : డా.రాజశేఖర్, పూజా కుమార్, కిషోర్, అలీ, నాజర్, అదిత్ అరుణ్, శ్రద్ధాదాస్, పోసాని కృష్ణమురళి తదితరులు కూర్పు : దర్మేంద్ర కాకర్ల సంగీతం : భీమ్స్ సిసిరోలియో, శ్రీచరణ్ పాకాల ఛాయాగ్రహణం : అంజి, సురేష్ రగుతు, శ్యామ్ ప్రసాద్, జికా, బకూర్ చికోబవా కథ : ప్రవీణ్ సత్తారు, నిరంజన్ రెడ్డి నిర్మాత …
Read More »