Home / SLIDER (page 923)

SLIDER

గులాబీ శ్రేణుల‌కు మంత్రి కేటీఆర్ పిలుపు

మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపలేకపోతున్న‌ట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో …

Read More »

ఆప‌ద‌లో ఉన్నా అంటే చాలు నేనున్నా అంటున్న మంత్రి కేటీఆర్‌

ప్ర‌స్తుత క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే చూపులు ఎన్నో. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌లో ఓ యువ‌తి కొవిడ్ భారిన ప‌డి ఆస్ప‌త్రిలో చేరింది. త‌మ సోద‌రి స్థితిని వివ‌రిస్తూ యువ‌కుడు రెమ్‌డెసివిర్ డ్ర‌గ్ కావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ ద్వారా విన్న‌వించాడు. ద‌య‌చేసి ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల్సిందిగా కోరాడు. దీనిపై త‌క్ష‌ణం స్పందించిన మంత్రి కేటీఆర్ త‌న స్నేహితుడు, ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీశాఖ మంత్రి …

Read More »

విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ అయింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ ను పాకిస్థాన్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో భాగంగా చివరదైన మూడో టీ20లో పాకిస్థాన్ జింబాబ్వే జట్టుపై ఇరవై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే మొదట మహ్మద్ రిజ్వాన్ (91*),కెప్టెన్ బాబర్ ఆజమ్ (52)రాణించడంతో పాకిస్థాన్ మొత్తం ఇరవై ఓవర్లను పూర్తి చేసి మూడు వికెట్లకు 165 …

Read More »

చీర కట్టులో మత్తెక్కిస్తున్న ఈ “భామ” ఎవరో తెలుసా..?

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే చాలామంది వార‌సులు వ‌చ్చారు. వార‌సురాళ్లు మాత్రం చాలా త‌క్కువ‌గా వ‌చ్చారు. కానీ వారికి వార‌సుల‌కు ద‌క్కినంత ఆద‌ర‌ణ మాత్రం ద‌క్క‌లేదు. దీంతో స‌క్సెస్ కాలేక‌పోయారు. కొంత‌మంది మాత్రం ఇప్ప‌టికీ హీరోయిన్‌గా గుర్తింపు పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌రో వార‌సురాలు వ‌చ్చేస్తోంది. యాక్ష‌న్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య కూడా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్ర‌మంలో తాజాగా ఆమె …

Read More »

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు షాక్‌-రవిచంద్రన్‌ అశ్విన్‌ సంచలన నిర్ణయం

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌-2021 రసవత్తరంగా సాగుతోంది. నిన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ షాక్‌ ఇచ్చాడు. ఐపీఎల్‌-14 సీజన్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి ట్వీట్‌ చేశాడు. ప్రాణాంతక కొవిడ్‌-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోంది. …

Read More »

తెలంగాణలో కరోనా పంజా

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 6,551 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు పెరిగాయి. రాష్ట్రంలో వైరస్‌ ప్రభావంతో 43 మంది మృతి చెందినట్లు పేర్కొంది. నిన్న ఒకే వైరస్‌ నుంచి కోలుకొని 3,804 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న కేసులతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ప్రస్తుతం …

Read More »

దేశంలో కరోనా మహోగ్రరూపం

దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. రోజులు గడిచిన కొద్దీ మహమ్మారి ఉధృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. తాజాగా వరుసగా ఐదో రోజు సోమవారం రికార్డు స్థాయిలో మూడు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు, రెండువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 …

Read More »

సికింద్రాబాద్‌లో తప్పిన అగ్నిప్రమాదం

హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో  భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌లోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం బన్సీలాల్‌పేట్‌ చౌరస్తాలో ఉన్న జబ్బార్‌ కాంప్లెక్స్‌లోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులో ఉన్న సరుకు అంతా కాలి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని తెలిపారు.

Read More »

బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి-మంత్రి హారీష్ రావు

 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచినందుకా లేక బీడీ కార్మికులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినందుకా అని ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీడీ కార్మికులకు పెన్షన్‌ పథకాల్లో కేంద్రం వాటా ఒక్కపైసా లేదని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏనాడైనా బీడీ కార్మికులకు రూపాయి ఇచ్చరా అని …

Read More »

తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు

తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా  రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat