ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .దసరా ఉత్సవాల సందర్భంగా నిన్న బుధవారం రాష్ట్రంలోని విజయవాడ లోని కనక దుర్గమ్మకు ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యధాతధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన నేతలపై పరుష పదజాలంతో విమర్శల వర్షం కురిపించారు . …
Read More »‘తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్న ఘనత సీఎం కేసీఆర్దే’
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని మంత్రి మహేందర్ రెడ్డి కొనియాడారు. ఇవాళ పట్టణంలోని ఫ్లాగ్ గ్రౌండ్లో జిల్లా స్థాయి బతుకమ్మ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్య, ఎంఎల్ఏ సంజీవరావు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మహేందర్ రెడ్డి… పూలను, ప్రకృతిని, మహిళా శక్తిని పూజించే …
Read More »డేరా బాబాకు అన్ని వేల కోట్లు ఉన్నాయా ?.
ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుర్మిత్ రామ్ రహీమ్ కు సంబంధించిన రహస్యం రోజుకు ఒకటి చొప్పున వెలుగులోకి వస్తోన్నాయి .ఈ క్రమంలో ఇద్దరు సాధ్వీఅలి అత్యాచారం చేశాడు అనే ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు చెందిన డేరా సచ్చా సౌదా గురించి ఒక సంచలనాత్మక విషయాన్నీ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది .ఆయన కేవలం డేరా బాబా మాత్రమే కాదు అని ఆయన కొన్ని వేల …
Read More »కనుమరుగైన 1880 చెరువుల జాడ తీయాలి…మంత్రి హరీష్
వివిధ కారణాలతో కనుమరుగైన చెరువుల పరిస్తితి పై నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ఆదేశించారు. ఆయా చెరువులను పునరద్ధరించలేని పక్షంలో అటవీ లేదా ఇతర శాఖలకు ఆ ప్రదేశాలు కేటాయించాలని మంత్రి నిర్ణయించారు. దీని కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మైనర్ ఇరిగేషన్ సి.ఈ. లు శ్యామ్ సుందర్, సురేశ్ లను హరీష్ రావు ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు వివరాలను సమగ్రంగా నమోదు …
Read More »అదిరిపోయిన ATAI బతుకమ్మ సంబరాలు
ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఇన్కార్పొరేషన్ (అటాయ్) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలను ఈ సెప్టెంబర్ 24 ఆదివారం మెల్బోర్న్ లోని వెస్ట్ గేట్ స్పోర్ట్స్ సెంటర్, ఆల్టోనా నార్త్ లో ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో, తెలంగాణ పిండి వంటకాలతో, సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ కార్యక్రమానికి 3 వేల మందికి పైగా హాజరు అయ్యారు. మొదటగా గౌరీ పూజ తో మొదలు పెట్టి భరతనాట్యం, కూచిపూడి …
Read More »ఒక్క ఫోన్ కాల్తో వెటర్నరీ డాక్టరు మీ చెంత…
గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. వ్యవసాయం, పాడీ, పంటలను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ మేలైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లా MGM ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న పశువైద్యశాలలో ఆంబులెన్స్ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వరంగల్ నగరంలోని పశు యజమానులు, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి …
Read More »చంద్రబాబుకు రేవంత్ దసరా గిఫ్ట్ -సంచలన నిర్ణయం ..
రేవంత్ రెడ్డి అంటే టక్కున గుర్తుకు వచ్చేది అప్పట్లో ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాలతో పాటుగా యావత్తు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపిన ఓటుకు నోటు కేసు .తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఐదు కోట్ల ఆఫర్ లో భాగంగా యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే . ప్రస్తుతం ప్రధాన …
Read More »తెలంగాణకు మరో 8 జాతీయ అవార్డులు
తెలంగాణ రాష్ట టూరిజానికి అవార్డుల పంట పండింది. జాతీయ పర్యాటక విభాగం అవార్డుల్లో రాష్ర్టానికి 8 అవార్డులు వరించాయి. ఈ రోజు ప్రపంచ టూరిజం దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రభుత్వ అధికారులు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కమిషనర్ సునీత భగవత్, ఎండీ క్రిస్టినా చోంగ్తు, చౌమొహల్లా …
Read More »ఓరుగల్లు కు మరో అవార్డు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత వరంగల్ మహానగరపాలక సంస్థ కు అవార్డుల వర్షం కురుస్తుంది.చారిత్రక నగరమైన వరంగల్ మహానగరానికి ఇటివల స్కోచ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.ఐతే తాజాగా ఉత్తమ వారసత్వ నగరంగా మరియు స్వచ్చ నగరంగా అవార్డు వరించింది. అవార్డును డిల్లిలో రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ మరియు కేంద్ర టూరీజం మంత్రి ఆల్ఫోన్స్ ఖన్నన్ తనమ్ చేతుల మీదుగా వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్,కలెక్టర్ అమ్రపాలి,కమీషనర్ శృతీ …
Read More »త్వరలో 26 వేల పోలీసు ఉద్యోగాలు
ఈ రోజు తెలంగాణ రాష్టం లోని పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో రూ.4.5 కోట్లతో ఏర్పాటు చేయనున్న నూతన పోలీసు స్టేషన్ భవన నిర్మాణానికి తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శాంతి భద్రతలకు పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తోందన్నారు. శిథిలావస్థలో ఉన్న పోలీసు స్టేషన్ భవనాలను పునర్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు పోలీసులంటే భయం పోవాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ …
Read More »