సచ్చేదాకా సార్ తోనే ఉంటాం… సావైనా రేవైనా దయన్నతోనే… అంటూ వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం జేస్ రాం తండా వాసులు ప్రమాణం చేశారు. జేస్ రాం తండా సహా ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని రావుల తండా, విద్యానగర్ తండాలకు చెందిన 70 మంది ఆయా తండాల పెద్ద మనుషులు, ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని సంగెం మండలం కాపుల …
Read More »చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..!
దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా గోలపెట్టినట్లుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు…తాను ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకు కట్టబెట్టి ప్రతిగా చట్టాలకు, కోర్టులకు కూడా దొరకకుండా తెలివిగా దొంగదారిలో…కోడ్ భాషలో 188 కోట్లు కమీషన్ల కింద కొట్టేసినట్లుగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది..దీంతో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది..నోటీసులు ఇచ్చింది ఐటీ శాఖ అయితే..వైసీపీ ప్రభుత్వం …
Read More »మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీ…సైకిలెక్కుతారా..ఫ్యాన్ కింద చేరుతారా..?
లగడపాటి రాజగోపాల్..ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు..తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి లగడపాటి చేసిన రగడ అంతా ఇంతా కాదు…రాష్ట్ర విభజన బిల్లు సమయంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించిన లగడపాటి సమైక్యాంధ్రలో హీరోగా నిలిచారు. అయితే నాటి సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లగడపాటి రాజకీయ సన్యాసం చేసేసారు. అయితే ఎన్నికల్లో సర్వేల …
Read More »అవును బాబుగారు..ఎన్ని తప్పుడు పనులు చేసినా తప్పించుకున్న తమరు నిప్పు కాక మరేటి..!
ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎంత అవినీతికి పాల్పడినా…వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని మరీ…తెలివిగా బయటపడే మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ , టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే తాను నిప్పు అంటూ చెవులు తుప్పులు వదిలేలా పదేపదే చెబుతూ జనాలను చావగొడుతుంటారు. తాజాగా మరోసారి చంద్రబాబు తాను ఎన్ని అరాచకాలు చేపినా నిప్పులా బతికాను అంటూ డైలాగ్ వేసేసారు. మొన్న స్కిల్ డెవలప మెంట్ కేసు, ఇప్పుడు 188 …
Read More »బ్రేకింగ్.. భీమవరంలో పోలీసులపై రాళ్లదాడి…నారా లోకేష్కు నోటీసులు..!
పచ్చమీడియా ఎంత జాకీలు వేసి లేపినా…నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో అనుకున్నంత స్పందన రావడం లేదు..దీంతో తనను తాను మాస్ లీడర్ గా ప్రజెంట్ చేసుకోవాలనే తాపత్రయంతో లోకేష్ మా అమ్మను అవమానించిన వారిని వదిలేదు లేదు.. వైసీపీ నేతలతో ఉచ్చపోయించి వారిని రోడ్ల మీద కట్ డ్రాయర్లతో తిప్పుతా అంటూ..ఊరమాస్ డైలాగులతో రెచ్చిపోతున్నాడు..టీడీపీ అధికారంలోకి రాగానే వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి …
Read More »పవన్ కల్యాణ్ని ఇందుకే చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అనేది..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ని బాబుగారి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటే జనసేన శ్రేణులు అంతెత్తున లేస్తారు..కానీ ఆ విమర్శల్లో నిజం ఉందని వారికి కూడా తెలుసు..పవన్ అడుగులన్నీ చంద్రబాబు చెప్పినట్లే ఉంటాయని ఎవరూ చెప్పక్కర్లేదు..గత 9 ఏళ్లుగా ఆయన రాజకీయ పయనం చూస్తే చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతోంది. పార్టీ పెట్టిన రోజే కాంగ్రెసోళ్ల పంచెలూడకొడతానని రంకెలు వేసిన పవన్ కల్యాణ్…చంద్రబాబు పేరు ఎత్తగానే ఆయనంటే గౌరవం ఉంది అంటూ…చిరునవ్వులు …
Read More »కాంగ్రెస్ లో తుమ్మల చేరికకు బ్రేక్…ఆ క్లారిటీ వచ్చాకే కండువా మార్పు..!
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న తుమ్మల ఈసారి పాలేరు టికెట్ ఆశించారు. అయితే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఖరారు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ …
Read More »ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 బాచుపల్లి డివిజన్ ప్రగతి అంటిల్ల లో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,కమిషనర్ రామకృష్ణ రావు గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు,గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి వరద ముంపు ప్రాంతాలు పర్యటించారు. అలాగే తన అనుచరుల ద్వారా బచుపల్లి లోని ప్రణీత్ …
Read More »వరల్డ్ కప్-2023 ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఖరారు
భారత్ లో జరిగే వరల్డ్ కప్-2023కి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కమిన్ స్ కెప్టెన్ గా 15 మంది సభ్యులతో ప్రకటించింది ఆసీస్.. జట్టులో కీలక ప్లేయర్లు లబుషేన్, టిమ్ డేవిడ్ కు చోటు దక్కలేదు. జట్టు: కమిన్స్ (సి), స్మిత్, వార్నర్, మాక్స్ వెల్, స్టార్క్, గ్రీన్, కారీ, అబాట్, అగర్, హాజిల్ వుడ్, హెడ్, ఇన్ ప్లస్, మార్ష్, స్టోయినిస్, జంపా
Read More »విక్రమ్ ల్యాండర్ గురించి తాజా అప్ డేట్
జాబిల్లిపై అమెరికా నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ ను క్లిక్ మనిపించింది. ఆగస్టు 27న తమ ఆర్బిటర్ (LRO) తీసిన ఫొటోలో విక్రమ్ ల్యాండర్ కనిపిస్తోందని నాసా తెలిపింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మొదలయ్యే పాయింట్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినట్లు పేర్కొంది.
Read More »