Home / TELANGANA (page 1083)

TELANGANA

ఢిల్లీలో సీఎం కేసీఆర్ ధ‌ర్నా….

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అనూహ్య రీతిలో మ‌ద్ద‌తు ద‌క్కింది. రిజర్వేషన్లు అమలు చేసుకునే హక్కు రాష్ర్టాలకే ఉండాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీఎం కేసీఆర్ ధ‌ర్నా త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. భిన్న సామాజిక కూర్పులతో కూడిన వివిధ రాష్ర్టాలున్న మన దేశంలో, ఆయా రాష్ర్టాలు తమ అవసరాలకు అనుగుణంగా, తమ రాష్ర్టాలకు అనుకూలంగా ఇచ్చుకునే రిజర్వేషన్ల కోసం కేంద్రంను ఆశ్రయించవ‌ల్సిన ప‌రిస్థితిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సవాలు …

Read More »

ప్రపంచ తెలుగు మహాసభలలో ఎన్నారైలు పాల్గొని విజయవంతం చేయండి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 15నుండి డిసెంబర్ 19 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రవాస తెలుగు సాహితీవేత్తలను , కవులను , మరియు సంగీత , నృత్య ,జానపద కళాకారులకు అవగహన కలిపించి ఆహ్వానం పలకడంలో భాగంగా చివరి వారం లో వియన్నా లో నిర్వహించిన సదస్సు లో ప్రపంచ తెలుగు మహాసభల ప్రవాస సమన్వయ కర్త మహేష్ బిగాల ఆస్ట్రియా దేశంలోని వియన్నా …

Read More »

నేను కూడా మీలానే గౌరవంగా భావిస్తున్నాను కేటీఆర్‌ బ్రదర్‌..నాని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని  విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఇచ్చిన ప్రెజెంటేషన్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, హీరో నానిలు స్పందించారు. గీతం యూనివర్సిటీలో మై రోల్ మోడల్‌ అంశంపై తనకు రోల్ మోడల్‌లుగా ఉన్న కేటీఆర్‌, నానిలపై ఓ విద్యార్థి ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. విద్యార్థులకు ఓ రాజకీయనాయకుడు ఆదర్శంగా నిలవడం చూస్తుంటూ ఆశ్చర్యంగానూ, చాలా ఆనందంగానూ ఉందని సదరు విద్యార్థి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మీ పనితీరుతో …

Read More »

ఇవాంకాకు సమాంత ఏం గిఫ్ట్ ఇవ్వబోతుందో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సదస్సు కోసం హైదరాబాద్ నగరం అందంగా ముస్తాబైంది. మరోవైపు ఆమెకు సిద్ధిపేట జిల్లలో ప్రత్యేకంగా తయారయ్యే అందమైన గొల్లభామ చేనేత చీరలను ఇవాంకకు సమాంత కానుకగా ఇవ్వనున్నారు. సిద్ధిపేట జిల్లా ప్రాంతంలో ఈ చీరలను గత 50 ఏళ్లుగా తయారు …

Read More »

అవయవదానంలో తెలంగాణ నంబర్‌ వన్‌

అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్‌ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను గుర్తింపుగా నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆర్గనైజేషన్‌ అవార్డును ప్రకటించింది.ఇవాళ ‘నేషనల్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ డే’సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవన్‌ధాన్‌ కార్యక్రమ ఇన్‌చార్జి డాక్టర్‌ స్వర్ణలత ఢిల్లీలో ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అదికారులు వివరించారు.ఆదివారం ఉదయం …

Read More »

హైదరాబాద్ మెట్రోలో అదే హైలెట్..!

రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంబించనున్న విషయం అందరికి తెలిసిందే . ఈ క్రమంలో మెట్రోరైలు ప్రారంభోత్సవానికి వేదికైన మియాపూర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో నిర్మించిన పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. అంతర్జాతీయస్థాయిలో నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టుకు అద్దం పట్టేలా ఈ పైలాన్‌ను రూపొందించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మెట్రో ప్రాజెక్టుకు ఈ పైలాన్ అదనపు అందాలను తీసుకురానున్నది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న …

Read More »

రేవంత్‌రెడ్డి నిరూపిస్తే గండిపేట చెరువులో ఆత్మహత్యకు సిద్ధం

ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసినట్టుగా కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి నిరూపిస్తే గండిపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి తాను సిద్ధమని, ఒకవేళ నిరూపించకపోతే ఆయన ఆత్మహత్యకు సిద్ధమా? అని రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా డ్రామాలు అడుతున్నారని విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమరణ దీక్ష …

Read More »

వృత్తినైపుణ్యం, జ్ఞానం, ముక్కుసూటితనం కలిసి ఉన్న వ్యక్తి కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28 నుండి జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సన్నాహక సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన ప్రసంగానికి నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి ఫిదా అయిపోయారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతుంటే.. సాంకేతిక వృత్తి నిపుణుడు మాట్లాడుతున్నట్టుగా ఉన్నదని ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం నీతి ఆయోగ్ ఆధ్యర్యంలో హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో …

Read More »

సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు బిగ్ షాక్ ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెల్సిందే .అందులో పన్నెండు మంది గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కారేక్కారు . మిగిలిన ముగ్గురులో ఒకరు టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారు .వీళ్ళు …

Read More »

ఏఆర్ రెహ్మాన్ షో’ చూడాలని ఆత్రుతగా ఉంది..కేటీఆర్

 తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…ఏఆర్ రెహ్మాన్ షో చూడాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నానని  ట్వీట్ చేశారు. ‘నేను ఏఆర్ రెహ్మాన్ కు పెద్ద వీరాభిమాని, కానీ ఇప్పటి వరకు ఆయన లైవ్ షో చూడలేకపోయాను,అందుకే ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే అతని షో చూడడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని’ కేటీఆర్ తన ట్విట్టర్లో ఈ విధంగా రాశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat