Home / SLIDER (page 241)

SLIDER

CM: జోయాలుక్కాస్ ఛైర్మన్ తో సీఎం భేటీ

joyalukkas chairman met ap cm

CM: దేశంలో ప్రముఖ నగల వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ గ్రూప్స్ ఛైర్మన్ వర్గిస్ జాయ్…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ జరిగింది.   రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సైతం ఆయన ముఖ్యమంత్రి వివరించారు.   రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్…..జోయాలుక్కాస్ …

Read More »

SUCIDE: ఇద్దరు కూమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య

father committed suicide by hanging his two daughters in Visakha

SUCIDE: విశాఖ కంచరపాలెం గంగానగర్లో ఇద్దరు కూమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో… పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పుల బాధతోనే పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధరించారు. ఏడేళ్లుగా కూమార్తెలతో కలిసి ప్రసాద్ అనే వ్యక్తి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి బిందు(13), భార్గవి(15) ఉన్నారు. ప్రసాద్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య 2013 లో అనారోగ్యంతో మృతి …

Read More »

KTR: రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడులు

AMAZON INVESTMENT IN TELANAGANA

KTR: ఈ–కామ‌ర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ సెంట‌ర్ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెంచుతున్నట్లు ప్రక‌టించింది. 2030 నాటికి 36,300 కోట్ల రూపాయల పెట్టుబ‌డులు పెడుతున్నట్లు ప్రక‌టించింది. ఈ విష‌యాన్ని హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెన్షన్ సెంట‌ర్‌లో ఏడ‌బ్ల్యూఎస్ ఎంప‌వ‌ర్ ఇండియా ఈవెంట్‌లో అమెజాన్ ప్రక‌టించింది.   అమెజాన్ ప్రక‌ట‌న‌ను మంత్రి కేటీఆర్ స్వాగ‌తించారు. ఏడ‌బ్ల్యూఎస్ ప్రక‌ట‌న సంతోషాన్ని ఇచ్చింద‌న్నారు. తెలంగాణ పౌరుల‌కు ప్రయోజ‌నం చేకూర్చే విధంగా ఇ–గ‌వ‌ర్నెన్స్‌, హెల్త్ …

Read More »

Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిపివేత

officials said t kamareddy master plan process is being stopped

Kamareddy Master Plan: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు మాస్టర్‌ ప్లాన్‌ నిలిపేస్తామని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం మేరకే బృహత్ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. బృహత్ ప్రణాళిక అంశంపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టరేట్, అదనపు కలెక్టరేట్, కమిషనర్ పాల్గొన్నారు. కామారెడ్డిలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే …

Read More »

Fire Accident twist: సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు

three people who were not found in secunderabad fire accident

  Fire Accident twist: సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు తిరిగింది. డెక్కన్‌ స్పోర్ట్స్‌ దుకాణంలో మంటలు చెలరేగడానికి కారణం…విద్యుదాఘాతం కాదని విద్యుత్‌ శాఖ అధికారి తెలిపారు. విద్యుదాఘాతం వల్లే మంటలు చెలరేగాయన్న వార్తలను విద్యుత్‌ అధికారులు ఖండించారు. మంటలు వ్యాపించే సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందని వెల్లడించారు. ఒక వేళ విద్యుదాఘాతమే జరిగి ఉంటే సబ్‌స్టేషన్‌లో ట్రిప్‌ అయ్యేదని….మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవని వివరించారు. ఘటనకు …

Read More »

“కంటివెలుగు”తో వెలుగులు”

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని గ్రామపoచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న క్యాంపును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంటిపరిక్షలు చేసుకొని కళ్లద్దాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..కంటిచూపు మందగించినా దవాఖానకు పోలేక అంధకారంలో మగ్గుతున్న పేదలకు,వృద్ధులను కంటివెలుగుతో ఆదుకొనేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చెప్పట్టిందని అన్నారు. అవసరమైన …

Read More »

బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు

5 రోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వేతన సవరణ డిమాండ్ల కోసం జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. దీంతో ఆ 2 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. ఈనెల 26న రిపబ్లిక్ డే, 28న నాలుగో శనివారం, 29న ఆదివారం ఉండటంతో ఆ రోజుల్లో కూడా బ్యాంకులు తెరుచుకోవు. 26 నుంచి 31 మధ్య కేవలం …

Read More »

 కల్లు గీత కార్మికులకు రూ.10 లక్షలు

ఏపీలో కల్లు గీత కార్మికులు కల్లు గీస్తూ.. ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడితే రూ.10,00,000 పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5,00,000, ఎక్స్రేషియా రూపంలో మరో రూ. 5,00,000 చెల్లించనుంది. కాగా, కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం రూ.10,00,000 పరిహారం అందిస్తోంది. తాజాగా శాశ్వత వైకల్యం బారిన పడినా రూ.10 …

Read More »

మంత్రి రోజాకు నటుడు బ్రహ్మాజీ అదిరిపోయే కౌంటర్

 సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే చిన్న ఆర్టిస్టులు వాళ్లకు సపోర్ట్ చేస్తారన్న ప్రముఖ సీనియర్ నటి.. ప్రస్తుత నగరి వైసీపీ ఎమ్మెల్యే.. ఏపీ  మంత్రి రోజా వ్యాఖ్యలకు ప్రముఖ  నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇచ్చాడు. ‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ.. పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్టులే కదా.. అంత భయపడతారెందుకు?’ అని ట్వీట్ చేశాడు.

Read More »

అల్లు అర్జున్ కు  దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్..పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు  దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. UAE గోల్డెన్ వీసా తాజాగా అందుకున్నాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేశాడు. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే UAE గోల్డెన్ వీసాను అందుకున్న టాలీవుడ్ తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. దుబాయ్ దేశం ఫొటోను షేర్ చేస్తూ.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat