Home / SLIDER (page 873)

SLIDER

అందమున్న కల్సి రావడంలేదుగా

యువహీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కి లక్కు లేనట్టేనా..? అని కామెంట్స్ వినిపిస్తున్నాయట. అందుకు కారణం ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ టాక్ దగ్గర ఆగిపోవడమే. ‘ఒరు అదార్ లవ్’ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె, సినిమాకి ముందు విడుదలైన చిన్న వీడియో బైట్‌తో సునామీ సృష్ఠించింది. తీరా సినిమా రిలీజయ్యాక చూస్తే సీన్ రివర్స్‌లో కనిపించింది. వచ్చిన హైప్ ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది. ఏదో అదృష్టం కొద్ది …

Read More »

అంజయ్య కుటుంబానికి అండగా ఉంటా-మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌ ఆర్‌.అంజయ్య కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అంజయ్య కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అంజయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా అంజయ్య తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని కేటీఆర్‌ కొనియాడారు. అంజయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు అన్ని …

Read More »

మంత్రి హారీష్ అధ్యక్షతన వైద్యారోగ్య సబ్ కమిటీ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్‌ సబ్‌కమిటీని నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సబ్‌కమిటీకి ఆర్థికమంత్రి హరీశ్‌రావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌, పీ సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ సభ్యులుగా ఉంటారు. ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు, పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసి సమగ్ర …

Read More »

పెళ్లైన కానీ తగ్గని హాట్ బ్యూటీ

బాలీవుడ్‌లో విజయవంతమైన ‘సింగం’ సినిమా కోసం అజయ్‌దేవ్‌గణ్‌తో తొలిసారి జోడీకట్టింది దక్షిణాది సోయగం కాజల్‌ అగర్వాల్‌. పదేళ్ల తర్వాత ఈ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నట్లు సమాచారం. కార్తి కథానాయకుడిగా తమిళంలో విజయవంతమైన ‘ఖైదీ’ చిత్రం హిందీలో పునర్నిర్మితమవుతోంది. ఈ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ హీరోగా నటిస్తుండగా..ఆయన సరసన నాయికగా కాజల్‌ను ఎంపికచేసినట్లు తెలిసింది. తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌ పాత్రకు స్థానం లేదు. అయితే బాలీవుడ్‌ నేటివిటీకి అనుగుణంగా చిత్రబృందం …

Read More »

రాశీ ఖన్నా వేదాంతం

ఇటీవ‌లే థాంక్యూ సినిమా కోసం విదేశాల కు వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చింది రాశీఖ‌న్నా. ఇక్క‌డ‌కు రాగానే సేవా కార్య‌క్ర‌మాలు ప్రారంభించింది. కోవిడ్ సంక్షోభ స‌మ‌యంలో ముందుకొచ్చి సాయం చేసినపుడే సెల‌బ్రిటీ స్టేట‌స్ కు స‌రైన అర్థం ఉంటుంద‌ని చెప్పింది. ఎవ‌రైనా అత‌డు కానీ, ఆమె కానీ సెల‌బ్రిటీ అని పిల‌వ‌బ‌డితే, అది త‌న చుట్టూ ఉన్న వారికి సాయం చేసిన‌పుడే. కొంద‌రు సెల‌బ్రిటీలు చేస్తున్న సేవ‌లు …

Read More »

వకీల్ సాబ్ డైరెక్టర్ దర్శకత్వంలో నాని

టాలీవుడ్ నేచూరల్ స్టార్ హీరో నాని ప్ర‌స్తుతం శ్యామ్ సింగ‌రాయ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లోనే కోవిడ్ కేసులు త‌గ్గిన త‌ర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయ‌నున్నాడు. కొన్ని రోజుల క్రితం వేణు శ్రీరామ్‌తో నాని ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే వ‌కీల్ సాబ్ చిత్రంతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్టు కొట్టాడు వేణు శ్రీరామ్‌. ఇపుడు …

Read More »

సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని, ప్రస్థుతం ఉన్న దవాఖాన్లను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని …

Read More »

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. కేబినెట్ కీలక నిర్ణయాలు ….. రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి …

Read More »

ప్ర‌జారోగ్యమే ప్ర‌భుత్వ ద్యేయం- మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు

తెలంగాణలో హైద్రాబాద్ త‌రువాత అత్యంత ప్రాధాన్య‌త గ‌ల‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఆరోగ్య సదుపాయాల క‌ల్ప‌న‌లో ముందంజ‌లో ఉంద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. అందులో భాగంగానే ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్, ములుగులోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వైద్య ప‌రీక్ష‌ల కేంద్రాల‌ను ( డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్లు) ఈనెల 9వ తేదిన ప్రారంభించబ‌డ‌తాయ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో డాక్ట‌ర్లు ప‌రీక్ష చేసి మందులు …

Read More »

కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat