ఎరుపు రంగులో కళ్లు బైర్లు కమ్మిస్తోన్న రష్మికా అందాలు
హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. భారీగా ట్రాఫిక్జామ్
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీగా రోడ్లపైకి వరదనీరు రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కూకట్పల్లి, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, ట్యాంక్బండ్, హిమాయత్నగర్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్నగర్ ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్పూర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగి, లంగర్ హౌస్, గోల్కొండ మొదలైన చోట్ల వర్షం పడింది. ఆఫీసుల నుంచి వచ్చే వారు …
Read More »ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమ్మె చేసే విధానం నచ్చింది: కేటీఆర్
సమ్మె కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి తనకు నచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారని కొనియాడారు. సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో కలిసి బాసర ట్రిపుల్ ఐటీని కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో లంచ్ చేసి వాళ్లతో గడిపారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ‘‘రాజకీయ …
Read More »‘సలార్’ ఫొటోలు లీక్.. ప్రశాంత్ నీల్ షాకింగ్ డెసిషన్!
కేజీఎఫ్తో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్నీల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్కు సంబంధిచిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ నటించిన సీన్కు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఎంతో కష్టపడి సీన్స్ తెరకెక్కిస్తుంటే ఆ ఫొటోలు ఇలా బయటకు వచ్చేస్తుండటంపై ప్రశాంత్ నీల్ …
Read More »జీన్ టాప్లో పిచ్చెక్కిస్తోన్న ‘క్రష్మిక’ హాట్ హాట్ అందాలు!
మెరూన్ శారీలో మైమరిపిస్తోన్న త్రిష
దేశంలో తగ్గుతున్న కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటీవ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 4129 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,45,72,243కు చేరాయి. ఇందులో 4,40,00,298 మంది కరోనా పాజిటీవ్ బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,530 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. మరో 43,415 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఆదివారం ఉదయం 8 గంటల నుంచి …
Read More »చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసిన మంత్రి హరీష్ రావు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్ లో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, జోహార్ చాకలి ఐలమ్మ అంటూ నినందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా …
Read More »గులాం నబీ అజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి .. దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ అజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు. దీనికి సంబంధించిన పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్ ఈ రోజు సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ …
Read More »