Home / SLIDER (page 559)

SLIDER

ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం సీరియస్‌..

వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌ ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికేసిన ఘటనను రాష్టప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.  హాస్పిటల్‌ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతో పాటు మరో ఇద్దరు వైద్యులను …

Read More »

యాదగిరిగుట్ట కొండపైకి ప్రైవేట్‌ వెహికిల్స్‌ బంద్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు పూర్తయి భక్తుల రాక మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.  యాదాద్రి కొండపైకి ఇకపై ప్రైవేట్‌ వెహికిల్స్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ముఖ్యకార్యనిర్వాహణాధికారి (ఈవో) గీత తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.  యాదాద్రి కొండపై ఇకపై భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ఈవో తెలిపారు. దీంతోపాటు స్వామివారిని నిత్యం జరిపే సేవల …

Read More »

రాజమౌళిపై అసంతృప్తి.. ఆ వార్తలపై అలియా క్లారిటీ!

RRR టీమ్‌, దర్శకుడు రాజమౌళిపై నటి అలియా భట్‌ తీవ్ర అసంతృప్తితో ఉందని.. అందుకే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సినిమాకి సంబంధించిన పోస్టులను డిలీట్‌ చేసిందని ఈ మధ్య పుకార్లు షికారు చేశాయి. అలియాకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో స్క్రీన్‌ స్పేస్‌ తక్కువ ఇచ్చారని.. అందుకే ఏకంగా రాజమౌళిని అన్‌ఫాలో కూడా చేసేసిందని ఊహాగానాలు వచ్చాయి. అయితే వీటన్నింటికీ అలియా క్లారిటీ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌, రాజమౌళిపై తనకు ఎలాంటి అసంతృప్తి …

Read More »

రామ్‌గోపాల్‌ వర్మ సంచలన ప్రకటన

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయోపిక్‌ను తీస్తానని చెప్పారు. త్వరలోనే దాన్ని తీస్తానని ప్రకటించారు. తన డైరెక్షన్‌లో రూపొందిన బాలీవుడ్‌  ‘డేంజరస్‌’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ కేసీఆర్‌ జీవితంపై  బయోపిక్‌ తీస్తానని చెప్పారు. తనకు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా బాగానచ్చిందని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. తాను తీసే సినిమాలను థియేటర్‌, ఓటీటీ …

Read More »

హైదరాబాద్‌ మెట్రో బంపర్‌ ఆఫర్‌..

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికులు గుడ్‌ న్యూస్‌. మెట్రో రైలు యాజమాన్యం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ మెట్రో రైలులో ‘సూపర్‌ సేవర్‌ కార్డు’తో కొత్త ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రో ఎండీ కె.వి.బి రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ కార్డుతో ఏడాదిలో 100 రోజుల్లో కేవలం రూ.59కే రోజంతా ప్రయాణించవచ్చని మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ సూపర్‌ సేవర్‌ కార్డుతో ఆయా రోజుల్లో హైదరాబాద్‌ సిటీలో ఎక్కడి నుంచి …

Read More »

ఢిల్లీ సీఎం అరవింద్ ఇంటిపై దాడి-8మంది అరెస్ట్

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ యొక్క   అధికార నివాసంపై బీజేపీ నేతల దాడికేసులో ఢిల్లీ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిన్న బుధవారం నిరసనకు దిగారు. కశ్మీర్‌ పండిట్లను కేజ్రీవాల్‌ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. …

Read More »

దేశంలో కొత్తగా 1225 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు. మరో 14,307 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,21,129 మంది మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది మృతిచెందగా, 1594 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కాగా, దేశవ్యాప్తంగా 184.06 కోట్ల టీకాలు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »

ఏడేళ్ళ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి కృతీ సనన్ ఎంట్రీ

దాదాపు ఏడేళ్ళ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది బాలీవుడ్ కి చెందిన హాట్ బ్యూటీ.. స్టార్ క్రేజీ హీరోయిన్ కృతీ సనన్. సూపర్ స్టార్ మహేశ్ బాబు – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యతో చేసిన దోచేయ్ సినిమా కూడా పరాజయాన్ని …

Read More »

భార్య కోసం వంట చేస్తే లాభాలు ఎన్నో..?

‘మీ మనసు ఖరాబైనప్పుడు ఓసారి వంటింట్లోకి వెళ్లండి. కూరగాయలు తరగండి. నచ్చిన వంటను మహారుచిగా వండండి. ఆనందంగా ఆరగించండి. అంతే, ఒత్తిడి హుష్‌ కాకి! ఒక్కసారి కిచెన్‌లోకి అడుగుపెడితే.. ఎంతటి ఒత్తిడి అయినా పటాపంచలై పోవాల్సిందే’ అని సలహా ఇస్తున్నారు పరిశోధకులు. స్వయంగా వంట చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అమెరికాలోని ఎడిత్‌ కోవాన్‌ యూనివర్సిటీ (ఈసీయూ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 657 మందిపై ఆరు నెలలపాటు నిర్వహించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat