Home / SLIDER (page 2233)

SLIDER

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

 గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9, 14 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 18న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read More »

ప్రతిపక్షాలకు చెంపదెబ్బ..

 కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేసిన  ప్రతిపక్షాలకు  కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఝలక్ ఇచ్చింది .   ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ పనులకు పర్యావరణ అనుమతులు లభించాయి. ప్రాజెక్టు పనుల కోసం అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ. 3,168 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం బదలాయించేందుకు అనుమతి ఇచ్చింది. అటవీ డివిజన్ల పరిధిలోని అటవీ భూముల …

Read More »

ఆర‌బోత మొద‌లెట్టేసిందిగా..!

టాలీవుడ్ నటుడు నాని న‌టించిన మ‌జ్ను చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన కేర‌ళ కుట్టి అను ఇమ్మానుయేల్ వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతుంది. గోపీ చంద్ స‌ర‌స‌న న‌టించిన ఆక్సిజ‌న్ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మజ్ను సినిమాలో హోమ్లీగా కనబడిన అను ఇమ్మాన్యువల్ రాజ్ తరుణ్ తో కలిసి నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో కొద్దిగా గ్లామర్ గా కనబడింది. మరోవైపు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కళ్ళలో ఎలా …

Read More »

మెగాస్టార్ సైరా నుండి మ‌రో వికెట్ అవుట్‌..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైధీ నెం 150 తో ఘ‌నంగానే చాటుకున్నారు. అయితే ఆ త‌ర్వాత ఓ భారీ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. చారిత్ర‌క నేప‌ద్యం ఉన్న క‌థ‌ని ఎంచుకున్నారు. అదే సైరా న‌ర‌సింహా రెడ్డి.. ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇంత వ‌ర‌కు షూటింగ్ మాత్రం ప‌ట్టాలు ఎక్క‌లేదు. దీంతో సైరా ఆల‌స్యం ఆ సినిమా యూనిట్ కి కొత్త కొత్త సమస్యల్ని …

Read More »

చారిత్రకనేపథ్యంతో తెలుగు వారు గర్వపడేలా అమరావతి నిర్మాణాలు ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, అబుదాబికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిఆర్‌ షెట్టి, ఉన్నతాధికారుల బృందం లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని భవన నిర్మాణాలకు చెందిన పలు ఆకృతులను …

Read More »

భరతమాత సాక్షిగా జనసేన పార్టీ ఆఫీస్‌..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌గా పిచ్చ ఫాలోయింగ్ సంపాదించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనూహ్యాంగా రాజ‌కీయాల్లోకి దూసుకు వ‌చ్చి జ‌న‌సేన పార్టీని స్థాపించారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీకి మ‌ద్ద‌తు ప‌ల్కిన జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంతంగా పోటీలోకి దిగ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే జ‌న‌సేన టీం ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. అయితే తాజాగా.. హైదరాబాద్‌లో జనసేన పార్టీ పరిపాలనా కార్యాలయాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇక ముఖ్య‌మైన విష‌యం …

Read More »

ఎమ్మార్వోని బండ బూతులు తిట్టిన బాబూమోహన్..!

ఆందోల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్ ఓ ఎమ్మార్వోను పచ్చి బూతులు తిట్టాడు. ఉప ముఖ్యమంత్రి, హోమంత్రి తన నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో.. మంత్రుల పర్యటన ఏర్పాట్ల విషయంలో ఎమ్మార్వో జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్యే బాబూమోహన్ అసభ్య పదజాలంతో ధూషించినట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల కూడా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఓ గ్రామంలోని ప్రజలతో మాట్లాడుతూ బూతుల చిట్టా విప్పడం తెలిసిందే. పక్కన మహిళలు ఉన్నారని …

Read More »

టీడీఎల్పీ పదవి నుండి రేవంత్ ఔట్ ..

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంధించిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తాను అని …

Read More »

జగన్ పోరాటాలకు దిగొచ్చిన బాబు సర్కారు -7లక్షలమందికి లబ్ధి ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసర్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ దాదాపు అరువందలకు పైగా ఎన్నికల హామీలను కురిపించింది .అందులో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిను కల్పిస్తాం అని .అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు . గత మూడున్నర ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

చార్మీతో పూరీ స‌హ‌జీవ‌నం చేస్తున్నాడా..?

టాలీవుడ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్.. హాట్ చార్మీల మ‌ధ్య ఎఫైర్ రూమ‌ర్ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఆ మధ్య పూరీ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ సినిమాలో చార్మి ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత పూరీ క‌నెక్ట్స్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా చార్మీ వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం పూరీ తన తనయుడి హీరోగా పెట్టి రూపొందిస్తున్న మెహబూబా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ముహూర్తం షాట్ దగ్గర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat