ఫాం టూ ఫ్యాషన్ స్లోగన్తో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పనులు పూర్తికానున్నట్లు రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. పరిశ్రమలో పెట్టుబడులకు 22 కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. హరిత కాకతీయ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో …
Read More »పవన్ కళ్యాణ్ కు మరోసారి స్వల్ప ప్రమాదం ..
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గాయాలు అయ్యాయి.మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మగుళూరు ప్రాంతంలో జరుగుతుంది .ఈ క్రమంలో ఒక యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్న సమయంలో స్వల్ప ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.ఈ ఫైట్ సీన్ లో …
Read More »అర్జున్ రెడ్డి భామను ఇంటికి రావద్దన్న తండ్రి -కారణం ఇదే ..?
టాలీవుడ్ లో తను చేసింది ఒక్క సినిమానే.కానీ ఆ మూవీలో అమాయకపు చూపులూ, ముద్దు ముద్దు మాటలతో యువతరాన్ని కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ .ఇంతకూ ఎవరు అని ఆలోచిస్తున్నారా ..ఆమె శాలినీ పాండే. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి మూవీలో హీరోయిన్ గా నటించి మొదటి సినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతలుతో పాటుగా విమర్శకుల ప్రశంసలను పొందింది .తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అర్జున్ …
Read More »వాళ్లతో డేటింగ్ చేస్తా -కాజల్ సంచలన నిర్ణయం ..
కాజల్ అగర్వాల్ గత పదేండ్లుగా తన అందంతో ,అభినయంతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది .ఒకవైపు అందాలను అరబోస్తూనే మరోవైపు నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది .మొదట్లో తన కెరీర్ లో ఫ్లాప్ లున్న కానీ ఆ తర్వాత బంపర్ హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . తాజాగా ఈ అమ్మడు ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది .ఇంతకాలం తనను ఆదరిస్తున్న అభిమానులకు శుభవార్తను ప్రకటించింది ముద్దుగుమ్మ .అందులో …
Read More »గంజాయి కేసు -మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు నమోదు ..
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీధర్బాబుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు కేసునమోదు చేశారు. నగరంలో చిక్కడపల్లి పీఎస్లో మాజీ మంత్రి శ్రీధర్బాబు, అతని అనుచరులు సుదర్శన్, బార్గవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం ముత్తారం గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి అనే వ్యక్తీ పై గంజాయి ను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయించేందుకు కట్ర పన్నారనే ఆరోపణలపై …
Read More »రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు..
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ,ఆ పార్టీ భవిష్యత్తు ప్రధాని అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి .అందులో భాగంగా రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు అయిన ఆ పార్టీ నేతలు అంటున్నారు . ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీకి పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ …
Read More »రేవంత్ రెడ్డి రాజీనామా ..?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్త టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు .రేవంత్ రెడ్డితో పాటుగా దాదాపు మొత్తం ఇరవై ఐదు మంది నేతలు కూడా టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారు అని కూడా ప్రచారం జరుగుతుంది . తాజాగా మరో వార్త …
Read More »నిద్ర మాత్రలు మింగిన అంకిత -అందుకేనా ..?
అంకిత అప్పట్లో ఇటు తన అందంతో యువత మతిని పోగొట్టడమే కాకుండా అటు తన నటనతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అమ్మడు .మొదట్లో వరస అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత క్రమంలో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది .ఇటు అందం అటు అభినయం ఉన్న హాట్ హీరోయిన్ గా ముద్రపడిన ఈ రస్నా గర్ల్ ఇప్పుడు మాయమైపోయింది . తాజాగా ఒక ప్రముఖ పత్రిక “ఛాన్స్ దక్కాలంటే కమిట్ …
Read More »ఆ స్టార్ హీరో నా లిప్స్ కొరికారు -నటి మాళవిక సంచలన వ్యాఖ్యలు ..
ఇటు టాలీవుడ్ అయిన అటు బాలీవుడ్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి హీరోయిన్ వరకు అందరు తమపై ఆ నిర్మాత లైంగిక దాడికి పాల్పడ్డారు .ఈ హీరో లైంగిక దాడికి దిగారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి మనకు తెల్సిందే .తాజాగా ఒక ప్రముఖ న్యూస్ పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనంలో మాళవిక తనను ఒక స్టార్ హీరో లైంగిక దాడికి దిగారు అంటూ సంచలన వ్యాఖ్యలు …
Read More »రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్
రేషన్ షాపుల ద్వారా అందే నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలు, అక్రమాలు తొలగించడానికి, లబ్దిదారులకు సంపూర్ణ ప్రయోజనం అందించడానికి అనువైన విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. రేషన్ డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, …
Read More »