HARISHRAO: త్వరలో ఉపాధ్యాయుల భర్తీ చేపట్టనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతినగర్ లో మండల పరిషత్ పాఠశాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మనఊరు– మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలను మంత్రి ప్రారంభించారు. సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యా వసతులు కల్పించామని హరీశ్రావు స్పష్టం చేశారు. పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పాఠశాల విద్యా కమిషనర్, మేయర్, స్థానిక …
Read More »ANAM VIJAYKUMAR: కోటం రెడ్డి ప్రవర్తనపై వైకాపా నేత ఆనం విజయ్ ఆగ్రహం
ANAM VIJAYKUMAR: నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రవర్తనపై వైకాపా నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటం రెడ్డి….అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని కోటంరెడ్డితో ఎవరూ అనలేదని వ్యఖ్యానించారు. గుండాలతో దందాలు చేసే వ్యక్తి కోటంరెడ్డి అని ధ్వజమెత్తారు. అల్లర్లు సృష్టించి రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సీఎం …
Read More »KTR: గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్ ప్రారంభం
KTR: సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మన ఊరు–మన బడిలో భాగంగా నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి సబితతో కలిసి క్యాంపస్ ను ప్రాంభించారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ పరిశీలించారు. జిల్లాలో మొత్తం ఏర్పాటు చేసిన 22 పాఠశాలలను సైతం ప్రారంభించనున్నారు. గంభీరావుపేటలో ఆరెకరాల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మించారు. రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్స్పేస్ రిట్, యశోద హాస్పిటల్, ఎమ్మార్ఎఫ్, …
Read More »SAJJALA: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై సజ్జల సీరియస్
SAJJALA: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెదేపాలోకి చేరుకున్నాక……తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి తన నిర్ణయాలు తాను తీసుకున్నాక….ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటామని ప్రశ్నించారు. కోటంరెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెబుతున్నారు. అయినా ఆయన ఫోన్ ట్యాపింగ్ …
Read More »MINISTER SATYAVATHI: ప్రాథమిక పాఠశాల ప్రారంభించిన మంత్రి సత్యవతి
MINISTER SATYAVATHI: ములుగు జిల్లా గోవిందరావుపేటలో మన ఊరు–మన బడిలో కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. కేసీఆర్ సర్కారు…. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. మన ఊరు–మన బడి…..మొదటి విడతలో ప్రతి మండలానికి 4 పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేశామన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని …
Read More »MINISTER TALASANI: యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని
MINISTER TALASANI: హైదరాబాద్ నారాయణగూడ చర్చిలో యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐకమత్యంతోనే అభివృద్ధి సాధించగలమని…. రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ ఏకం కావాలని ఆకాంక్షించారు. అన్ని జిల్లాలు, మండలాలవారీగా …
Read More »JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతా
JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధానిగా విశాఖ ఉండనుందని వ్యాఖ్యానించారు. దిల్లిలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. విశాఖ….ఏపీకి కొత్త రాజధాని కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని ప్రతినిధులను ఆహ్వానించారు. సమావేశానికి వచ్చిన ప్రతినిధులంతా …
Read More »KTR: ఈ ఏడాది ఆగస్టులో కరీంనగర్ జిల్లాలో జాతీయ దళితబంధు
KTR: ఈ ఏడాది ఆగస్టులో కరీంనగర్ జిల్లాలో దళితబంధు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ను పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆగస్టు 16 నాటికి దళితబంధు పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా జాతీయ దళితబంధు నిర్వహించాలని సూచించారు. కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎమ్మెల్యే కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, ప్రణాళికా సంఘం …
Read More »BUDGET: ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు
BUDGET: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజు గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. శాసన మండలి, శాసనసభల సమావేశానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. బడ్జెట్ సమర్పణ పత్రాలపై గవర్నర్ సంతకం చేశారు. హైకోర్టు సూచనలతో ప్రభుత్వం, రాజ్భవన్ లాయర్ల మధ్య నిన్న సంధి కుదిరింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్ విషయంలో ప్రభుత్వం, రాజ్భవన్ లాయర్ల మధ్య జరిగిన చర్చలు సఫలం …
Read More »minister venu gopalakrishna: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చారన్న మంత్రి చెల్లుబోయిన
minister venu gopalakrishna: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రతిపక్ష నేతగా తెదేపా అధినేత చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు విని మోసపోయిన ప్రజలు….ఓటుతో సరైన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. లోకేశ్ …
Read More »