Home / SLIDER (page 71)

SLIDER

‘‘షీ.. ద లీడర్‌’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్సీ కవిత

 ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ రచించిన ‘‘షీ.. ద లీడర్‌’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.   ఈ సందర్భంగా జరిగిన చర్చాగోష్ఠిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ బిల్లు పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. మహిళలకు ప్రాతినిధ్యం …

Read More »

భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్ లో రూపాయిలు పదిలక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీ ప్రతి బస్తీలలో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఇప్పటికే దాదాపుగా 90 శాతం పనులు పూర్తి చేసుకోగలిగామని మిగిలిన పనులను …

Read More »

300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేసి, అనంతరం ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. ఇదే క్రమంలో సైదాపూర్, గంగాపూర్, మారేపల్లి గ్రామాలకు సంబంధించి లబ్ధిదారులకు …

Read More »

సీసీ రోడ్ నిర్మాణ పనుల ప్రారంభించిన ఎమ్మెల్యే కెపీ

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు,కమీషనర్ రామకృష్ణ రావు గారు గౌరవ ప్రజాప్రతినిధులతో బాచుపల్లి 18వ డివిజన్ పరిధిలో 100వ రోజు ప్రగతి యాత్ర లో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి గారితో,స్థానిక డివిజన్ వాసులతో కలిసి పాద యాత్ర నిర్వహించడం జరిగింది.భాగంగా ప్రగతి యాత్ర శతదినోత్సవం సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కోలన్ వీరేందర్ …

Read More »

మంత్రి కేటీఆర్ ఊదారత

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖమంత్రి వర్యులు కేటీఆర్ మరోసారి తన ఊదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు వాంకుడోత్‌ ఉమాదేవి భర్త హరి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో కుటుంబ పోషణ బాధ్యతలు ఉమాదేవిపై పడ్డాయి. వారి ఇద్దరు కుమార్తెల్లో ఒకరు డిగ్రీ, మరొకరు ఇంటర్‌ చదువుతున్నారు. భర్త మృతితో …

Read More »

తెలంగాణ మోడ‌ల్ దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తోందన్న మంత్రి కేటీఆర్..

minister ktr interesting comments at mohali isb campus

పంజాబ్‌లోని మొహాలీ ఐఎస్‌బీ క్యాంప‌స్‌లో నిర్వహించిన అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ప‌బ్లిక్ పాల‌సీ కోర్సు ప్రారంభ స‌మావేశానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మోడ‌ల్ దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తోందని అభివర్ణించారు. స్వ‌తంత్ర భార‌త‌దేశంలో ఏ రాష్ట్రం సాధించ‌ని విజ‌యాల‌ను అతి త‌క్కువ స‌మ‌యంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిందని తెలిపారు. ప్ర‌పంచంలోనే ఉత్ప‌త్తి అయ్యే …

Read More »

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అదిరిపోయే కౌంటర్లు ఇచ్చిన సీఎం జగన్

ap cm jagan counters to chandrababu and pawan kalyan

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ కు అదిరిపోయే రీతిలో వరుస కౌంటర్లు ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన ఘన చరిత్ర చంద్రబాబుదే అని.. అది నారా వారి చరిత్ర.. అది నారీ వ్యతిరేక చరిత్ర అని విమర్శించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుందని మండిపడ్డారు. 2016 లో సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఏ, బీ గ్రేడ్‌ సంఘాలన్నీ సీ, …

Read More »

లొకేశ్ పెద్ద బఫ్ఫూన్.. తెలుగును ఖూనీ చేస్తున్నాడు – మంత్రి అంబటి రాంబాబు

minister ambati rambabu shocking comments on nara lokesh

ఎన్టీఆర్‌ మనవడై ఉండి.. నారా లోకేష్ తెలుగును ఖూనీ చేస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో కమెడియన్స్, సర్కస్‌లో బఫూన్లు ఉన్నట్లే రాజకీయాల్లోనూ బఫూన్లు ఉంటారని నారా లోకేశ్‌ని ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు జాతి గర్వపడాలని ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే లోకేశ్‌.. ఆ తెలుగును ఖూనీ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. పొట్టకోస్తే అక్షరం ముక్కలేదు.. తెలుగు మాట్లాడటం అసలు …

Read More »

ఫలించిన ఎమ్మెల్యే రవిశంకర్

అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గారు చొప్పదండి నియోజకవర్గ కేంద్రానికి 30 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే రవిశంకర్ కోరిక మేరకు   100 పడకల ఆసుపత్రి కొరకు 37.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ G.O జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ …

Read More »

మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ నగరవాసులకు ప్రజారవాణాను మరింత చేరువచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కాలుష్యరహిత మెట్రో విస్తరణకు పూనుకున్నది. ఔటర్‌ రింగ్‌రోడ్డు   చుట్టూ మెట్రో లైన్‌  నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న మార్గాలను పొడిగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్‌  అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat