టాలీవుడ్ యువ హీరో ఆదిపినిశెట్టి హీరోగా.. ఆకాంక్ష హీరోయిన్ గా పృథ్వి ఆదిత్య దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి,ఎం రాజశేఖర్ రెడ్డి నిర్మాతలుగా కృష్ణ కురుప్,నాజర్,ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా ఈరోజు ఓటీటీ ఫ్లాట్ ఫారం లో విడుదలైన చిత్రం క్లాప్ . ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ” ఎలాంటి కమర్షియల్ హంగులు అర్భాటాలు లేకుండా నిజాయితీగా …
Read More »దుబాయిలో మన్మధుడు హంగామా .. ఎవరితో అంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు మన్మధుడు అని ముద్దుగా పిలుచుకునే అక్కినేని నాగార్జున కథనాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఘోస్ట్ . ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుండగా నారాయణ దాస్ నారంగ్ ,పుస్కూర్ రామ్ మోహాన్ రావు,శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతుంది. …
Read More »ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23 అక్షరాల రూ.2,56,256 కోట్లు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తిరువళ్వార్ సూక్తులతో బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన బడ్జెట్ వివరాలను సభకు వివరించారు. ఇక 2022-23 వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు గా పేర్కొన్నరు మంత్రి బుగ్గన.. రెవెన్యూ వ్యవయం రూ. 2, 08, 261 కోట్లు, మూల ధన వ్యవయం …
Read More »ఏపీలో రాధే శ్యామ్ టికెట్ల ధరలు పెంపుకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్
పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో కృష్ణంరాజు నటించగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ గా మనోజ్ పరమహంస ..నేపథ్య సంగీతం ఎస్. తమన్ సమకూర్చగా వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలుగా కథ, దర్శకత్వం రాధాకృష్ణ కుమార్ వహించగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ …
Read More »టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్య
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్)వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్యకు ఎమ్మెల్సీ కవిత నియామక పత్రం అందజేశారు. శుక్రవారం ఎమ్మెల్సీ కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, దుర్గం చెన్నయ్య, దివాకర్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సింగరేణి …
Read More »వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు- మంత్రి కేటీఆర్
వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మల్లాపూర్లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. …
Read More »కాంగ్రెస్లో భట్టిది నడుస్తలేదు.. అక్కడ గట్టి అక్రమార్కులున్నారు: కేటీఆర్
హైదరాబాద్: శాసనసభలో మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తన ప్రసంగంలో కేటీఆర్ ప్రస్తావించారు. దీనిపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. ఏమైందంటే.. బడ్జెట్పై చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అంశంపై రేవంత్రెడ్డి స్పందించిన తీరుపై వ్యాఖ్యలు చేశారు. సభలో పోడియం వద్దకు వచ్చి …
Read More »అయ్యో కాంగ్రెస్.. మరీ ఇంత ఘోర ఓటమా?
దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమిని మిగిల్చాయి. ఎంతో చరిత్ర కలిగిన హస్తం పార్టీ.. కొత్తగా ఎక్కడా అధికారంలోకి రాకపోగా ఉన్న పంజాబ్లోనూ అధికారాన్ని కోల్పోయింది. జాతీయ పార్టీ అయినప్పటికీ నాయకత్వ లేమి, పార్టీలో ఉన్న గ్రూపులు, అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్కు ఈ దీనస్థితిని తీసుకొచ్చాయి. యూపీలో ఆ పార్టీ ఏమాత్రం పుంజుకోలేకపోయింది. కేవలం రెండుస్థానాలకే పరిమితమైంది. పంజాబ్లో ఆప్తో హోరాహోరీ ఉంటుందని భావించినా అలాంటిదేమీ …
Read More »పంజాబ్లో దుమ్ములేపిన ఆప్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవే..
దిల్లీ: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. యూపీ, పంజాబ్ ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఈరోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎగ్జిట్పోల్ అంచనాలను దాదాపుగా నిజం చేస్తూ ఫలితాలు వచ్చాయి. యూపీలో తొలి నుంచే అధికార బీజేపీ ఆధిక్యం కొనసాగింది. ఉత్తరాఖండ్, మణిపూర్లోనూ కాషాయ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. రాజకీయ విశ్లేషకులు ఊహించిన విధంగానే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. …
Read More »యోగి సీఎం పదవి మళ్లీ చేపడితే 7రికార్డులు
గురువారం వెలువడుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ విజయం సాధించారు. 1.02 లక్షల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరేశారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్న యోగి.. భారీ మెజార్టీతో గెలిచినట్లు తెలియడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నమోదయ్యే రికార్డులు: – వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలను చేపట్టిన …
Read More »