Home / TELANGANA (page 242)

TELANGANA

యాదాద్రికి ఆర్టీసీ బస్సులు… చార్జీలు ఎంత అంటే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జంట నగరాల నుండి.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం నుండి ఉప్పల్ సర్కిల్ కు అక్కడ నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామివారి మూలవిరాట్‌ దర్శనాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉప్పల్‌ …

Read More »

ఆ విద్యార్థుల భవిష్యత్‌ కాపాడండి: మోడీకి కేసీఆర్‌ లేఖ

రష్యా-ఉక్రెయిన్‌ మ ధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా భారత్‌కు తిరిగివచ్చిన వైద్య విద్యార్థులు స్వదేశంలోనే చదువుకునేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఈ విషయంపై హ్యూమన్‌ యాంగిల్‌లో ఆలోచించి ప్రత్యేక కేసుగా ట్రీట్‌ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సుమారు 20వేలకు పైగా ఇండియన్‌ స్టూడెంట్స్‌ ఉక్రెయిన్‌ నుంచి వచ్చేశారని.. వీరంతా దేశంలోని వివిధ మెడికల్‌ …

Read More »

జూబ్లీహిల్స్‌ బ్యాంక్‌ లాకర్‌లో 18 గంటలు..

జూబ్లీహిల్స్‌ యూనియన్‌ బ్యాంక్‌ లాకర్‌ రూమ్‌లో ఓ వృద్ధుడు ఏకంగా 18 గంటల పాటు ఉండిపోయాడు. రోడ్డు నంబర్‌ 67లో నివసించే 84 ఏండ్ల కృష్ణారెడ్డి అనే వ్యక్తి నిన్న సాయంత్రం 4.30 సమయంలో యూనియన్‌ బ్యాంక్‌కు వెళ్లారు. లాకర్‌కు సంబంధించిన పని ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. అయితే లాకర్‌ రూమ్‌లో కృష్ణారెడ్డి ఉండగానే అక్కడి సిబ్బంది గమనించకుండా లాక్‌ చేసి వెళ్లిపోయారు. దీంతో కృష్ణారెడ్డి నైట్‌ అంతా …

Read More »

దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం

తెలంగాణలోని దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను మంత్రి మంగళ వారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ …

Read More »

తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్ ప్ర‌క్రియ‌లో మ‌రో ముంద‌డుగు

తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యుల‌రైజేష‌న్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన బఢ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ  ప్ర‌క్రియ‌లో భాగంగా మ‌రో ముంద‌డుగు ప‌డింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు సంబంధించి ఆర్థిక శాఖ క‌స‌ర‌త్తును వేగ‌వంతం చేసింది. అన్ని శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు ఇవ్వాల‌ని అన్ని శాఖ‌ల‌ను ఆర్థిక శాఖ కోరుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మంజూరైన పోస్టుల్లో రోస్ట‌ర్, …

Read More »

మరోక సారి వార్తల్లో నిలిచిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య – నెటిజన్లు ఫిదా..?

ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత. ఎమ్మెల్యేగా గెలుపొందిన గెలవకపోయిన కానీ నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తనదైన శైలీలో పోరాడుతూ అందరి మన్నలను పొందుతూ ఉంటారు. తాజాగా అదే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ వార్తల్లోకెకారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . ఇంతకూ ఆయన ఎవరు అనే కదా మీ ఆలోచన. ఆయనే …

Read More »

వెంటాడిన మృత్యువు.. టైరు పేలి కారును ఢీకొట్టిన బస్సు..

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు కంట్రోల్‌ తప్పిపోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.  ఈ ప్రమాదం మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌ వద్ద చోటుచేసుకుంది. బస్సు టైరు పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు …

Read More »

తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ఎగ్జామ్స్‌ ఎప్పుడంటే..

తెలంగాణ  ఎంసెట్‌, ఈసెట్‌ నోటిఫికేషన్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూన్‌ 14 నుంచి 20వరకు ఎంసెట్‌, జులై 13న ఈసెట్‌ ఎగ్జామ్‌ జరగనుంది. ఎంసెట్‌కు ఏప్రిల్‌ 6 నుంచి మే 28 వరకు, ఈసెట్‌కు ఏప్రిల్‌ 6 నుంచి జూన్‌ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, జులై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఎంసెట్‌ ఎగ్జామ్‌ నిర్వహించనున్నారు. తెలంగాణ …

Read More »

యాదాద్రి కల సాకారం.. KCR పేరు చరిత్రలో నిలిచిపోతుంది -గుర్రాల నాగరాజు(TRS NRI సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు)

యాదాద్రిలో  ఈ రోజు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మాణం జరిపించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిభక్తునిగా ఈరోజు పూజలు జరిపించారు.  మాన్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ వచ్చిన తరువాత తన సంకల్పం తో …

Read More »

యాదాద్రిలో శాస్రోక్తంగా ముగిసిన మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌..

న‌వ్య యాదాద్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతికి పున‌రంకితం చేశారు. జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య ప్ర‌ధాన ఆల‌య ప్ర‌వేశం జ‌రిగింది. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ క్ర‌తువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ దంప‌తుల‌ను వేద పండితులు ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. శోభాయాత్ర‌, విమాన గోపురాల‌కు ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం, ఆల‌య ప్ర‌వేశం జ‌రిగిన స‌మ‌యంలో న‌మో నార‌సింహ మంత్రం ప్ర‌తి ధ్వ‌నించింది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ కుటుంబ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat