టీటీడీపీలో కలవరం రేపుతున్న SMS.ఏమిటి ఈ SMS..?
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఒక ఎస్ఎంఎస్ తెగ కలవరం రేపుతుంది .అసలు ఏమిటి ఈ ఎస్ఎంఎస్ అని తెగ ఆలోచిస్తున్నారా ..?.ఎస్ఎంఎస్ కలవరం రేపడం ఏమిటి అని గింజుకుంటున్నారా ..?.అసలు ముచ్చట ఏమిటి అంటే ఇటీవల రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు …
Read More »బేగంపేటలో యువతి హల్చల్
హైదరాబాద్ మహా నగరంలోని బేగంపేటలో ఓ యువతి హల్చల్ చేసింది.అక్కడే ఉన్న ఓ వాహనదారుడు యువతి చర్యలను వీడియో తీయడంతో విషయం బయటకు వచ్చింది. హౌ డేర్ యూ అంటూ ఓ వాహనదారుడిపై ట్రాఫిక్ పోలీసు ఎదుటే దాడి చేసిన వీడియో వైరల్గా మారింది. రద్దీగా ఉన్న రోడ్డుపై తన కారుతో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసుకుంటూ వాహనదారుల పైకి దూసుకెళ్లగా.. క్షణాల్లో అప్రమత్తమైన నలుగురైదు వాహనదారులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. …
Read More »బొబ్బిలిలో కలకలం….ఆటోలో లైంగిక దాడి…దూకేసిన యువతులు
ఓ ఆటో డ్రైవర్ ఉన్మాదం బొబ్బిలిలో కలకలం సృష్టించింది. ఈ సంఘటన బొబ్బిలి పరిసర గ్రామాల వారిని ఉలిక్కిపడేలా చేసింది. మార్కెట్కు వచ్చి తిరిగి వెళ్లిపోతున్న వారిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ వారిని గమ్యానికి చేర్చకుండా వెకిలి చేష్టలతో లైంగిక దాడికి పాల్పడి కాదన్న వారిని హతమార్చే ప్రయత్నం చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన ఇజ్జురోతు చిన్న, బలరాం పిల్లలయిన ఇజ్జురోతు స్వాతి, …
Read More »నవంబర్ 6 నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర-పాదయాత్రకు ప్రజాసంకల్పంగా నామకరణం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది . వచ్చే నెల ( నవంబర్ ) 6 నుంచి ఆరు నెలలపాటు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రకు…ప్రజాసంకల్పంగా నామకరణ చేశారు. మొత్తం ఆరు నెలల పాటు 13 జిల్లాల్లో 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర నేపథ్యంలో పార్టీ ప్రణాళిక, …
Read More »చలో అసెంబ్లీ ఎందుకు..? మంత్రి తలసాని సూటి ప్రశ్న
చలో అసెంబ్లీ ఎందుకు? అని కాంగ్రెస్ నేతలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు వ్యూహం లేదని మంత్రి తలసాని అన్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ… .తెలంగాణ టీడీపీ సంక్షోభం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. 2019లో ఒంటరిగా పోటీచేసి వందసీట్లకు పైగా గెలుస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చామో చెప్పలేదన్నారు.సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రానికి వెళ్లినప్పుడు నాయకులు మర్యాదపూర్వకంగా కలవడాన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు.
Read More »50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత మరోసాని బీఏసీ సమావేవం జరుగనుంది. సమావేశాల్లో ఏయే అంశాలు చర్చించాలనే దానిపై షెడ్యూలు ఖరారు చేశారు. కాగా నవంబర్ 27 న హైదరాబాద్లో ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా సభకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. ప్రతిరోజు గంటన్నర …
Read More »డిసెంబర్ 9న కాంగ్రెస్ లోకి రేవంత్ -పక్క ఆధారాలు దరువు చేతిలో ..!
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే .ఈ వార్తలపై ఇటు రేవంత్ రెడ్డి ఖండించకపోగా త్వరలోనే టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కల్సి అంత వివరిస్తాను ..అందరి బాగోతాలను బయటపెడతాను అని ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు . అయితే ప్రస్తుతం …
Read More »ప్రతి రోజూ 30 మంది..43,200 సార్లు నన్ను రేప్ చేశారు..!
నాలుగు సంవత్సరాల పాటు ప్రతి రోజూ 30 మంది 43,200 సార్లు నన్ను రేప్ చేసారని కార్లా జాసింటో మెక్సికో దేశానికి చెందిన ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించింది.మానవ అక్రమ రవాణా ముఠా బారిన పడిన కార్లా తాను అనుభవించిన ఆ దారుణాన్ని తలుచుకుంటే ఇప్పటికి తనకు వణుకు వస్తుందని ఆమె తెలిపింది. కార్లా.. 12 ఏళ్ల వయసులో ఓ హ్యుమన్ ట్రాఫికర్ …
Read More »గుజరాత్ ఎన్నికల్లో ఈ ఐదు అంశాలే ప్రభావితం చేయనున్నాయి ..!
గుజరాత్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో విజయాన్ని దక్కించుకుంటూ వస్తున్నా బీజేపీ పార్టీ ఈ సారి కూడా అధికారంలోకి రావాలని పావులు కదుపుతుంది .కనీసం ఇప్పటికైనా గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పావులు కదుపుతుంది కాంగ్రెస్ పార్టీ .ప్రస్తుతం జరగనున్న ఈ ఎన్నికలు రానున్న లోక్ సభ ఎన్నికలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో …
Read More »