Home / SLIDER (page 884)

SLIDER

జీహెచ్ఎంసీలో తొలిరోజు 21, 666 మందికి టీకా

 గ్రేటర్‌ హైదరాబాద్‌లో శుక్రవారం మొదటిరోజు స్పెషల్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతమైంది. హైరిస్క్‌ ఉన్న నిత్య సేవలకులకు 30 సర్కిళ్ల పరిధిలోని 31 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేశారు. ముందస్తుగా 30 వేల మందికి టోకెన్లు అందించగా.. 21,666 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వీరిలో 44 ఏండ్లలోపు వయస్సువారు 15,963 మంది, 45 ఏండ్లు పైబడివారు 5,703 మంది ఉన్నారు. మొదటి …

Read More »

రాజ‌య్య కుటుంబానికి మంత్రి కేటీఆర్ పరామర్శ

తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇటీవల మృతి చెందిన ఎంఈవో మంకు రాజ‌య్య మ‌ర‌ణ వార్త విని దిగ్భ్రాంతికి గురైన‌ట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్ర‌వారం రాజ‌న్న సిరిసిల్ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మంత్రి రాజ‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ‌న్న చివరి శ్వాస వరకు విద్య కోసం పని చేశార‌ని కొనియాడారు. ఇటీవలే ఎడ్యుకేషన్ సబ్ కమిటీ స‌మావేశం రోజు …

Read More »

తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు.

 తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 3,982 మంది కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,71,044కు పెరిగాయి. వీరిలో 5,30,025 మంది కోలుకున్నారు. ఇంకా 37,793 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3226 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 97,236 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో …

Read More »

కొండ ఎక్కిన కోడి గుడ్డు ధర

 ఆపత్కాలంలో తక్కువ ధరకు అందుబాటులో ఉండే పోషకాహారమైన గుడ్డు ధర సామాన్యులను అందకుండాపోతున్నది. కోడిగుడ్డు ధర రోజురోజుకూ కొండెక్కుతున్నది. ఈ నెల మొదటివారంలో రైతువద్ద గుడ్డు లిప్టింగ్‌ ధర రూ.3.67 ఉంటే.. ప్రస్తుతం రూ.5.18గా ఉన్నది. హోల్‌సేల్‌ వ్యాపారులకు రూ.6 పడుతుండగా.. వినియోగదారులకు చేరే సరికి రూ.6.50 నుంచి రూ.7 అవుతున్నది. నెల రోజుల్లోనే గుడ్డు ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read More »

తొలగుతున్న ముసుగులు!

రాజు నిజాయితీపరుడు, నిస్వార్థపరుడైనప్పుడు ద్రోహులందరూ ఒకచోట చేరతారని చాణక్య సూక్తి. ‘గులాబీ జెండాకు మేమే ఓనర్లం’ అని ప్రకటించుకున్న ఈటల ఆ మాట మరిచి, మాటను మార్చి కాషాయ నీడలో సేదదీరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాషాయ తీర్థం సేవించడం కోసం ఆయన బీజేపీ నాయకులతో రహస్య సమావేశాలు పెట్టుకుని, కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నారట. ఒప్పందాలున్న చోట షరతులూ ఉంటాయి. మరి బీజేపీ ఏమి షరతులు విధించిందో, ఈటల షరతులేం పెట్టారో …

Read More »

తెలంగాణలో 93కోట్ల చేప పిల్లల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 28 వేలకుపైగా నీటివనరుల్లో రూ.89 కోట్లతో 93 కోట్ల చేపపిల్లలు, రూ.25 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలు వేయనున్నట్టు తెలిపారు. చేపపిల్లల పంపిణీపై మంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు. మత్య్ససంపద పెంచడంతోపాటు మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ చేప పిల్లల పంపిణీకి …

Read More »

ఫంగస్ కు భయపడకండి ..నేనున్నా అంటున్న కిషన్ రెడ్డి

“ఫంగస్ మందు Ampoterisan ఈనెలాఖరుకి 3 లక్షలు, వచ్చేనెల మరో 3 లక్షలు వస్తాయి. మన దేశానికి చెందిన 11 కంపెనీలు ఈ ampoterisan ఉత్పత్తి చేస్తున్నాయి. త్వరలో ప్రయివేట్ ఆసుపత్రులకు కూడా ఫంగస్ మందు అందుతుంది.వాక్సిన్ జనవరి నాటికి అందరికి అందుతుంది,అప్పటి వరకు అందరూ జాగ్రతగా ఉండాలి.నిత్యావసరాల ధరలు పెరగకుండా,బ్లాక్ చేయకుండా ఉక్కుపాదం మోపాలి.జూ.డాల కోరికలు న్యాయమైనవే. జూడాలు,ప్రభుత్వం పట్టింపులకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి.కరోన తగ్గినా దీర్ఘకాలిక …

Read More »

డాక్టర్లపై దాడి – కేసు నమోదు -అరెస్టు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ‘విరించి’ ఆసుపత్రిలో తమ బందువు కు సరైన చికిత్స అందించక పోవడం మూలంగా వ్యక్తి మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మే కారణమని మృతుని బంధువులు, స్నేహితులు కొందరు ఆసుపత్రి సిబ్బంది తో వాగ్వాదం కు దిగారు . పంజాగుట్ట పోలీసులు విషయం తెలుసుకుని వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వారిని వారించెందుకు యత్నించారు.అవేశంతో వుగిపోయిన మృతుని బంధువులు ఆసుపత్రి లో …

Read More »

రజనీకాంత్ సంచలన నిర్ణయం

భాష‌తో సంబంధం లేకుండా అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో సూప‌ర్ స్టార్ గా చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు ర‌జినీకాంత్‌. ఆరోగ్య కార‌ణాల రీత్యా ర‌జినీకాంత్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్నట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే విష‌యంపై అన్నాత్తే టీంకు ఓ హింట్ ఇచ్చాడ‌ట ర‌జినీకాంత్‌. త‌లైవా హైద‌రాబాద్‌లో ఇటీవ‌లే అన్నాత్తే షూటింగ్ ను పూర్తి చేశారు.చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత త‌న రిటైర్ మెంట్ ప్లాన్ …

Read More »

తన అందాలతో మత్తెక్కిస్తున్న బుట్టబొమ్మ

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది పూజాహెగ్డే. సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటూ అప్ డేట్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకుంటుంది. ఈ బ్యూటీ స‌న్ షైనింగ్ స్టిల్స్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌గా నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. పూజాహెగ్డే గోల్డెన్ క‌ల‌ర్ ఎఫెక్ట్ లో పొడి బారిన జుట్టుతో చ‌క్ చ‌క్ మ‌ని మెరుస్తుండ‌గా ఫ్యాష‌న్,, సెల‌బ్రిటీ ఫొటోగ్రాఫ‌ర్ రాహుల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat