Home / SLIDER (page 332)

SLIDER

కేంద్ర సర్వీసులు వద్దంటున్న అఖిల భారత సర్వీస్‌ (ఏఐఎస్‌) అధికారులు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుతో కేంద్ర సర్వీసులంటేనే అఖిల భారత సర్వీస్‌   అధికారులు ఇష్టపడటం లేదు. ఆ వైపు కూడా చూడటం లేదు. దీంతో వారిని డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపాలని కేంద్రం రాష్ర్టాలను విన్నవిస్తున్నది. దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో సరిపడా ఏఐఎస్‌లు లేకపోవటమే. అఖిల భారత సర్వీసుల్లో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రిన్సిపల్‌ సెక్రటరీస్‌ ఆఫ్‌ స్టేట్స్‌/యూటీస్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఇందులో పాల్గొన్న …

Read More »

దేశంలో కొత్తగా 4272 కరోనా పాజిటీవ్ కేసులు

దేశంలో కొత్తగా 4272 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,45,83,360కి చేరాయి. ఇందులో 4,40,13,999 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,611 మంది కరోనాతో మరణించారు. మరో 40,750 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 27 మంది వైరస్‌కు బలవగా, 4474 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.35 శాతంగా ఉందని కేంద్ర …

Read More »

తెలంగాణ మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు..

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది.ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి మానస పుత్రిక అయిన మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా రక్షిత తాగు నీరు సరఫరా అవుతుంది …

Read More »

మోదీ సర్కారుకు మంత్రి కేటీఆర్ సిఫార్సు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం మిష‌న్ భ‌గీర‌థ‌కు జాతీయ అవార్డు రావ‌డంపై   ఐటీ,పరిశ్రమల మరియు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాల‌కు సుర‌క్షిత తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్నందుకు గాను ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాన్ని గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రూ. 19 వేల కోట్లు ఇవ్వాల‌న్న …

Read More »

వైరల్ అవుతోన్న మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

మోహన్‌రాజా  దర్శకత్వంలో రూపొందిన మూవీ గాడ్ ఫాదర్ .. ఈ చిత్రం అక్టోబర్ ఐదో తారీఖున దసరా కానుకగా రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రీ రీలిజ్ ఫంక్షన్ ఏపీలోని  అనంతపురంలో జరిగింది. ఒకవైపు  వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రేక్షకులు, అభిమానులు వానలో తడుస్తూనే మెగాస్టార్  చిరంజీవి స్పీచ్‌ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌ను  చిరంజీవి వేదికపై వదిలారు. అనంతరం ఆయన …

Read More »

రీల్స్ చేస్తోందని భార్యను చంపేశాడు!

బిహార్ భోజ్‌పుర్‌లో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని కోపంతో భర్త తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. అన్నూ ఖాతూన్, అనిల్ 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అన్నూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుండేది. భార్య అలా చేయడం ఇష్టం లేని అనిల్‌ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. తాజాగా అన్నూ రీల్స్ చేస్తుండగా ఆగ్రహించిన భర్త ఆమె గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న …

Read More »

అలా అన్నాడని భర్త జననాంగాలు కోసేసిన భార్య!

నల్లగా ఉన్నావ్.. అందంగా లేవ్ అంటూ భర్త పదేపదే ఆమెను బాడీ షేమింగ్ చేసేవాడు. కట్టుకున్న భర్తే కదా అని ఓపికతో భరించింది.. తాను బాధపడుతున్నా అలా ఇబ్బంది కలిగించొద్దని వేడుకుంది. అయినా భర్త ఆగడాలకు అంతులేకపోవడంతో కోపం కట్టలు తెంచుకున్న భార్య జననాంగాలు కోసేసి, గొడ్డలితో నరికి చంపేసింది. ఛత్తీస్‌గఢ్ దర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ గ్రామానికి చెందిన అనంత్ సాన్‌వాని, సంగీత దంపతులు. సంగీత నల్లగా ఉండడంతో ఆమెను …

Read More »

నానమ్మ ఇకలేరని వెక్కివెక్కి ఏడ్చిన సితార..

సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. నానమ్మ ఇకలేరని మహేశ్ బాబు కూతురు సితార వెక్కి వెక్కి ఏడ్చింది. మహేశ్‌బాబు కుటుంబసభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పద్మాలయ స్టూడియోలోని ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కేటీఆర్, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేశ్, రానా, విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్, అల్లుఅరవింద్, సుకుమార్, మంచు లక్ష్మి తదితరులు నివాళులు అర్పించారు.

Read More »

మహేష్ కుటుంబంలో మరో విషాదం

 టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరో. సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి.. సీనియర్ హీరో కృష్ణ సతీమణి అయిన ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున నాలుగంటలకు కన్నుమూశారు.  గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ మహానగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఇందిరా దేవి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat