తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంధించిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరిస్తాను అని …
Read More »దాతృత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
ఈ నెల 3న ఆత్మకూర్ మండలం చాడ ముత్తిరెడ్డి గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముస్త్యాలపల్లికి చెందిన పసునూరి రాములు, భార్య రజిత, కూతురు దీక్షితలు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు వారిని హైదరాబాద్ లోని కుషాయిగూడ రాఘవేంద్ర దవఖానలో చికిత్స్ నిమిత్తం తరలించడంతో పాటు విషయాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి తక్షణం వైద్య …
Read More »వాగులోకి దూసుకెళ్లిన రాజధాని బస్సు-మంత్రులు ఆరా..
ఖమ్మం జిల్లాలోని కూనమంచి మండలం పాలేరు రిజర్వాయరు నాయకన్గూడెం వద్ద రాజధాని బస్సు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తుండగా బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. పాలేరు రోడ్డుప్రమాదంపై మంత్రుల ఆరా.. పాలేరు అలుగు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంపై మంత్రులు మహేందర్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ఆరా …
Read More »పేదవారికి అండగా సీఎంఆర్ఎఫ్..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత మూడేళ్లలో దాదాపు 96 వేల మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సహాయం అందింది. ఒక వైపు అక్రమాలను అరికడుతూనే మరో వైపు సామాన్యుల చెంతకు సహాయం చేరాలన్న ప్రభుత్వ లక్ష్యం అనేక మంది జీవితాలలో వెలుగులు నింపుతోంది. పదేళ్ల క్రితం ఓ రోజు నిమ్స్ లో మిత్రుడి బంధువులకు ఆపరేషన్. చేతిలో డబ్బుల్లేవు ఏం చేద్దాం అంటే ముఖ్యమంత్రి సహాయనిధి కోసం …
Read More »వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య.. మరొకరు యత్నం
అనంతపురంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శారదా నగర్లో శ్రీ సాయి కళాశాలలో యమున హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీఎస్ఈ చదువుతున్న యమున దీపావళి పండుగకు ఇంటికి వెళ్లి వచ్చింది. సెలవుల తరువాత కాలేజీకి వెళ్లి తనకు ఒంట్లో బాగోలేదంటూ హాస్టల్కు తిరిగి వచ్చింది. అయితే, రూమ్మెంట్స్ వచ్చి చూసే సరికి యమున ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. తన కూతురు చావుకు కాలేజీ …
Read More »టువీలర్ 108 అంబులెన్సు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని మురికివాడల్లోకి ప్రస్తుతం ఉన్న అంబులెన్సులు వేగంగా చేరుకోవడంలేదు. ప్రమాదం ఏదైనా.. తక్షణం ప్రథమ చికిత్స అందితేనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రమాదంలో ఉన్నవారిని సకాలంలో దవాఖానలకు చేర్చే ప్రస్తుత 108 అంబులెన్సుల మాదిరిగానే తక్షణ సేవలకోసం టువీలర్ 108 అందుబాటులోకి తీసుకు రానున్నది. ఫస్ట్రెస్పాండర్ అంబులెన్సు పేరిట నగరంలో ద్విచక్రవాహన …
Read More »అవినీతి కేసులో షబ్బీర్ అలీ..!
ఈడీ చార్జిషీట్లో తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేరు నమోదుచేసింది. సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హా అవినీతి కేసులో షబ్బీర్ అలీపేరు తెరపైకి వచ్చింది. రంజిత్ సిన్హా కోసం హవాలా డీలర్ మెయిన్ ఖురేషీ లంచాలు వసూలు చేశాడు. కాగా, ఖురేషికి షబ్బీర్ అలీ లంచం ఇచ్చి తన పనులు చేయించుకున్నాడని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన.. షబ్బీర్ అలీ, మీడియాతో …
Read More »రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి.. మంత్రి హరీష్
పీఎంకేఎస్వై కమిటీ సమావేశం ముగిసింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్బగా హరీశ్ రావు మీడియాతో మాట్లడుతూ… ఏఐబీపీ కింద తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు రావాల్సిన రూ. 500 కోట్లను త్వరగా విడుదల చేయాలని కోరినమని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సీడబ్ల్యూసీ అధికారులకు కేంద్రమంత్రి …
Read More »ఉప రాష్ట్రపతితో మంత్రి హరీశ్ రావు భేటి
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ అండ్ మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్ రావు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి హరీశ్.. మర్యాద పూర్వకంగా ఉప రాష్ట్రపతిని కలిశారు.అంతకుముందు మంత్రి హరీశ్ రావు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి హర్షవర్ధన్ తో సమావేశం అయ్యారు. నీటి పారుదల రంగం, ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.మంత్రి హరీశ్ రావు వెంట ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బీబీ …
Read More »కరీంనగర్, ఖమ్మంలకు అభివృద్ధి అథారిటీల ఏర్పాటు..
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, ఖమ్మం నగర సమగ్రాభివృద్ధికి అర్భన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులనుముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్లో కరీంనగర్ జిల్లా మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, శోభలకు అందజేశారు. ఖమ్మం నగర సమగ్రాభివృద్ధికి స్థంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖమ్మం పట్టణంతో …
Read More »