Home / SLIDER (page 496)

SLIDER

ద‌మ్ముంటే ఈ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబివ్వండి..?- బీజేపీ నేత‌ల‌కు ఎమ్మెల్సీ క‌విత స‌వాల్

ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్ట‌రీని అమ్మేందుకు సిద్ధ‌మైన కేంద్ర ప్ర‌భుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు క‌విత ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ద‌మ్ముంటే ఈ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు ఇవ్వాల‌ని ఆమె స‌వాల్ చేశారు. ఛ‌త్తీస్‌గ‌డ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కర్ణాటక, ఆదిలాబాద్‌లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చే …

Read More »

తెలంగాణ గ్రామీణక్రీడా ప్రాంగణాల ఏర్పాటు- CM KCR

భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణ లోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల ‘‘గ్రామీణ క్రీడా కమీటీల’’ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం ఈ కమీటీలు పనిచేస్తాయని సిఎం తెలిపారు. జూన్ 2 రాష్ట్ర అవిర్భావ …

Read More »

జూన్ 3 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి -సీఎం కేసీఆర్

ఓ వైపు భానుడి భ‌గ‌భ‌గ‌, మ‌రోవైపు అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతున్న నేప‌థ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాల‌నుకున్న ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేయాల‌ని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌ను కోరారు. వారి విజ్ఞ‌ప్తి ప‌ట్ల సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. జూన్ 3 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాల‌ని సూచించారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సీఎం …

Read More »

వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటాం – మంత్రి హరీష్ రావు

బుధవారం ఉదయం వనజీవి రామయ్య.. ఖమ్మం జిల్లాలోని పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా మరో బైక్‌ వచ్చి ఆయనను ఢీకొట్టింది. దీంతో ఆయన కాలికి గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ …

Read More »

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ.. ఆశావహులు వీళ్లే!

టీఆర్‌ఎస్‌ పార్టీలో రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బండ ప్రకాశ్‌ రాజీనామాతో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి రేపటిలోపు నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థిని ప్రకటించేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావుకు రాజ్యసభ …

Read More »

వాట్సాప్‌ ద్వారా 2 మినిట్స్‌లో హౌసింగ్‌ లోన్‌!

మీకు హౌసింగ్‌ లోన్‌ కావాలా? అయితే బ్యాంకు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌ ద్వారా రెండు నిమిషాల్లో లోన్‌ లెటర్‌ ఇవ్వనున్నట్లు హోంలోన్స్‌ అందించే హెడ్‌డీఎఫ్‌సీ సంస్థ ప్రకటించింది. లోన్‌ అవసరమైన వారు 9867000000 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్‌చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కస్టమర్లు అందించే ప్రైమరీ ఇన్ఫర్మేషన్‌ ఆధారంగా లోన్‌ ఆఫర్‌ లెటర్‌ను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.

Read More »

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌హైలెవల్‌ మీటింగ్‌

తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంటనష్టం సహా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో సీఎం హైలెవెల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లతో రివ్యూ మీటింగ్‌కు రావాలని ఇప్పటికే సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు వెళ్లాయి. దీంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి …

Read More »

వాట్సాప్‌ గ్రూప్‌ నచ్చట్లేదా? సీక్రెట్‌గా లెఫ్ట్‌ అయిపోవచ్చు!

మనకు నచ్చని వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి లెఫ్ట్‌ అవ్వాలనుకుంటున్నారా? అయినా అలా అయితే అందరికీ తెలిసిపోతుందనేగా మీ సందేహం? ఇకపై అలాంటి ఆందోళన అవసరం లేదండోయ్‌. మీకు నచ్చని గ్రూప్‌ నుంచి లెఫ్ట్‌ అయినా అడ్మిన్‌కు తప్ప అందులోని మెంబర్స్‌కి ఆ విషయం తెలీదు. ఆ గ్రూప్‌ అడ్మిన్‌కు మాత్రం మీరు లెఫ్ట్‌ అయినట్లు కనిపిస్తుందట. దీనికి సంబంధించిన ఫీచర్‌ను వాట్సాప్‌ డెవలప్‌ చేస్తోంది. అది అందుబాటులోకి వస్తే మీకు …

Read More »

మందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. బీరు రేటు పెంపు?

మందుబాబులకు ఇది కాస్త చేదు వార్తే. రాష్ట్రంలో బీరు రేట్లను పెంచాలని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నిర్ణయించినట్లు సమాచారం. రేట్లు పెంచాలని కొంతకాలంగా డిస్టలరీ యజమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రేట్లు పెంచాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బీరుపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లైట్‌ బీరు రూ.140 ఉండగా దాన్ని రూ.150కి, స్ట్రాంగ్‌ రూ.150 ఉండగా దాన్ని రూ.170కి పెంచనున్నట్లు తెలిసింది. దీనికి …

Read More »

తీన్మార్‌ మల్లన్నకు మంత్రి పువ్వాడ అజయ్‌ షాక్‌!

తీన్మార్‌ మల్లన్నకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ షాక్‌ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మల్లన్నకు న్యాయవాదితో మంత్రి లీగల్‌ నోటీసు పంపించారు. ఏప్రిల్‌ 17న మల్లన్న తన యూట్యూబ్‌ ఛానల్‌లో మంత్రి అజయ్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తరఫు లాయర్‌ లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి పరువుకు భంగం కలిగించినందున వారంలోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి తరఫున న్యాయవాది మల్లన్నను డిమాండ చేశారు. అంతేకాకుండా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat